తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది.
ప్రతి నెల పౌర్ణమి నాడు మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై అధిరోహించి భక్తులను కటాక్షించడం ఆనవాయితీగా వస్తోంది.
గురువారం రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
తిరుమాఢ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారికి భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు.
గరుడ వాహనంపై విహరిస్తున్న మలయప్ప స్వామి వారిని దర్శనంతో సప్తగిరులు గోవింద నామస్మరణతో మారుమోగాయి.
108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు.
Yuvagalam Padayatra: నెల్లూరు నుంచే సీఎం జగన్ పతనం మొదలైంది: లోకేష్
Antarvedi News: అంగరంగ వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణం
Jagan In Investers Meet: పెట్టుబడులకు ఏపీ బెస్ట్ ప్లేస్ - ఇన్వెస్టర్లకు సీఎం జగన్ ఆహ్వానం
కూలీలతో మాటామంతీ- కురబ కులస్తుల సమస్యలపై చర్చ- ఐదో రోజు ఉత్సాహంగా లోకేష్ పాదయాత్ర
పల్నాడు జిల్లా వినుకొండలో జగనన్న చేదోడు పథకం కింద మూడో విడత రుణాల పంపిణి
కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!
Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
Hanuma Vihari: శెబ్బాష్ హనుమ విహారీ! మణికట్టు విరిగినా ఆంధ్రా కోసం బ్యాటింగ్ చేశాడు!