అన్వేషించండి

Emergency Day: జూన్ 4వ తేదీని మోదీ ముక్తి దివస్‌గా ప్రకటించాలి, సంవిధాన్‌ హత్యా దివస్‌పై కాంగ్రెస్ సెటైర్లు

Emergency in India: కేంద్ర ప్రభుత్వం ఏటా జూన్ 25ని సంవిధాన్ హత్యా దివస్‌గా జరపాలని చేసిన ప్రకటనపై కాంగ్రెస్ సెటైర్లు వేసింది. జూన్ 4న మోదీ ముక్తి దివస్‌గా ప్రకటించాలని చురకలు అంటించింది.

Samvidhaan Hatya Diwas: ఏటా జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్‌గా జరుపుతామని కేంద్రం చేసిన ప్రకటనకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. జూన్ 4వ తేదీని మోదీ ముక్తి దివస్‌గా (Modi Mukti Diwas) జరపాలని సెటైర్లు వేసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలయ్యాయి. 400 సీట్ల టార్గెట్ పెట్టుకున్న బీజేపీ 240 స్థానాలకే పరిమితమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు 272 సీట్లు రావాలి. కానీ బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌నీ టచ్‌ చేయలేకపోయింది. NDAతో కలిసి మూడోసారి మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానిగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. అటు ఇండీ కూటమి బలం పుంజుకుని గట్టి పోటీ ఇచ్చింది. కాంగ్రెస్ సొంతగా 99 సీట్లు గెలుచుకుంది. దీన్ని ఉద్దేశిస్తూనే కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్‌..జూన్ 4వ తేదీన మోదీముక్తి దివస్ జరపాలని చురకలు అంటించారు. ప్రధాని నరేంద్ర మోదీ నైతికంగా ఆ రోజు ఓడిపోయారని మండిపడ్డారు. X వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. తనను దేవుడే పంపాడని ప్రచారం చేసుకునే మోదీ పదేళ్లుగా ప్రజలపైన అనధికారిక ఎమర్జెన్సీ ప్రకటించారని తీవ్రంగా మండి పడ్డారు. అందుకే ప్రజలు ఆయనకు మ్యాండేట్ రాకుండా అడ్డుకున్నారని తేల్చి చెప్పారు. 

"మోదీ తాను బయాలజికల్‌గా పుట్టలేదని, దేవుడే పంపాడని ప్రచారం చేసుకుంటారు. ఆయనే ప్రజలపై పదేళ్లుగా అనధికారిక ఎమర్జెన్సీ ప్రకటించారు. అందుకే మొన్న ఎన్నికల్లో నైతికంగా, రాజకీయంగా ఓడిపోయారు. ఫలితాలు విడుదలైన జూన్ 4వ తేదీని మోదీముక్తి దివస్‌గా ప్రకటించాలి. రాజ్యాంగం గురించి గొప్పగా మాట్లాడుతున్న మోదీయే దేశంలోని సంస్థల్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. 1949 నవంబర్‌లో పరివార్‌ సంఘ్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించింది. మనుస్మృతినీ పట్టించుకోలేదు"

- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Embed widget