అన్వేషించండి

ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే ముక్కు పిండి డబ్బు వసూలు చేయాలి - లా కమిషన్ సూచన

Law Commission: ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసే వాళ్లకు భారీ జరిమానాలు విధించాలని లా కమిషన్ సూచించింది.

Law Commission: లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. బహిరంగ ప్రదేశాలు, జాతీయ రహదారులపై పదేపదే రాస్తారోకోలు చేయడంతో పాటు ఆస్తులను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని తేల్చి చెప్పింది. అలాంటి వాళ్లపై భారీ జరిమానాలు విధించాలని ప్రతిపాదించింది. ఆయా ఆస్తుల మార్కెట్‌ విలువను లెక్కించి ఆ మేరకు వాళ్ల నుంచి వసూలు చేయాలని వెల్లడించింది. పబ్లిక్‌, ప్రైవేట్ ప్రాపర్టీస్‌తో పాటు సంస్థలకు నష్టం కలిగించినా జరిమానాలు విధించాలని తేల్చి చెప్పింది. ఇలా అయితేనే అలాంటి చర్యలు తగ్గుతాయని తెలిపింది. ఆస్తులకు నష్టం కలిగించి అరెస్ట్ అయిన వాళ్లకు బెయిల్‌ దక్కాలంటే కచ్చితంగా ఆ ప్రాపర్టీలు ఎంత విలువ చేస్తాయో అంత డబ్బు చెల్లించాల్సిందే అన్న నిబంధన తీసుకురావాలని లా కమిషన్ సూచించింది. దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ రహదారులపై పదేపదే ప్రతిపక్షాలు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం ఇబ్బందికరంగా మారింది. ఆ క్రమంలోనే కొన్ని పబ్లిక్ ప్రాపర్టీస్‌ ధ్వంసమవుతున్నాయి. అందుకే..లా కమిషన్ ఈ సూచనలు చేసింది. అటు ప్రజలూ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, ఇది దృష్టిలో పెట్టుకుని చట్టంలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరముందని ప్రతిపాదించింది. 

"ఎవరైనా సరే ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తే మార్కెట్‌లో వాటి విలువ ఎంత ఉందో లెక్కగట్టాలి. అంత మొత్తం వాళ్ల నుంచి వసూలు చేయాలి. ఇలా ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే వాళ్లపై కఠినంగా వ్యవహరించాలి. వాళ్లనే అందుకు బాధ్యులుగా చేయాలి. భారీ జరిమానాలు విధించాలి"

- లా కమిషన్ 

ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని లా కమిషన్ సూచించింది.  Kerala Prevention of Damage to Private Property and Payment of Compensation Act ని అందుకు ఉదాహరణగా చూపించింది. భారతీయ న్యాయ సన్నిహతలో ఇందుకు సంబంధించి ఓ సెక్షన్‌ని చేర్చాలని ప్రతిపాదించింది. రాజకీయ పార్టీలు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి వారించింది. ఇదే సమయంలో Prevention of Damage to Public Property Act of 1984 ని ప్రస్తావించింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వాళ్లను నేరస్థులుగా పరిగణిస్తోంది ఈ చట్టం. అయితే...ఈ చట్టం అమల్లోకి వచ్చిన తరవాత కూడా ఆస్తుల ధ్వంసం కొనసాగుతూనే ఉందని గుర్తు చేసింది లా కమిషన్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2015లో  Damage to Public Property Act (Amendment) Bill ని తీసుకొచ్చింది. కానీ ఇప్పటి వరకూ అది అమల్లోకి రాలేదని అసహనం వ్యక్తం చేస్తోంది లా కమిషన్. పైగా ఏటా ఈ నష్టతీవ్రత పెరుగుతోందని చెబుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
ABP Desam Top 10, 28 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 28 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Gambhir Laxman Debate: గంభీర్ వద్దు.. వీవీఎస్ లక్ష్మణ్ ముద్దు.. జింబాబ్వేపై క్లీన్ స్వీప్ తో హెడ్ కోచ్ ప‌ద‌వి మార్పుపై డిమాండ్లు!
గంభీర్ వద్దు.. వీవీఎస్ లక్ష్మణ్ ముద్దు.. జింబాబ్వేపై క్లీన్ స్వీప్ తో హెడ్ కోచ్ ప‌ద‌వి మార్పుపై డిమాండ్లు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Mudragada Kapu Reservation Legacy: కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Embed widget