అన్వేషించండి

మ్యాచ్‌లు

IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కాదు కుటుంబం - ఆక్షన్ సెన్సేషన్ ముఖేష్ ఏమన్నాడంటే?

ఐపీఎల్ 2023 వేలంలో ఎక్కువ ధర పొందడంపై ముఖేష్ కుమార్ స్పందించారు.

Mukesh Kumar On Delhi Capitals: ఐపీఎల్ వేలం 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ అన్‌క్యాప్డ్ ప్లేయర్ ముఖేష్ కుమార్‌ను చాలా ఎక్కువ ధరకు కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ముఖేష్ కుమార్‌ను రూ.5.5 కోట్లకు కొన్నారు. అదే సమయంలో ఐపీఎల్ వేలంలో భారీ మొత్తాన్ని పొందడంపై ముఖేష్ కుమార్ తన స్పందనను తెలిపాడు.

ఇంతకుముందు తాను ఢిల్లీ క్యాపిటల్స్‌లో నెట్ బౌలర్‌గా ఉండేవాడని, అయితే నేను ఢిల్లీ క్యాపిటల్స్ కుటుంబంలో సభ్యుడిని కానని ఎప్పుడూ భావించలేదని చెప్పాడు. తాను నెట్ బౌలర్‌గా ఉన్నప్పుడు రికీ పాంటింగ్ మనది జట్టు కాదని, ఒక కుటుంబం లాంటిదని తెలిపారన్నారు.

'మనం జట్టు కాదు, కుటుంబం లాంటి వాళ్లం'
నెట్ బౌలర్లు వ్యూహంలో భాగమని రికీ పాంటింగ్ తనకు అర్థమయ్యేలా చేశాడని ముఖేష్ కుమార్ అన్నాడు. సాధారణంగా ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగమైన ఆటగాళ్లు వ్యూహాల్లో భాగమవుతారని, అయితే రికీ పాంటింగ్ ఈ విషయాన్ని మార్చాడని చెప్పాడు.

ఈ ఫాస్ట్ బౌలర్ ఇంకా మాట్లాడుతూ గతేడాది ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడే అవకాశం రావడంతో చాలా మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన చేశాను. తాను నెట్స్‌లో బాగా బౌలింగ్ చేసినప్పుడు రికీ పాంటింగ్‌తో పాటు ప్రవీణ్ ఆమ్రే, షేన్ వాట్సన్, అజిత్ అగార్కర్ నా రనప్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారని కూడా చెప్పాడు.

అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్లలో రెండో స్థానం
ఢిల్లీ క్యాపిటల్స్ వర్క్ కల్చర్ తనను కష్టపడి పనిచేయడానికి ప్రేరేపించిందని ముఖేష్ కుమార్ అన్నారు. ఈ జట్టులో రికీ పాంటింగ్‌తో సహా చాలా మంది దిగ్గజాలు ఉన్నారు. గత ఏడాది తాను ఢిల్లీ క్యాపిటల్స్‌తో నెట్ బౌలర్‌గా ఉన్నానని, అయితే నెట్‌లో తాను వేసిన బంతులను ఆస్వాదించానని చెప్పాడు.

విశేషమేమిటంటే ఐపీఎల్ వేలం 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ అన్‌క్యాప్డ్ ప్లేయర్ ముఖేష్ కుమార్‌ను రూ.5.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ విధంగా ముఖేష్ కుమార్ శివమ్ మావి తర్వాత అత్యధిక అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. శివమ్ మావిని గుజరాత్ టైటాన్స్ రూ.6 కోట్లకు చేరింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mukesh Kumar (@mukeshkumar3924)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
YS Avinash Reddy : సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు  - అవినాష్ రెడ్డి కౌంటర్
సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు - అవినాష్ రెడ్డి కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

ABP C Voter Opinion Poll Telangana | లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటే పార్టీ ఏది? | ABP DesamABP C Voter Opinion Poll Andhra pradesh | లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో సత్తా చాటే పార్టీ ఏది? | ABPNirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
YS Avinash Reddy : సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు  - అవినాష్ రెడ్డి కౌంటర్
సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు - అవినాష్ రెడ్డి కౌంటర్
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Embed widget