అన్వేషించండి

Spicy Chip Challange: స్పైసీ చిప్స్ తిని యువకుడి మరణం - అసలు కారణం ఏంటంటే?

One Chip Challange: వన్ చిప్ ఛాలెంజ్ లో భాగంగా స్పైసీ చిప్స్ తిన్న ఓ యువకుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గత సెప్టెంబర్ లో జరగ్గా.. ఆ యువకుని మరణానికి గల కారణాలు తాజాగా నిర్ధారించారు.

Massachusetts Young Man Died With Spicy Chip Challange: కొన్ని ఛాలెంజెస్ ప్రాణాలు హరిస్తుంటాయి. క్రేజ్ కోసం కొందరు యువత అలాంటి ఛాలెంజెస్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మసాచుసెట్స్ కు చెందిన 'హారిస్ వోలోబా' అనే 14 ఏళ్ల యువకుడు స్పైసీ చిరుతిండి కారణంగా చనిపోయాడు. ఈ ఘటన గత సెప్టెంబర్ లో జరగ్గా.. అతని మృతికి గల కారణాలు మాత్రం తాజాగా నిర్ధారించారు. 'వన్ చిప్ ఛాలెంజ్'లో భాగంగా అత్యంత స్పైసీ టోర్టిల్లా చిప్స్ తినాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్ లో పాల్గొన్న తర్వాత కొంత సమయం పాటు ఆ మంటను భరించాలి. ఈ చిప్స్ ప్రపంచంలోనే హాటెస్ట్ మిరపకాయలైన.. కరోలినా రీపర్, స్కార్పియన్ నుంచి తయారు చేస్తారట. ఛాలెంజ్ లో భాగంగా ఈ చిప్స్ తిన్న 'వోలోబా' కు కొద్దిసేపటి తర్వాత అతనికి తీవ్రమైన కడుపునొప్పి రాగా.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

ఇదీ కారణం

14 ఏళ్ల వోలోబా మరణానికి గల కారణాలు ఈ నెల 16న (గురువారం) నిర్ధారించారు. ఆ నివేదిక ప్రకారం.. 'హారిస్ వోలోబా పుట్టుకతోనే గుండె లోపంతో బాధ పడుతున్నాడు. గత ఏడాది సెప్టెంబర్ లో అతను పాక్వికి సంబంధించి 'వన్ చిప్ ఛాలెంజ్'లో భాగంగా కరోలినా రీపర్, నాగా వైపర్ పెప్పర్ రెండింటినీ కలిపిన టోర్టిల్ చిప్ తీసుకున్నాడు. ఇది అత్యధికా గాఢత కలిగిన ఆహార పదార్థం. దీన్ని తినడం వల్ల కార్డియోపల్మోనరి అరెస్ట్ తో యువకుడు మృతి చెందాడు.' అని ధ్రువీకరించారు. అయితే, వన్ చిప్ ఛాలెంజ్ పెద్దలకు మాత్రమే అని పాక్వి ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఈ ఛాలెంజ్ కాదని అన్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
The RajaSaab - King Size Interview: ప్రభాస్ & 'ది రాజా సాబ్' హీరోయిన్లతో సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ... ప్రోమో వచ్చేసింది
ప్రభాస్ & 'ది రాజా సాబ్' హీరోయిన్లతో సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ... ప్రోమో వచ్చేసింది
Embed widget