అన్వేషించండి

Viral Video: దేశం వైపు కన్నెత్తి చూడాలంటే సరిహద్దుల్లో మమ్మల్ని దాటాలి- భారత జవాను వీడియో వైరల్

ఉగ్రవాదులు, పాక్ ఆర్మీ గానీ భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే ముందు సరిహద్దుల్లో జవాన్లను దాటాల్సి ఉంటుందని భారత జవాను చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

అమృత్‌సర్, పంజాబ్: దేశ ప్రజలారా ప్రశాంతంగా ఉండండి, సరిహద్దుల్లో మేం ఉన్నంత వరకు మీ మీద ఎవరూ కన్నెత్తి చూడలేరని ఓ జవాను చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. త్రివిధ దళాలు ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)తో పాకిస్తాన్ ఉగ్రవాదులతో పాటు పాక్ సైన్యానికి గట్టిగా బుద్ధి చెప్పాక ప్రత్యర్థి తోక ముడిచింది.

పంజాబ్ సరిహద్దులో గస్తీ కాస్తున్న ఓ భారత సైనికుడు ఒకరు ఏఎన్ఐ మీడియాతో మాట్లాడుతూ.. మేం  ఆపరేషన్ సిందూర్‌లో భాగం. మే 8- 9 తేదీ రాత్రి పాకిస్తాన్ సైన్యం మాపై అకస్మాత్తుగా కాల్పులు జరిపింది, కాల్పులకు తెగబడి దేశంలోకి చొరబడటానికి ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలను మేం అడ్డుకున్నాం. వెంటనే స్పందించిన భారత సైనికులం పాక్ సైన్యంపై కాల్పులు జరిపాం, వారి డ్రోన్లను నేలకూల్చాం. వారి పన్నాగాన్ని తిప్పికొట్టాం. 

భారత్‌లో చొరబాటకు యత్నించిన పాక్ సైనికుల ప్రయత్నాన్ని నిర్వీర్యం చేశాం. మేం జరిపిన కాల్పులతో పాక్ తోక ముడిచింది. మేం జరిపిన ఎదురుకాల్పులు, దాడులతో పాక్ మా ముందు మోకరిల్లింది. ఉదయంలోగా పాక్ సైన్యం వెనక్కి తగ్గి వారి ఆర్మీ పోస్ట్‌పై శాంతిని కోరుతూ తెల్ల జెండాను ఎగురవేశారు. భారత సైన్యం దేశ సరిహద్దుల్లో మోహరించినంత వరకు, మన వైపు ఎవరూ కన్నెత్తి చూడలేరు. మేము సరిహద్దులో ఉన్నంత వరకు మీకు ఏ అపాయం ఉండదు. మీరు సురక్షితమేనని భావించాలని. దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాం’ అని ఆ జవాన్ అన్నారు. జవాను మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జై జవాన్ అని కామెంట్ చేస్తున్నారు.

 

ఆకాష్ క్షిపణి వ్యవస్థ, L-70 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, భారత వైమానిక రక్షణ వ్యవస్థలు అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని, పంజాబ్ నగరాలను పాకిస్తాన్ క్షిపణి దాడులు, డ్రోన్ దాడుల నుండి ఎలా రక్షించాయో భారత సైన్యం ప్రదర్శిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget