అన్వేషించండి

Polavaram : అంతకు మించి ఒక్క పైసా ఇవ్వం.. ! పోలవరంపై కేంద్రం తాజా ఆన్సర్ ఇదే..!

పోలవరం సవరించిన అంచనాల ఆమోదంపై కేంద్ర జలశక్తి శాఖకు ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్న వేశారు. , వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక తమకు ఎలాంటి డీపీఆర్ అందలేదని జలశక్తిశాఖ మంత్రి సమాధానం ఇచ్చారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తమ వద్ద ఎలాంటి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆమోదం కోసం పెండింగ్‌లో లేదని కేంద్ర జలశక్తి మంత్రి స్పష్టం చేశారు. రాజ్యసభలో వైసీపీ  ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. సవరించిన అంచనాలకు సంబంధించిన డీపీఆర్ పెండింగ్‌లో ఉందా అని జలశక్తి శాఖను విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.   2011లో ఆ తర్వాత 19లోనే సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపామని జలశక్తి శాఖ తెలిపింది. ఏపీలో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత  సవరించిన డీపీఆర్‌ను సమర్పించలేదని షేకావాత్ స్పష్టం  చేశారు. 

పోలవరం ప్రాజెక్ట్ నిధుల కోసం వైసీపీ ఎంపీలు ఢిల్లీలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్ట్ వ్యయం రూ. 54 వేల కోట్లు అవుతోందని.. దాన్ని ఆమోదించాలని చాలా రోజులుగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రిని ప్రత్యేకంగా కలిసి..  ఈ విషయాన్ని గుర్తు చేశఆరు. సవరించిన అంచనాలను ఆమోదించామని... ఆర్థికశాఖకు పంపుతామని కేంద్రమంత్రి తెలిపారని ఎంపీలు మీడియా సమవేశంలో  కూడా చెప్పారు.  అయినా ఆ తర్వాత ప్రశ్న అడిగారు.

 పెరిగిన అంచానాలను 2011లో  ఓ సారి... రూ. 10, 154 కోట్లకు ఆమోదించామని.. అలాగో మరోసారి 2019లోనే ఆమోదించామని చెప్పారు. నిజానికి కేంద్ర జలశక్తి శాఖ 2019లోనేస‌వ‌రించిన అంచ‌నాల‌ు రూ.47,725 కోట్లకు ఆమోదం తెలిపింది. కానీ ఆర్థికశాఖ మాత్రమే అంగీకరించడం లేదు.  2013-14 అంచనాల ప్రకారం అయ్యే వ్యయాన్ని మాత్రమే భరిస్తామని చెబుతోంది. అంటే రూ. 20, 389 కోట్లే ఇస్తామని చెబుతోంది. ఇప్పటి వరకూ ఇచ్చిన వాటిని తీసేస్త ఇక  ఇవ్వాల్సింది రూ. ఏడు వేల కోట్లే ఉంటుందని చెబుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 

పదే పదే ప్రశ్నలుఅడిగినా...  2013-14 అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లకే పరిమితమవుతామని, ఆ తర్వాత పెరిగే అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని  కేంద్రం సమాధానం ఇస్తోంది. విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్న ద్వారా పోలవరం సాగు నీటి ప్రాజెక్టు 2017-18 అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు గానీ, సవరించిన అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లకు గా నీ కేంద్రం బాధ్యత వహించదని పరోక్షంగా తేల్చి చెప్పింది. నిధుల విషయంలోనే కాకుండా డయాఫ్రమ్‌ వాల్‌, ఎగువ, దిగువ కాఫర్‌డ్యామ్‌ల నిర్మాణంలో డిజైన్‌ల మార్పులను కేంద్ర జల సంఘం ఆమోదిస్తే తప్ప పోలవరం సాగు నీటి ప్రాజెక్టు నిర్వహణలోనికి రాదని ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. 

 

 

 


Polavaram : అంతకు మించి ఒక్క పైసా ఇవ్వం.. ! పోలవరంపై కేంద్రం తాజా ఆన్సర్ ఇదే..!

 

టాప్ హెడ్ లైన్స్

Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ODI World Cup Predictions: 2027 వన్డే వరల్డ్ కప్ రేసులో సీనియర్లు.. గవాస్కర్, అశ్విన్ డ్రీమ్ టీమ్స్ ఇవే, టీమ్ ఎంపికలో ఊరించే ట్విస్ట్!
వన్డే వరల్డ్ కప్ రేసులో సీనియర్లు.. గవాస్కర్, అశ్విన్ డ్రీమ్ టీమ్స్ ఇవే, టీమ్ ఎంపికలో ఊరించే ట్విస్ట్!
CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Embed widget