అన్వేషించండి

Who is Atishi : అక్స్‌ఫర్డ్ నుంచి ఢిల్లీ సీఎం పీఠం వరకూ - అతిషీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?

CM Atishi : ఢిల్లీ ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉన్న అతిషీ మర్లోనా సింగ్ ను ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించారు. ఇంతకీ ఈ అతిషీ మర్లోనా ఎవరు ? ఆమె ఎలా రాజకీయాల్లో ఎదిగారు ?

Delhi new CM Atishi : ఆమ్ ఆద్మీపార్టీ రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారికి అతిషీ మర్లోవా సింగ్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. కానీ ఆప్‌కు బలమున్న రాష్ట్రాల్లోనే ఆమె ఎక్కువగా చిరపరిచుతరాలు. ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పదవి చేపడతూండటం ద్వారా ఆమె ఇప్పుడు దేశంలోని ప్రముఖ నాయకురాలిగా మారారు. ఆమె రాజకీయ కుటుంబం నుంచి రాలేదు. కానీ ఆక్స్ ఫర్డ్ నుంచి వచ్చారు. ఉన్నత చదువులు చదువుకున్నవారే భారత రాజకీయాలను మార్చగరని నమ్మి..  ఉన్నతమైన వ్యక్తిగత భవిష్యత్ ను పక్కన పెట్టి..  ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 

కేజ్రీవాల్  ప్రభుత్వంలో కీలక శాఖల మంత్రిగా ఉన్న అతిషీ      

అతిషీ మర్లోవా సింగ్.. కేజ్రీవాల్ ప్రభత్వంలో అనేక కీలక శాఖల మంత్రిగా ఉన్నారు. ఆప్ ఢిల్లీ ప్రభుత్వంలో కేజ్రీవాల్ సీఎంగా.. మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వీరిద్దరూ జైలుకు వెళ్లడంతో అతిషీ యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు. కేజ్రీవాల్ రాజీనామా చేయకుండా జైల్లో ఉన్నా పాలన సజావుగా సాగిందంటే దానికి కారణం అతిషీనే.కొన్ని సార్లు బీజేపే నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నా ఆమె వెనక్కి తగ్గలేదు. 

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిషీ - కేజ్రీవాల్ ప్రతిపాదనకు ఆప్ శాసనసభాపక్షం ఆమోదం
 
ఢిల్లీలోనే పుట్టి పెరగిన అతిషీ           

అతిషీ తల్లిదండ్రులు  ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్లు. ఆమె  బాల్యం , చదువు అంతా  ఢిల్లీలోనే సాగింది. చదువులో మంచి  ప్రతిభ చూపి ప్రతిష్టాత్మక ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో సీటు సంపాదించి అక్కడ చదివారు. మొత్తం ఆక్స్ పర్డ్ నుంచి రెండు పీజీలు చేశారు.  ఆ తర్వాత ఇండియాకు వచ్చారు. ఏడేళ్ల పాటు మధ్యప్రదేశ్ లోని ఓ చిన్న గ్రామంలో.. ఆర్గానిక్ ఫామింగ్ పై రైతులకు అవగాహన కల్పించేందుకు స్వచ్చంద సంస్థలతో కలిసి పనిచేశారు.                                 

Also Read: RG Kar Corruption Case: టీఎంసీ మెడకు ఆర్‌జీకర్ కేసు- ఎమ్‌ఎల్‌ఏ సుదీప్తో రాయ్‌ నివాసంలో సీబీఐ సోదాలు
       
ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక పాత్ర 

ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం నుంచి కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. నిజానికి అసలు పేరు అతిషీ మర్లీనా సింగ్. కానీ తర్వాత తన పేరును కేవలం అతిషీగా మాత్రమే ఉంచుకున్నారు. మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీలో మొదట సభ్యురాలిగా ఉన్నారు. మంచి వాగ్దాటీ , క్లీన్ ఇమేజ్ ఉన్న ఆమెను తర్వాత అధికార ప్రతినిధిగా నియమించారు. 2019 లోక్ సభ ఎన్నికలలో గౌతం గంభీర్ పైపోటీ చేసి ఓడిపోయారు.ఆయనా నిరాశపడలేదు. తర్వాత అ సెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించారు. ఆప్ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. ఓ ఆక్స్ ఫర్డ్ అల్యూమినీ ఇలా ఢిల్లీకి సీఎం కావడం ఝిల్లీ ప్రజలుకు గర్వకారణమన్న అభిప్రాయం సోషల్ మీడియాలో వినిపిస్తోంది.       
  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Minsiter Gottipati Ravikumar: 'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
Special Trains: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
Embed widget