భగవన్నామస్మరణలో ఏదో తెలియని అంతరశక్తి, మహిమ ఉంటాయి. అయితే అన్ని నామాలు వేరు రామ నామం వేరంటారు. ఎందుకు, ఈ నామం ఎందుకంత ప్రత్యేకం. ఇది తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి


రామాయణం మనిషి ఎలా ఉండాలో రాముడిని చూసి నేర్చుకోమంటుంది. భారతం సమాజం ఎలా ధర్మబద్ధంగా నడవాలో జగద్గురు కృష్ణుడి ద్వారా తెలియజేస్తుంది. అందుకే అవి పవిత్రగ్రంధాలయ్యాయి.ఇంతకీ రాముడిని చూసి ఏం నేర్చుకోవాలి


త్రిలోకసంచారి అయిన నారదుడు...ఓసారి శ్రీహరి దర్శనార్థం వైకుంఠానికి వెళ్లాడు. భక్తితో నమస్కరించి..స్వామీ రామనామం మహిమ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు.  అప్పుడేం జరిగిందంటే


అనుభవంతో నేర్చుకున్న పాఠాలు జీవితాంతం గుర్తిండిపోతాయి.అలాంటి అనుభవాలు చెప్పేఅవకాశం ఆఖరి క్షణంలో వస్తే అవి మరొకరి జీవితానికి మంచి పాఠాలవుతాయి. రావణుడి నుంచి లక్ష్మణుడు నేర్చుకున్నది ఇదే


ఆధ్యాత్మికపరంగా వచ్చే సందేహాలెన్నో. కొన్నిటికి సమాధానం తెలిసినట్టే అనిపించినా ఏమూలో చిన్న అనుమానం ఉండిపోతుంది. శ్రీరామ పట్టాభిషేకం ఫొటో విషయంలోనూ ఇదే చర్చ. ఇంతకీ ఈ ఫొటో ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా


రామాయణం గురించి తెలిసిన వారికి టెస్ట్, తెలియని వారికి అవగాహనం కోసం ఏబీపీదేశం చిరు ప్రయత్నం... 


పార్ట్ -1 


పార్ట్ -2


పార్ట్ -3


పార్ట్ -4


ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో ఏప్రిల్ 15న సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు.


పావన గోదావరి తీరంలో వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం. మేరువు, మేనకల కుమారుడైన భద్రుడి  తపస్సుకు మెచ్చి శ్రీరాముడు అతనికి ఇచ్చిన వరం ప్రకారం... సీత.. లక్ష్మణ.. ఆంజనేయస్వామి సమేతంగా ఇక్కడ వెలిశారని స్థలపురాణం. 


రామదాసు రాములోరికి ఆలయం కట్టించటమే కాదు ఎన్నో  బంగారు ఆభరణాలు చేయించాడు. భద్రాద్రికి తరలివచ్చే భక్తులు సైతం అనేక రకాల బంగారు ఆభరణాలను రాముడికి కానుకగా ఇచ్చారు. ప్రస్తుతం రామయ్యకి  54 కేజీలకు పైగా బంగారు ఆభరణాలు, 925 కేజీలకు పైగా వెండి, 34 కోట్లకు పైగా పిక్స్‌డ్ డిపాజిట్లు, 1350 ఎకరాలకు పైగా మాన్యం ఉన్నాయి. 


సత్యం, ధర్మాన్ని ఆచరించిన శ్రీరామ చంద్రుడిని మూడు సంధ్యల్లో మనస్ఫూర్తిగా ధ్యానించడం వల్ల సకల సమస్యలు తీరి ప్రశాంతతని పొందుతారని పండితులు చెబుతారు. మూడు పూటలా పఠించాల్సిన ఆ శ్లోకాలు మీకోసం..


ఉత్తరాంధ్ర  భద్రాద్రిగా పేరుపొందిన  రామతీర్థం రెండేళ్ల తర్వాత భక్తుల మధ్య శ్రీ రామనవమి జరుపుకోవడానికి సిద్దమైంది. రామతీర్థం అనే పేరు ఎలావచ్చింది, ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి..


అన్ని తిథులున్నా శ్రీరామచంద్రుడు నవమి రోజే ఎందుకు జన్మించాడు, ఆ తిథి విశిష్టత ఏంటి, “రామో విగ్రహవాన్ ధర్మః ” అని ఎందుకు అంటారు… 


తెలుగు రాష్ట్రాల్లో రెండో భద్రాద్రిగా పేరొందిన గొల్లల మామిడాడ శ్రీ కోదండ రాముని ఆలయంలో సీతారాముల కల్యాణానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. కాకినాడ కలెక్టర్ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు