అన్వేషించండి
Pitru Paksha 2025: సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 21 పితృ పక్షంలో పొరపాటున కూడా ఈ 2 కూరగాయలు వండకండి!
Pitru Paksha 2025 Special: పితు పక్షంలో పెద్దల తిథి రోజున బ్రాహ్మణులకు భోజనం పెడతారు. ఈ రోజు కొన్ని కూరగాయలు వండకూడదని చెబుతారు పెద్దలు..
పితృ పక్షం 2025
1/6

పితృ పక్షం సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 21 వరకు ఉంటుంది. ఈ సమయంలో పూర్వీకుల మరణ తేదీన శ్రాద్ధ కర్మతో పాటు బ్రాహ్మణులకు భోజనం పెడతారు, దీనివల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి లభిస్తుందని నమ్ముతారు.
2/6

భోజనంలో బతువా ఆకుకూర , గుమ్మడికాయ కూర చేయకూడదు అని చెబుతారు. ఈ కూరగాయలను పితృదేవతలు స్వీకరించరు.. సంతృప్తి చెందకుండా వెళ్లిపోతారట
Published at : 05 Sep 2025 10:43 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















