తిరుమల శ్రీవారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు శ్రీవారు సర్వ భూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
కరోనా కారణంగా స్వర్ణ రథానికి బదులు వేద పండితులు శ్రీవారికి సర్వ భూపాల వాహన సేవ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తితిదే ఈవో జవహర్ రెడ్డి పాల్గొన్నారు.
సర్వ భూపాల వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు.
Ganga Pushkaralu 2023: హరిద్వార్ లో బ్రహ్మకుండ్ ఘాట్ వద్ద గంగాపుష్కరాల సందడి
Sri Rama Pattabhishekam: భద్రాద్రి రామయ్య పుష్కర మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం
Tirumala : తిరుమలలో శ్రీరామనవమి వేడుకలు, హనుమంతునిపై వేంకటాద్రి రాముడు
Bhadrachalam Sri Rama Navami 2023: భద్రాద్రిలో సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం చూసేందుకు రెండు కళ్లు చాలవు
Tirumala : తిరుమలలో ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు
YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు