అన్వేషించండి

Ahmedabad Flight Crash: అహ్మదాబాద్ విమాన విషాదంలో భారీగా బాధితులు - 90 మందిని ఆస్పత్రులకు తరలించిన సహాయ బృందాలు

Ahmedabad Flight Crash: అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో ఓ విమానం కూలిపోయింది. ఆ విమానంలో వంద మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది.

Plane crashed near Ahmedabad airport: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో   ఎయిర్ ఇండియా విమానం సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని మేఘనీనగర్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ  ఈ విమానం అహ్మదాబాద్ నుండి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్. టేకాఫ్ సమయంలో విమానం రన్‌వే నుంచి పైకి లేచిన వెంటనే సమీపంలోని రెసిడెన్షియల్ ప్రాంతంలో కూలినట్లు తెలుస్తోంది. విమానంలో  242 మంది ప్రయాణీకులు ఉన్నట్లు అంచనా. ఖచ్చితమైన సంఖ్య ఇంకా స్పష్టత లేదు. 

విమానం క్రాష్ సైట్ నుండి దట్టమైన నల్లని పొగలు లేచాయి, స్థానిక నివాసులు భారీ శబ్దం విన్నట్లు, ఆ తర్వాత మంటలు చెలరేగినట్లు తెలిపారు. అగ్నిమాపక దళం, అత్యవసర సహాయ బృందాలు, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ టెండర్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.  ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. కొన్ని నివేదికలు విమానం బౌండరీ వాల్‌ను ఢీకొన్నట్లు సూచిస్తున్నాయి, మరికొన్ని టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్యలను పేర్కొంటున్నాయి.  

 విమానాశ్రయం వద్ద హై అలర్ట్ ప్రకటించారు. పెద్ద ఎత్తున అంబులెన్స్ లతో పాటు సహాయ కార్యక్రమాల కోసం .. సిబ్బందిని తరలించారు. ప్రభుత్వం కూడా వెంటనే అప్రమత్తమయింది.   ఆస్పత్రులన్నింటినీ సిద్ధంగా ఉంచాలని.. గాయపడిన ప్రయామికులు ఎవరైనా ఉంటే అత్యవసరంగా వైద్య సాయం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.  

క్రాష్ అయిన విమానం  అంతర్జాతీయ విమాన సర్వీసు కావడంతో విదేశీ ప్రయాణికులు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రయాణికులు ఎవరు.. ఏ ఏ దేశాలకు చెందిన వారు అన్నది  ప్రకటించలేదు. ప్రస్తుతానికి అధికార వర్గాలన్నీ సహాయ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాయి. కాసేపటికి హెల్ప్ లైన్ తో  పాటు ప్రయామికుల వివరాలు.. వారు ఏ దేశానికి చెందిన వారు అన్న వివరాలను తెలిపే అవకాశం ఉంది.  

భారత్ లో జరిగిన అతి పెద్ద విమాన ప్రమాదాల్లోఇది ఒకటి అయ్యే అవకాశం ఉందని ఏవియేషన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget