అన్వేషించండి

Nizamabad News: మరోసారి లైమ్‌లైట్‌లోకి బాబ్లీ ప్రాజెక్టు- ఈసారి మాత్రం వేరేలా

తెరుచుకున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు. అందర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందం మేరకు ప్రాజెక్టు గేట్లను అధికారులు తెరిచారు. జూలై 1 నుంచి ఆక్టోబర్29 వరకు తెరిచి ఉండనున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు అధికారులు. అంతరాష్ట్ర నది జలాల ఒప్పందంలో భాగంగా మహారాష్ట్రలో ఉన్న బాబ్లి గేట్లను అధికారులు ఎత్తారు. గోదావరి నదిపై మహారాష్ట్రలో ఉన్న బాబ్లిగేట్లను ప్రతి ఏడాది జూలై 1న ఎత్తడం ఒప్పందంలో భాగం. అక్టోబర్ వరకు బాబ్లిగేట్లను ఎత్తి ఉంచుతారు. గోదావరి నదిపై నిర్మించిన బాబ్లి ప్రాజెక్టులో ప్రస్తుతం ఒక టీఎంసీ నీరు నిల్వ ఉంది. బాబ్లీ డ్యాం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కనాధ్ ఖేడుకర్, సీడబ్ల్యుసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, చక్రపాణి, ఎస్సారెస్పీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవి వంశీయులు గేట్లను ఎత్తి నీటిని దిగవకు వదిలారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 23.432 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శుక్రవారం ఉదయం 3,372 క్యూసెక్కుల ఇన్ ప్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోందని తెలిపారు అధికారులు. 

బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు జరిగింది

బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏ మాత్రం పొసగలేదు. మహారాష్ట్ర భూభాగంలో ఆ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మించింది. ఆంధ్రప్రదేశ్ ఎంత వారించినా వినలేదు. చివరకి సుప్రీం కోర్టు బాబ్లీ ప్రాజెక్టు విషయంలో తీర్పును మహారాష్ట్రకు అనుకూలంగా ఇచ్చింది. దీంతో సీడబ్ల్యూసీ అనుమతులతో నాందేడ్ జిల్లాలో బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లతో 2004లో రూపు దిద్దుకుంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టును నిర్మించారు. ఎందుకంటే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ప్రధానంగా వరద వచ్చేది గోదావరి నది నుంచే... గోదావరి మహారాష్ట్ర నాసిక్ నుంచి మొదలై వరద శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకుంటుంది. అప్పటికే మహారాష్ట్ర గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన చిన్న మధ్యతరగతి 12 ప్రాజెక్టులకుపైగా నిర్మించింది. అయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గిపోతుందన్న ఉద్దేశ్యంతో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమాలు  జరిగాయ్.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగున నుంచి 31 కిలో మీటర్ల దూరంలో బాబ్లీ ప్రాజెక్టు ఉంటుంది. 2.74 టీఎంసీల సామర్ధ్యంతో బాబ్లీ ప్రాజెక్టును నిర్మించారు. మొత్తం 14 గేట్లతో ఈ బ్యారేజీ నిర్మాణం జరిగింది. జూలై 1 నుంచి అక్టోబర్ 29 వరకు అంటే 120 రోజులపాటు వర్షాకాలం సీజన్‌లో బాబ్లీ గేట్లు తెరిగి ఉంటాయ్. ఈ మధ్య కాలంలో వచ్చిన వరదే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో స్టోరేజ్ అవుతాయ్. మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురిసి గోదావరి నది ప్రవహిస్తేనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు జలకళ వస్తుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 90 టీఎంసీలు. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు కొనసాగుతున్నాయ్. ఈ గేట్ల మరమ్మతుల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 50 కోట్ల రూపాయలను మంంజూరు చేసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: చంద్రబాబుకు ఇవే లాస్ట్ ఎన్నికలు? నాన్న మృతిపై నేటికీ అనుమానాలు ఉన్నాయ్?
చంద్రబాబుకు ఇవే లాస్ట్ ఎన్నికలు? నాన్న మృతిపై నేటికీ అనుమానాలు ఉన్నాయ్?
Andhra Pradesh and Telangana Weather Updates: ఎండ దాటికి తెలుగు రాష్ట్రాల్లో పగులుతున్న రోళ్లు! రికార్డు స్థాయిలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!
ఎండ దాటికి తెలుగు రాష్ట్రాల్లో పగులుతున్న రోళ్లు! రికార్డు స్థాయిలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!
Telangana News: జూన్ 2న ఆసిఫాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. ఇందిరమ్మ ఇండ్ల పండుగకు శ్రీకారం
జూన్ 2న ఆసిఫాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. ఇందిరమ్మ ఇండ్ల పండుగకు శ్రీకారం
Breaking News: కేబినెట్ నుంచి తొలగింపు! కొత్త పార్టీ ఏర్పాటుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
కేబినెట్ నుంచి తొలగింపు! కొత్త పార్టీ ఏర్పాటుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TMC Political Crisis: చీలిక దిశగా తృణమూల్ కాంగ్రెస్‌! మమత, అభిషేక్‌ వర్గాలుగా విడిపోయిన నేతలు! 
చీలిక దిశగా తృణమూల్ కాంగ్రెస్‌! మమత, అభిషేక్‌ వర్గాలుగా విడిపోయిన నేతలు! 
Tamil Nadu Chief Minister Vijay Cabinet Expansion: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ క్యాబినెట్‌లో చేరిన 23 మంది!  కొత్తగా ప్రమాణం చేసిన మంత్రుల జాబితా ఇదే!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ క్యాబినెట్‌లో చేరిన 23 మంది!  కొత్తగా ప్రమాణం చేసిన మంత్రుల జాబితా ఇదే!
Andhra Pradesh and Telangana Weather Updates: ఎండ దాటికి తెలుగు రాష్ట్రాల్లో పగులుతున్న రోళ్లు! రికార్డు స్థాయిలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!
ఎండ దాటికి తెలుగు రాష్ట్రాల్లో పగులుతున్న రోళ్లు! రికార్డు స్థాయిలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!
New Ethanol Blending Standards: ఇండియాలో ఇంధన విప్లవం - కొత్త ఇథనాల్ బ్లెండింగ్ ప్రమాణాలను నోటిఫై చేసిన కేంద్రం
ఇండియాలో ఇంధన విప్లవం - కొత్త ఇథనాల్ బ్లెండింగ్ ప్రమాణాలను నోటిఫై చేసిన కేంద్రం
Mega 158 Movie : చిరు మెగా 158 మూవీ లాంచ్ - అన్నయ్యకు క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
చిరు మెగా 158 మూవీ లాంచ్ - అన్నయ్యకు క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
Tea Benefits in Summer : వేసవిలో టీ తాగితే కలిగే లాభాలు, నష్టాలు.. రోజుకి ఎన్నిసార్లు తాగితే మంచిది?
వేసవిలో టీ తాగితే కలిగే లాభాలు, నష్టాలు.. రోజుకి ఎన్నిసార్లు తాగితే మంచిది?
Cockroach Janta Party: బీజేపీని క్రాస్ చేసిన కాక్రోచ్‌ జనతా పార్టీ! అసలు ఏంటీ సెటైరిక్ పొలిటికల్ మోమెంట్‌?
బీజేపీని క్రాస్ చేసిన కాక్రోచ్‌ జనతా పార్టీ! అసలు ఏంటీ సెటైరిక్ పొలిటికల్ మోమెంట్‌?
Dragon Glimpse Reaction : ఎన్టీఆర్ డ్రాగన్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ - 24 గంటల్లోనే న్యూ హిస్టరీ
ఎన్టీఆర్ డ్రాగన్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ - 24 గంటల్లోనే న్యూ హిస్టరీ
Embed widget