అన్వేషించండి

Lok Sabha election 2024 Phase 4: ఆర్టికల్ 370 రద్దు తరవాత కశ్మీర్‌లో తొలి ఎన్నికలు, భారీ భద్రత మధ్య ఓటింగ్

Lok Sabha election 2024 Phase 4 Voting: కశ్మీరీ వలసదారుల కోసం జమ్మూలో ప్రత్యేకంగా పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు.

Lok Sabha election 2024 Phase 4 Polling: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్‌ చాలా నెమ్మదిగా కొనసాగుతోంది. 24 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తరవాత తొలిసారి ఇక్కడ పోలింగ్ జరుగుతుండడం వల్ల ఉత్కంఠ నెలకొంది. ఎక్కడా శాంతిభద్రతలకు భంగం కలగకుండా, ఎలాంటి అల్లర్లు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే...కశ్మీరీ వలసదారుల కోసం ఎన్నికల అధికారులు స్పెషల్ పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. జమ్మూలోని నగ్రోటాలో జగతీ క్యాంప్‌ వద్ద ఈ పోలింగ్‌ బూత్‌ ఏర్పాటైంది. కశ్మీరీ మైగ్రెంట్స్‌ అందరూ ఇక్కడికే వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వీళ్లపై ఎలాంటి దాడులు జరగకుండా అదనపు భద్రత కల్పించినట్టు అధికారులు వెల్లడించారు. జమ్మూతో పాటు ఢిల్లీలో నాలుగు, ఉధంపూర్‌లో ఒక పోలింగ్‌ బూత్‌ కేవలం వీళ్ల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక ఏర్పాట్లపై ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేసినట్టు చెప్పారు. 

2019లో జమ్ముకశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తరవాత జరుగుతున్న తొలి ఎన్నికలివే. ఈ అధికరణ రద్దు చేసిన ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌తో పాటు లద్దాఖ్‌ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. శ్రీనగర్‌, గందేర్బల్, పుల్వామా, బుడ్గాం, షోపియన్ జిల్లాల్లో కలిపి మొత్తం 17.48 లక్షల ఓటర్లున్నారు. మొత్తం 5 జిల్లాల్లో ఎన్నికల అధికారులు  2,135 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి, I.N.D.I.A కూటమి మద్దతునిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget