అన్వేషించండి

Most Powerful Drones : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డ్రోన్లు ఏ దేశం దగ్గర ఉన్నాయి? వాటి ధర ఎంత?

Most Powerful Drones : నేటి యుద్ధాల్లో, డ్రోన్లు ఫైటర్ జెట్ల కంటే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అయితే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన డ్రోన్ల గురించి తెలుసుకుందాం.

Most Powerful Drones : భారత్, పాకిస్తాన్ మధ్య జరిగి పోరాటంలో డ్రోన్లు అత్యంత శక్తిమంతమైన పాత్ర పోషించాయి. దీంతో వార్‌లో వీటి పాత్ర ఏ స్థాయిలో ఉందే అర్థమైంది. గతంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల మధ్య జరిగిన వార్‌లో కూడా డ్రోన్‌లను వాడుకున్నారు. ఇప్పుడు లెటెస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఘర్షణే. 

ఎక్కడికీ కదలకుండా ప్రత్యర్థుల స్థావరాలను తెలుసుకోవడమే కాదు వాటిని ధ్వంసం చేయడంలో ఈ డ్రోన్లు చాలా ఉపయోగపడ్డాయి. పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రస్థావరాలను, సైనిక పోస్టులను కొట్టడంలో భారత్ ఈ డ్రోన్ల సహాయంతో విజయవంతమైంది. పాకిస్తాన్ కూడా డ్రోన్ల సాయంతో దాడికి యత్నించినా మనకి ఉన్న డిఫెన్స్ సిస్టమ్‌ వాటిని పేల్చేసింది.   

ఈ సంఘర్షణలో డ్రోన్‌లు కీలక పాత్ర పోషించాయి. భారతదేశం డ్రోన్ల సహాయంతో పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థతోపాటు అనేక వైమానిక స్థావరాలు, ఇతర ప్రాంతాలను ధ్వంసం చేసింది. ఆధునిక యుద్ధాలలో డ్రోన్ల పాత్ర చాలా పెరిగిందని చెప్పడానికి ఇది చాలు. దీనికి ప్రధాన కారణం వీటి ఖర్చు తక్కువ, పైలట్ అవసరం లేదు.. ఇవి లక్ష్యాన్ని గుర్తించి దాడి చేయగలవు. అయితే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, శక్తివంతమైన డ్రోన్ ఏ దేశం వద్ద ఉందో తెలుసుకుందాం.

MQ-9 రీపర్

రక్షణ రంగంలో అమెరికా, రష్యా ఆయుధాలు అగ్రగామిగా నిలుస్తున్నాయి. అమెరికా వద్ద MQ-9 రీపర్ అనే డ్రోన్ ఉంది, దీనిని అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ సంస్థ తయారు చేసింది. ఇది చాలా ప్రమాదకరమైనది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన డ్రోన్, దీనిని శత్రువులను పర్యవేక్షించడానికి, వారి గూఢచర్యం చేయడానికి, వారిపై దాడి చేయడానికి ఉపయోగిస్తారు. MQ-9 రీపర్ ఎక్కువసేపు ఎత్తులో  ఎగరగలుగుతుంది. ఇది ఎగిరే టైంలో ఎలాంటి శబ్ధం ఉండదు. శత్రువులు గుర్తించేలోపు వారిని నాశనం చేయగలదు. మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం, దీని పరిధి దాదాపు 1900 కిలోమీటర్లు, ఇది 50,000 అడుగుల ఎత్తులో ఎగరగలుగుతుంది .

MQ-9 రీపర్ ఎలా హ్యండిల్ చేస్తారు ?

MQ-9 రీపర్‌ను ఎక్కడైనా కూర్చుని, వీడియో గేమ్స్ లాగా సులభంగా నియంత్రించవచ్చు. దీన్ని నియంత్రించడానికి ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు అవసరం. ఈ డ్రోన్ మొదటిసారిగా 2001లో ఎగిరింది. దీని కచ్చితత్వం, విధ్వంసక శక్తిని అమెరికా అఫ్ఘానిస్తాన్, ఇరాక్, సిరియా వంటి యుద్ధ ప్రాంతాల‌్లో దీన్ని విస్తృతంగా ఉపయోగించారు. దీని నుంచి హెల్‌ఫైర్ క్షిపణులు, లేజర్ తో పని చేసే బాంబులు ప్రయోగించవచ్చు.  భారతదేశం కూడా అమెరికా నుంచి MQ-9 రీపర్ డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది. నివేదికల ప్రకారం, రెండు దేశాల మధ్య దీనికి సంబంధించి దాదాపు 34,500 కోట్ల రూపాయల ఒప్పందం జరిగింది.

ప్రస్తుతం భారత్‌లో ఉన్న డ్రోన్లు ఇవే:-
హెరాన్‌ UAV డ్రోన్‌ను ఇజ్రాయెల్ కంపెనీ తయారు చేసింది. సుదూరాలపై నిఘా ఉంచేందుకు దీన్ని ఉపయోగిస్తారు. ఇది 30వేల అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు. 40 గంటల పాటు పని చేస్తుంది. దీనికి నైట్‌ విజన్, లైవ్ వీడియో తీసే ఫెసిలిటీ కూడా ఉంది. ఎంకే -IIను కూడా ఇజ్రాయెల్ తయారు చేసింది. దీన్ని వ్యూహాత్మక నిఘా కోసం ఉంచుతారు. షార్ట్ రేంజ్‌, తక్కువ ఎత్తులో  పని చేస్తుంది. 18 గంటలు పని చేస్తుంది. 

భారత్ కూడా కొన్ని డ్రోన్లు తయారు చేసుకుంది. వాటిలో ముఖ్యమైంది. రుస్తుం UAV సిరీస్‌ డ్రోన్‌ను డీఆర్‌డీవో తయారు చేసింది. ఇది ప్రస్తతం ట్రయల్ రన్‌లో ఉంది. రెండోది స్విచ్‌ డ్రోన్. దీన్ని ముంబై బేస్డ్‌ స్టార్టప్‌ తయారు చేసింది. ఎత్తైన ప్రాంతాల్లో దీన్ని వాడతారు. మూడోది జెన్ టెక్నాలజీ వ్యూహాత్మక నిఘా కోసం వాడుతారు. వీటితోపాటు కాంబాట్‌ డ్రోన్లు కూడా సైన్యంలోకి రానున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Scindia Royal Family Property Dispute Settlement: 40 ఏళ్ల రాయల్ వార్‌కు తెర! గ్వాలియర్ కోర్టులో రూ. 40,000 కోట్ల సింధియా ఆస్తి వివాదం సుఖాంతం!
40 ఏళ్ల రాయల్ వార్‌కు తెర! గ్వాలియర్ కోర్టులో రూ. 40,000 కోట్ల సింధియా ఆస్తి వివాదం సుఖాంతం!
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Prashant Kishor Electoral Debut: వ్యూహకర్త పీకే ప్రత్యక్ష పోరు! బీజేపీ కంచుకోటలోనే పోటీ.. ప్రశాంత్ కిషోర్ రిస్క్ వెనుక మర్మమిదే!
వ్యూహకర్త పీకే ప్రత్యక్ష పోరు! బీజేపీ కంచుకోటలోనే పోటీ.. ప్రశాంత్ కిషోర్ రిస్క్ వెనుక మర్మమిదే!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget