అన్వేషించండి

IND vs PAK: ఇండియా–పాక్​ మ్యాచ్​ను ప్రదర్శిస్తే హోటళ్లను ధ్వంసం చేస్తాం: శివసేన నేతల హెచ్చరిక

ఇండియా–పాక్​ మ్యాచ్​ను హోటళ్లలోని టీవీల్లో ప్రదర్శించవద్దని శివసేన లీడర్లు కోరారు. ఒకవేళ్ల స్ట్రీమింగ్​ చేస్తే దాడులు చేస్తామని హెచ్చరించారు.

India Pak Match: టీమిండియా నేడు పాకిస్థాన్​తో ఢీకొనబోతోంది. ఏసియా కప్​లో భాగంగా దుబాయ్​ ఇంటర్నేషనల్​ స్టేడియంలో రాత్రి 8 గంటల నుంచి మ్యాచ్​ ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్​కు గతంలోలాగ మద్దతు లభించడం లేదు. భారత అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పహల్గాం ఉగ్రదాడి చేసిన దేశంతో క్రికెట్ మ్యాచ్​లు అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పాక్​తో ఏ విధమైన క్రికెట్​ సంబంధాలు కూడా కొనసాగించొద్దని కోరుతున్నారు. అయితే మరికొందరేమో మ్యాచ్ ఆడి పాకిస్థాన్​ను చిత్తుచిత్తుగా ఓడించాలని కోరుకుంటున్నారు. ఇలా పాక్​తో మ్యాచ్​పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మ్యాచ్​ను ప్రదర్శించవద్దని హెచ్చరికలు
ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలోని సోలాపూర్​కు చెందిన శివసేన (UBT) లీడర్​ శరద్​ కోలీ రాష్ట్రంలోని హోటళ్ల ఓనర్లకు హెచ్చరికలు జారీ చేశారు. హోటళ్లలోని టీవీల్లో మ్యాచ్​ను ప్రదర్శించవద్దన్నారు. ఒకవేళ్ల స్ట్రీమింగ్​ చేస్తే దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియా రిలీజ్​ చేశారు. అందులో శరద్​ కోలీ బ్యాట్​ పట్టుకొని హోటల్​ యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హోటళ్ల యజమానులు ఈ మ్యాచ్​ను ప్రదర్శించవద్దని కోరారు. మహారాష్ట్రతోపాటు దేశ ప్రజలు ఈ మ్యాచ్​ను చూడొద్దని విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్​ను పాపాలు చేసే దేశంగా అభివర్ణించారు.

ఈ బ్యాట్‌తో పగులగొట్టేస్తాం
వీడియోలో హోటల్ యజమానులను ఉద్దేశించి శరద్​ కోలీ మాట్లాడుతూ.. ‘మహారాష్ట్రలోని అన్ని హోటల్ యజమానులను నేను అభ్యర్థిస్తున్నా. మన సోదరీమణుల సింధూరాన్ని చెరిపేయడానికి ప్రయత్నించింది పాకిస్తాన్. పాకిస్తాన్ మ్యాచ్‌ను మహారాష్ట్రలోని ఏ హోటల్‌లోనూ ప్రదర్శించవద్దు. దేశాన్ని ప్రేమిస్తే మీరు ఈ మ్యాచ్‌ను ప్రసారం చేయరు. ఏదైనా హోటల్ యజమాని లేదా ఆపరేటర్ భారత్​–పాక్​ మ్యాచ్‌ను ప్రదర్శిస్తే.. మేము ఆ హోటల్‌ను ఈ బ్యాట్‌తో పగులగొట్టేస్తామని గుర్తుంచుకోండి. హోటల్ యజమాని, డైరెక్టర్ దీనికి బాధ్యత వహిస్తారు’ అని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అయితే మ్యాచ్​ ప్రదర్శనపై నిబంధనల గురించి శివసేన పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

మ్యాచ్​ ఆడాల్సిందే.. తప్పదు
భారత్​–పాక్​ మ్యాచ్​ను బ్యాన్​ చేయాలని డిమాండ్లు వస్తున్న వేళ క్రీడాశాఖ మాజీ, ప్రస్తుత పార్లమెంట్​ సభ్యుడు అనురాగ్​ ఠాకూర్​ స్పందించారు. ఆసియా క్రికెట్​ కౌన్సిల్(ACC)​, ఇంటర్నేషనల్​ క్రికెట్​ కౌన్సిల్​ (ICC) నిర్వహించే మ్యాచ్​ను బహిష్కరించలేమని వెల్లడించారు.  ACC, ICC ఆధ్వర్యంలో జరిగే మల్టీనేషనల్​ టోర్నమెంట్​లో వారికి కేటాయించిన మ్యాచుల్లో కచ్చితంగా పాల్గొనాలని అన్నారు. ఒకవేళ ఆడకుంటే ఆ దేశాలను టోర్నీ నుంచి ఎలిమినేట్​ చేస్తారని పేర్కొన్నారు.

ద్వైపాక్షిక సిరీస్​లు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆడదు
కానీ పాక్​తో భారత్​ ద్వైపాక్షిక సిరీస్​ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఆడదని అనురాగ్​ ఠాకూర్​ స్పష్టం చేశారు. ‘భారత్​పై పాక్​ ఉగ్ర దాడులు ఆపేసే వరకు టీమిండియా ద్వైపాక్షిక సిరీస్​లు ఆడకూడదని మేము చాలా కాలం క్రితమే నిర్ణయం తీసుకున్నాం’ అని మంత్రి మీడియా సమావేశంలో తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Reasons For Prashant Kishor Win: బంకీపూర్‌ ఉప ఎన్నికల్లో BJP ఓటమి.. ప్రశాంత్ కిశోర్ విజయానికి 5 అతిపెద్ద కారణాలు
బంకీపూర్‌ ఉప ఎన్నికల్లో BJP ఓటమి.. ప్రశాంత్ కిశోర్ విజయానికి 5 అతిపెద్ద కారణాలు
Karnataka Cabinet Expansion: కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా 19 మంది ప్రమాణం- మరోవైపు ఎమ్మెల్యేల రాజీనామాలు
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా 19 మంది ప్రమాణం- మరోవైపు ఎమ్మెల్యేల రాజీనామాలు

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Embed widget