అన్వేషించండి

Ponguleti Srinivas: పొంగులేటి సంచలన వ్యాఖ్యలు, వెనకడుగు వేయొద్దని పిలుపు - వస్తున్నానంటూ భావోద్వేగం!

ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించి సభను విఫలం చేయాలని చూస్తోందని పొంగులేటి ఆరోపించారు.

కాంగ్రెస్ జన గర్జన సభకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటంకాలు కలగజేస్తోందని మాజీ ఎంపీ, ఖమ్మం జిల్లా కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మదమెక్కిన బీఆర్ఎస్ పార్టీ చెకింగ్ ల పేరుతో సభకు వచ్చేవారిని అడ్డుకుంటోందని అన్నారు. లారీలు, వ్యాన్ లను జూలురు పాడు వద్ద పోలీసులు నిలిపివేశారని అన్నారు. ఆటంకాలు సృష్టిస్తున్న ప్రభుత్వం, పోలీసులపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం (జూలై 2) మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించి సభను విఫలం చేయాలని చూస్తోందని పొంగులేటి ఆరోపించారు. లక్షలాది మంది జన గర్జన సభకు రావడానికి సిద్ధంగా ఉండగా.. వారు వచ్చేందుకు ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వలేదని అన్నారు. ప్రైవేటు వాహనాలను శివార్లలోనే చెకింగ్ ల పేరుతో అడ్డుకుంటున్నారని అన్నారు. మరికొన్నింటిని అనుమతి పత్రాల పేరుతో సీజ్ చేస్తున్నారని, ఇప్పటిదాకా దాదాపు 1700 వాహనాలు సీజ్‌ చేశారని అన్నారు. ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఉన్నట్టుండి చెక్‌ పోస్టులు పెట్టి, పోలీసులు, ఆర్టీఏ అధికారులు వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నారని అన్నారు. సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు కట్‌ చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు.

‘‘కొందరు అధికారులు ప్రభుత్వానికి చెంచాలుగా పని చేస్తున్నారు. నేను కొద్దిసేపట్లోనే రోడ్డు మీదకు వస్తున్నాను. ఎవరూ ఎక్కడా వెనక్కి తగ్గొద్దు. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయొద్దు. తెలంగాణ తొలి ఉద్యమం ఖమ్మం నుంచే ప్రారంభం అయింది. సీఎం కేసీఆర్ పతనం ఈ సభ నుంచే ప్రారంభం అవుతుంది’’ అంటూ పొంగులేటి భావోద్వేగానికి గురైయ్యారు. 

ఖమ్మం బయలుదేరిన రేవంత్ రెడ్డి
జన గర్జన సభలో పాల్గొనేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఖమ్మంకు బయలుదేరారు. ముందు నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుని సభాస్థలిని పరిశీలించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి హెలీప్యాడ్ వద్దకు వెళ్లి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి స్వాగతం పలకనున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Erraballi Dayakar Rao: బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
Double iSmart: 'డబుల్‌ ఇస్మార్ట్‌' సాంగ్‌లో కేసీఆర్ వాయిస్‌ వాడటంపై వివాదం - వివరణ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్ మణిశర్మ
'డబుల్‌ ఇస్మార్ట్‌' సాంగ్‌లో కేసీఆర్ వాయిస్‌ వాడటంపై వివాదం - వివరణ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్ మణిశర్మ
ABP Desam Health Conclave 2024: ABP దేశం హెల్త్ కాన్‌క్లేవ్‌కి మంత్రి పొన్నం హాజరు, గొప్ప సామాజిక కార్యక్రమం అంటూ ప్రశంసలు
ABP దేశం హెల్త్ కాన్‌క్లేవ్‌కి మంత్రి పొన్నం హాజరు, గొప్ప సామాజిక కార్యక్రమం అంటూ ప్రశంసలు
Chandrababu :  వరద బాధితులందరకీ సాయం - చంద్రబాబు కీలక ప్రకటన
వరద బాధితులందరకీ సాయం - చంద్రబాబు కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TTD Special Focus on Tirumala Laddu | తిరుమల లడ్డూపై టీటీడీ ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది..?YS Jagan To Join In India Alliance.. ?| ఇండియా కూటమిలోకి జగన్..? ఇవే టాప్- 5 కారణాలు | ABP DesamOld Music Instruments Repair | ఆనాటి వాయిద్యాల కంటే నేటి ప్లాస్టిక్ చప్పుళ్లపైనే అందరికి మోజు3 Teams May Target Rohit Sharma in the IPL 2025 Mega Auction | ముంబయికి రోహిత్ గుడ్ బై..| ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Erraballi Dayakar Rao: బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
Double iSmart: 'డబుల్‌ ఇస్మార్ట్‌' సాంగ్‌లో కేసీఆర్ వాయిస్‌ వాడటంపై వివాదం - వివరణ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్ మణిశర్మ
'డబుల్‌ ఇస్మార్ట్‌' సాంగ్‌లో కేసీఆర్ వాయిస్‌ వాడటంపై వివాదం - వివరణ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్ మణిశర్మ
ABP Desam Health Conclave 2024: ABP దేశం హెల్త్ కాన్‌క్లేవ్‌కి మంత్రి పొన్నం హాజరు, గొప్ప సామాజిక కార్యక్రమం అంటూ ప్రశంసలు
ABP దేశం హెల్త్ కాన్‌క్లేవ్‌కి మంత్రి పొన్నం హాజరు, గొప్ప సామాజిక కార్యక్రమం అంటూ ప్రశంసలు
Chandrababu :  వరద బాధితులందరకీ సాయం - చంద్రబాబు కీలక ప్రకటన
వరద బాధితులందరకీ సాయం - చంద్రబాబు కీలక ప్రకటన
Komatireddy: త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గ్యారంటీ - కోమటిరెడ్డి వ్యాఖ్యలు
త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గ్యారంటీ - కోమటిరెడ్డి వ్యాఖ్యలు
Medigadda Issue :  మేడిగడ్డ  మోటార్లు ఆన్ చేస్తామన్న కేటీఆర్ - బ్యారేజ్  కొట్టుకుపోతే బాధ్యత ఎవరిదన్న ఉత్తమ్ !
మేడిగడ్డ మోటార్లు ఆన్ చేస్తామన్న కేటీఆర్ - బ్యారేజ్ కొట్టుకుపోతే బాధ్యత ఎవరిదన్న ఉత్తమ్ !
CM Chandrababu: 'టీడీపీ కొనసాగుంటే 2021లోనే పోలవరం పూర్తి' - ఆర్థిక స్థితిగతులపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం
'టీడీపీ కొనసాగుంటే 2021లోనే పోలవరం పూర్తి' - ఆర్థిక స్థితిగతులపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం
Jagan :
"సీఎంగా జగన్‌ ఉండి ఉంటే" వైసీపీకి కొత్త నినాదం ఇచ్చిన అధినేత
Embed widget