అన్వేషించండి

Sri Ramanujacharya Jayanti 2022: అవతారం చాలించేముందు రామానుజులు చెప్పిన విషయాలివే

120 సంవత్సరాలపాటు అవనీ సంచారం చేసిన రామానుజులు తమ అవతారాన్ని చాలించబోయే ముందు శిష్యులకు 72 అంశాలు చెప్పారు. వాటిని ‘వైణవన్‌ కురల్‌’ అనే ద్రవిడ గ్రంథంలో ప్రస్తావించారు. అందులో ముఖ్యాంశాలేంటో చూద్దాం..

వేదానికి సరైన అర్ధం చెప్పిన వ్యక్తి, అంటరానితనం, ఛాందసభావాలను రూపుమాపేందుకు కృషిచేసిన మహాసంస్కర్త, భక్తి, శరణాగతి, సేవ వంటి సుగుణాలతో భగవంతుణ్ణి చేరుకోవచ్చన్న విశిష్టాద్వైతాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు రామానుజాచార్యులు. ఆయన అవతారం చాలించేటప్పుడు కూడా శిష్యులకు కొన్ని విషయాలు చెప్పారు..

రామానుజాచార్యులు శిష్యులకు చెప్పిన విషయాలు

  • గురువుల పట్ల మీరు చూపే భక్తిలో బేధం పాటించవద్దు
  • ఇంద్రియాలకు దాసులు కావద్దు, సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించండి
  • భగవంతుడి లీలను తెలిపే రచనలను చదవండి
  • విష్ణు భక్తులకు సేవా కైంకర్యాలు చేయండి
  • మీరు వెళ్లే దారిలో ఎక్కడైనా భాగవత గోష్ఠి కనిపిస్తే భగవంతుడి కన్నా ముందుగా భాగవతులకు నమస్కారం చేయాలి
  • కోవెలను, గోపురాన్ని చూడగానే భక్తితో చేతులు జోడించండి. ఎంత అందంగా మలిచినా వింత దేవుళ్లను చూడొద్దు
  • శ్రీవైష్ణవులు భగవంతుణ్ణి, భాగవతులైన వైష్ణవులను, ఆచార్య గ్రంథాలను సేవించే సమయంలో వారితో వాదనకు దిగకండి.
  • ఎవరైనా మీకు నమస్కరించి దాసుడిని అంటే..మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకోవద్దు
  • జ్ఞాన, వైరాగ్య, భక్తి సంపన్నులు ఈ దేహాన్ని ఒక వస్త్రంగా భావించేవారికి కైంకర్యం చేయండి.
  • ఆత్మస్తుతి, పరనింద వద్దు...
    రోజులో కనీసం  గంటపాటూ ఆచార్య సూక్తులు చెప్పుకోవాలి.. రోజూ ఆళ్వారుల, ఆచార్యుల రచనలు చదవాలి.
  • భగవంతుణ్ణి, ఆయన భక్తులను దూషణ చేసే వారి వైపు చూపు తిప్పకండి. సత్యాన్ని విశ్వసించే విషయంలో ద్వైదీభావం గల కుహనా మేధావులతో చేరకండి.
    మోక్షానికి ప్రపత్తి కాకుండా ఇతర మార్గాలను అవలంబించే వారితో సహవాసం చేయొద్దు
  • భగవంతుణ్ణి రాతి విగ్రహంగా, ఆచార్యులను సామాన్యునిగా, పవిత్ర జలాన్ని సాధారణ నీరుగా, పవిత్ర మంత్రాన్ని కేవల శబ్దంగా… భావిస్తూ భగవంతుడిని చిన్నచూపు చూసేవారు నరకంలో ఉంటారని గుర్తించాలి.
  • భగవంతుడికి సమర్పించే గంధం, నైవేద్య, పుష్పాలను వాసన చూడరాదు
  • భగవంతుడికి సమర్పించే ప్రసాదాల పవిత్రత కంటే…దానిని స్వీకరించేవాడు పరమ పవిత్రుడని తెలుసుకోవాలి.
  • కంటికి ఇంపైనవన్నీ భగవతుడికి సమర్పించ రాదు. భగవంతుడికి సమర్పించ తగిన పదార్థములు  గ్రాంథాల్లో విడిగా పేర్కొన్నారు..వాటిని మాత్రేమ సమర్పించాలి
    ఐశ్వర్యం, లౌకిక సుఖాల వెంట పరుగులు తీసేవారికి దూరంగా ఉండాలి.
  • కలిగినంతలో భగవంతుడికి సమర్పించి సంతోషంగా జీవనం సాగించాలి.

