అన్వేషించండి
కొత్త బైక్, కొత్త కారు, బంగారం... సెప్టెంబర్ 07 to సెప్టెంబర్ 21 వరకు కొనుగోలు చేయకూడదు! ఎందుకంటే?
Pitru paksha 2025 : సెప్టెంబర్ 7న పితృ పక్షం ప్రారంభమైంది. ఈ 15 రోజులు కొన్ని వస్తువులు కొనడం అశుభంగా భావిస్తారు.
Pitru Paksha 2025
1/7

పితృ పక్షంలోని 15 రోజులు పితృదేవతలకోసం తర్పణం , పిండ ప్రదానం చేస్తారు. ఈ సంవత్సరం పితృ పక్షం సెప్టెంబర్ 7 న ప్రారంభమై సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుంది.
2/7

ఈ 15 రోజులలో చాలా నియమాలను పాటించాలి. అలాగే, ఈ సమయంలో కొన్ని వస్తువులను కొనడం కూడా అశుభంగా పరిగణిస్తారు.
Published at : 07 Sep 2025 06:00 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















