అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Cement Factory Accident: మైహోం సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం, ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం!
కర్మాగారంలోని యూనిట్-4 ప్లాంట్ వద్ద ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి కాంట్రాక్ట్ కార్మికులు కిందపడినట్లుగా తెలుస్తోంది.
![Cement Factory Accident: మైహోం సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం, ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం! Telangana Cement Factory Accident Several Feared Dead Concrete Slab Collapse Cement Factory Accident: మైహోం సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం, ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/25/0ebca7809eff18b69a7c3d469c0462891690280512253234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఘటనా స్థలంలో పరిస్థితి
సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మై హోం గ్రూపునకు చెందిన సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. బాధితులు ఉత్తర్ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందినవారిగా సమాచారం. కర్మాగారంలోని యూనిట్-4 ప్లాంట్ వద్ద ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి కాంట్రాక్ట్ కార్మికులు కిందపడినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదం విషయంపై మై హోమ్ యాజమాన్యం గోప్యత పాటిస్తుంది.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)