అన్వేషించండి

Asifabad News: బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే అరెస్ట్ - పోలీసులపై నేతల ఆగ్రహం

Adilabad News | జైనూర్ కు వెళ్తున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ లను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాధితుల్ని పరామర్శించకూడదా అని ప్రశ్నించారు.

Telangana News | ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండల కేంద్రానికి వెళ్తున్న బీజేపీ ఎంపీ, బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ సహా పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు వారాల కిందట జైనూర్ లో చెలరేగిన అల్లర్లు, ఆస్తుల ధ్వంసం కేసులో గిరిజన బాధితులను పరామర్శించేందుకు బీజేపీ ప్రజాప్రతినిధులు వెళ్తున్నారు. మార్గం మధ్యలో మధ్యాహ్నం ఉట్నూర్ ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రజల సాధకబాధకాలు వినేందుకు ప్రజా ప్రతినిధులుగా వెళ్తున్నామని తమకు అనుమతి ఇవ్వాలని ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పట్టు పట్టారు. నిషేధాజ్ఞల కారణంగా వెళ్లడానికి అనుమతించేది లేదని ఎంపీ, ఎమ్మెల్యేలకు అక్కడి పోలీసులు స్పష్టం చేశారు. ఆపైన జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు అయినప్పటికీని పోలీసులు అనుమతించలేదు. దీంతో వారిని ఉట్నూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్ తో పాటు బిజెపి జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, సీనియర్ నేతలు రవీందర్, మున్సిపల్ కౌన్సిలర్ ఆకుల ప్రవీణ్ కుమార్, అశోక్ రెడ్డి గణేష్,లను పోలీసులు ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు.

Asifabad News: బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే అరెస్ట్ - పోలీసులపై నేతల ఆగ్రహం

ఈ సందర్భంగా ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ.. జైనూర్ ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వారం రోజుల తర్వాత కూడా తమని అనుమతించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం కేవలం ఒక వర్గం వారికి కొమ్ము కాస్తూ, ఆదివాసి గిరిజనుల పట్ల వివక్ష చూపుతోందని ఎంపీ, ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటల్ని పాటిస్తూ.. అమాయకులను అరెస్టు చేస్తూ ఏజెన్సీలో శాంతిభద్రతలకు పోలీసులే విఘాతం కల్పిస్తున్నారని వారు విమర్శించారు. 

Asifabad News: బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే అరెస్ట్ - పోలీసులపై నేతల ఆగ్రహం

Also Read: Ganesh Laddu Auction: వేలంలో రికార్డ్ ధర పలికిన మై హోమ్ భుజా గణేషుడి లడ్డూ, ధర ఎంతంటే

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget