అన్వేషించండి
PM Modi Kerala Visit: కేరళలో తొలి వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
PM Modi Kerala Visit: ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు కేరళలో పర్యటిస్తున్నారు. తిరువనంతపురంలో తొలి వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.

కేరళలో తొలి వందేభారత్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ (Photo: Narendra Modi Twitter)
1/8

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు కేరళలో పర్యటించారు.
2/8

కేరళలో తొలి వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.
3/8

తిరువనంతపురం సెంట్రల్ - కాసర్ గడ్ మధ్య 11 జిల్లాలను కలుపుతూ రైలు ప్రయాణం
4/8

అనంతరం నగరంలోని 3200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన
5/8

ప్రధాని మోదీ సభకు భారీగా తరలి వచ్చిన కేరళ ప్రజలు
6/8

ప్రధానిని చూసేందుకు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు
7/8

కారులోంచి దిగి ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ
8/8

పూలు చల్లుతూ ప్రధానికి ఘనస్వాగతం పలుకుతున్న కేరళ ప్రజలు
Published at : 25 Apr 2023 04:24 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion