అన్వేషించండి

Omicron Updates: థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.. ఆ విషయంలో కేంద్రం మీనమేషాలు: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

కరోనా థర్డ్ వస్తే ఎదుర్కొంటాం. ఏమాత్రం కదలికలున్నా అప్రమత్తం చేస్తాం, ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చాం. యాసంగిలో కేంద్రం ఉప్పుడు బియ్యం కొననంటోంది. కొనుగోలు కేంద్రాలుండవ్ మంత్రి వేముల.

దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రులు సైతం కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చే దిశగా ఏ మాత్రం కదలికలు ఉన్నా ఎదుర్కోనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అన్ని పరిస్థితులను ప్రభుత్వం అన్ని గమనిస్తోంది. దేన్నైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నాం. కరోనాకు సంబంధించి ఎలాంటి కదలికలు ఉన్నా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు.

ప్రతి మూమెంట్ ను తెలంగాణ సర్కార్ గమనిస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లాల యంత్రాంగానికి, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. కరోనా బాధితులకు చికిత్స కోసం మందులు, ఆస్పత్రులు అన్ని సిద్దంగా ఉంచాలని మెడికల్ సిబ్బందికి సైతం ఆదేశాలు జారీ చేశాం. ముఖ్యంగా ప్రజలు అందరూ మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించాలి. మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం కరోనా అంత సీరియస్ గా ఏమీ లేదు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అన్నింటిని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
Also Read: Konijeti Rosaiah : వైఎస్‌ను కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించాలన్న రోశయ్య..ఆ వైఎస్‌కే ఆత్మబంధువు ఎలా అయ్యారు !?

పంటమార్పిడిపై కేంద్రం మీనమేషాలు..   
యాసంగి పంట విషయాన్ని తేల్చాలని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో డిమాండ్ చేస్తున్నా కేంద్రం పట్టించుకోవటం లేదన్నారు. పార్లమెంట్ లో  కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఉప్పుడు బియ్యాన్ని కొనేదిలేదని తేల్చిచెప్పేశారు. తెలంగాణలో పండే బియ్యాన్ని కేంద్రం కొనలేమని చెబుతున్న నేపథ్యంలో... రాష్ట్ర రైతులు ఆలోచించి పంటలు వేయాలన్నారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో ప్రభుత్వం యాసంగిలో కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేకపోతోంది. కోనుగోలు కేంద్రాలు యాసంగిలో ఉండవని తేల్చి చెప్పారు. వడ్లు కొందామన్నా వాటిని ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. యాసంగిలో వేరే ఏ పంటలు వేయాలి. ఏం కొనుగోలు చేస్తారు అని కేంద్రాన్ని ప్రశ్నిస్తే ... మార్చిలో చెబుతామంటున్నారు. మరి మార్చిలో చెబితే... ఇప్పుడు ఏం పండించాలి, ఏం కొంటారు అని అడిగితే కేంద్రం అనిశ్చితిగా వ్యవహరిస్తోందని మంత్రి వేముల వివరించారు.

ప్రత్యామ్నయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం

ప్రత్యామ్నయ పంటల విషయంలో వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యామ్నయ పంటలపై పలు సూచనలు చేస్తున్నారని మంత్రి వేముల తెలిపారు. విత్తనాల కొరత లేకుండా చూస్తాం. మందులు అందుబాటులో ఉంచుతాం. 24 గంటల కరెంట్ ఇస్తాం. సాగుకు సరిపడా నీటిని ఇస్తామని చెప్పారు మంత్రి. అన్నదాతలకు ఏం చేయాలో అన్ని విధాలుగా చేసేందుకు సిఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు మంత్రి. కేంద్రం బియ్యం తీసుకోకుంటే.... రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనే పరిస్థితి ఉండదు కాబట్టి రైతులు అర్థం చేసుకోవాలి. యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయదని స్పష్టంగా చెప్పారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
Also Read: మాటల మాంత్రికుడు రోశయ్య .. ఆ పంచ్‌లకు ఎవరి దగ్గరా ఆన్సర్ ఉండదు !
Also Read: KCR About Rosaiah: పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి.. రోశయ్య మృతిపై కేసీఆర్, వైఎస్ జగన్ సంతాపం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Paadi Kaushik Reddy Controversy: కౌశిక్ రెడ్డికి వివాదాలు అలవాటుగా మారాయా? బీఆర్‌ఎస్‌కు నష్టమా? లాభమా?
కౌశిక్ రెడ్డికి వివాదాలు అలవాటుగా మారాయా? బీఆర్‌ఎస్‌కు నష్టమా? లాభమా?
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
Revanth vs Vijayasanthi: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
Revanth Reddy: ఫుడ్ కల్తీపై రేవంత్ సీరియస్- ఈగల్‌, హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటుకు రెడీ! కేసీఆర్‌ను హౌస్ అరెస్టు చేశారని విమర్శ!
ఫుడ్ కల్తీపై రేవంత్ సీరియస్- ఈగల్‌, హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటుకు రెడీ! కేసీఆర్‌ను హౌస్ అరెస్టు చేశారని విమర్శ!

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్
త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్
Anirudh Reddy: డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
Polavaram Project: ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
LPG Cylinder Price Hike: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
Karimnagar Jeevan Reddy: బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
Rules From 1 April 2026: ఏటీఎం విత్‌డ్రాల నుంచి ITR ఫైలింగ్ వరకు నేటి నుంచి అమల్లోకి 5 కొత్త రూల్స్
ఏటీఎం విత్‌డ్రాల నుంచి ITR ఫైలింగ్ వరకు నేటి నుంచి అమల్లోకి 5 కొత్త రూల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
Property Rights: భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు ఏ హక్కు ఉండదు: ఏపీ హైకోర్టు
భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు ఏ హక్కు ఉండదు: ఏపీ హైకోర్టు
Embed widget