Also Read: చోళరాజుల కంటపడకుండా రామానుజాచార్యులు తిరుపతికి తరలించిన గోవిందరాజస్వామి విగ్రహం ఏమైంది.. ఇప్పుడు ఎక్కడుంది..
Also Read: రామానుజాచార్యుల పైనా కీర్తనలు రాసిన అన్నమయ్య
Also Read: రామానుజాచార్యుల దివ్యశరీరం ఇంకా భద్రపరిచే ఉంది... మీరు చూశారా...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rajagopal Reddy: మంత్రి పదవి ఆఫర్ చేశారు, కానీ జానారెడ్డి అడ్డుపడుతున్నారు- రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మంత్రి పదవి ఆఫర్ చేశారు, కానీ జానారెడ్డి అడ్డుపడుతున్నారు- రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
CM Chandrababu: బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి,  రూ. 15 లక్షల భారీ పరిహారం ప్రకటన
బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, రూ. 15 లక్షల భారీ పరిహారం ప్రకటన
Telangana News: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
Anna Konidela Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అన్నా కొణిదల, మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అన్నా కొణిదల, మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DC vs MI Match Highlights IPL 2025 | ఢిల్లీపై 12 పరుగుల తేడాతో ముంబై సంచలన విజయం | ABP DesamRR vs RCB Match Highlights IPL 2025 | రాజస్థాన్ పై 9వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం | ABP DesamTravis Head vs Maxwell Stoinis Fight | ఐపీఎల్ మ్యాచులో ఆస్ట్రేలియన్ల మధ్య ఫైట్ | ABP DesamShreyas Iyer Reading Abhishek Sharma Paper | ఆ పేపర్ లో ఏముంది అభిషేక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajagopal Reddy: మంత్రి పదవి ఆఫర్ చేశారు, కానీ జానారెడ్డి అడ్డుపడుతున్నారు- రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మంత్రి పదవి ఆఫర్ చేశారు, కానీ జానారెడ్డి అడ్డుపడుతున్నారు- రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
CM Chandrababu: బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి,  రూ. 15 లక్షల భారీ పరిహారం ప్రకటన
బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, రూ. 15 లక్షల భారీ పరిహారం ప్రకటన
Telangana News: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
Anna Konidela Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అన్నా కొణిదల, మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అన్నా కొణిదల, మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు
KTR : ఒకే తప్పును మళ్లీ చేయవద్దు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఒకే తప్పును మళ్లీ చేయవద్దు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Bharat Gourav Train: విజయవాడ నుంచి తెలంగాణ, హరిద్వార్, రిషికేశ్, కలుపుతూ వైష్ణోదేవి, అమృత్ సర్ కు అమృత్ గౌరవ్ ట్రైన్
విజయవాడ నుంచి తెలంగాణ, హరిద్వార్ రిషికేశ్, కలుపుతూ వైష్ణోదేవి, అమృత్ సర్ కు అమృత్ గౌరవ్ ట్రైన్
Telugu TV Movies Today: రజినీకాంత్ ‘శివాజీ’, చిరంజీవి ‘ముఠామేస్త్రి’ టు బాలయ్య ‘వీరసింహా రెడ్డి’, రవితేజ ‘నేనింతే’ వరకు- ఈ సోమవారం (ఏప్రిల్ 14) టీవీలలో వచ్చే సినిమాలివే..
రజినీకాంత్ ‘శివాజీ’, చిరంజీవి ‘ముఠామేస్త్రి’ టు బాలయ్య ‘వీరసింహా రెడ్డి’, రవితేజ ‘నేనింతే’ వరకు- ఈ సోమవారం (ఏప్రిల్ 14) టీవీలలో వచ్చే సినిమాలివే..
IPL 2025 DC VS MI Result Update: గెలుపుబాట పట్టిన ముంబై.. రాణించిన తిలక్, కర్ణ్ శర్మ, కరుణ్ పోరాటం వృథా.. ఢిల్లీకి తొలి ఓట‌మి
గెలుపుబాట పట్టిన ముంబై.. రాణించిన తిలక్, కర్ణ్ శర్మ, కరుణ్ పోరాటం వృథా.. ఢిల్లీకి తొలి ఓట‌మి
Embed widget