గ్లాస్గోలో జరిగిన వాతావరణ సదస్సులో భాగంగా ఐరిస్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రిసీలియంట్ ఐలాండ్ స్టేట్స్)ను ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ. చిన్న ద్వీపాల్లో మౌలికవసతులు పెంపొందించేందుకు దీనిని రూపొందిచినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ ద్వీపాల్లోని ప్రజల్లో ఐరిస్ కొత్త ఆశలు రేపుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
Also Read: Amarinder Singh New Party: కాంగ్రెస్కు కెప్టెన్ బైబై.. 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' పేరుతో కొత్త జర్నీ
Also Read: By Election Results 2021: ఉపఎన్నికల్లో భాజపాకు షాక్.. పుంజుకున్న కాంగ్రెస్.. దీదీ క్లీన్స్వీప్!
Also Read: Ajit Pawar Income Tax: డిప్యూటీ సీఎంకు ఐటీ శాఖ షాక్.. రూ.1000 కోట్ల విలువైన ఆస్తులు జప్తు!
Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా 10 వేల కేసులు
Also Read: VS Achuthanandan Hospitalized: ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి అస్వస్థత.. ఐసీయూలో చికిత్స
Also Read: By Election Results 2021:అసోం, మధ్యప్రదేశ్లో భాజపా ముందంజ.. బంగాల్లో టీఎంసీ హవా
Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
Also read: ఈ పాపులర్ బ్రేక్ఫాస్ట్ మీ గుండెకు హాని చేయచ్చు... జాగ్రత్త
Also read: వారానికి రెండు సార్లు తింటే చాలు... మతిమరుపు మీ మెదడును చేరదు
Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?
Also Read: ఆ రాష్ట్రాల్లో దీపావళి అంటే బాణసంచాతో మినీ యుద్ధమే.. ఇంతకీ క్రాకర్స్ ఎందుకు కాల్చాలో తెలుసా..!
Also Read:యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..
Also Read: మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!
Also Read: కాకులకు చావు ఉండదా. కాకికి-కర్మ కాండలకు సంబంధం ఏంటి ...!