అన్వేషించండి

Modi respects the Constitution: రాజ్యాంగమే సుప్రీం - ఎన్డీఏ సమావేశంలో మోదీ క్లియర్ మెసెజ్ !

Modi With Constitution: ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ రాజ్యాంగానికి ఇచ్చిన గౌరవం హైలెట్ అయింది. ఇటీవలి ఎన్నికల్లో రాజ్యాంగం మార్పుపై విస్తృత ప్రచారం జరగడం దీనికి కారణం.

NDA meeting:  ప్రధానమంత్రి నరేంద్రమోదీ  ఎన్డీఏ మీటింగ్‌లో రాజ్యాంగ ప్రతికి ఇచ్చిన ప్రత్యేకమైన గౌరవం దేశవ్యాప్తంగా హైలెట్ అయింది. సమావేశానికి ముందు వేదిక వద్ద ఓ వైపు పెద్ద రాజ్యాంగ ప్రతిని టేబుల్‌పై ఏర్పాటు చేశారు. స్టేజిపైకి వెళ్లే ముందు నరేంద్రమోదీ రాజ్యాంగం వద్దకు వెళ్లి ప్రణామం చేశారు. ఇది  సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఎన్నికల సమయంలో రాజ్యాంగం అంశం 
దీనికి కారణం గత ఎన్నికల సమయంలో రాజ్యాంగం అంశం ఎన్నికల ప్రచారం అయింది. ఎన్డీఏ కూటమి నాలుగు వందల సీట్ల కోసం ప్రయత్నిస్తోంది రాజ్యాంగాన్ని మార్చాడానికేనని కాంగ్రెస్ కూటమి ప్రచారం చేసింది. ఆరెస్సెస్ లక్ష్యం రిజర్వేషన్లు తీసేయడమేనని.. అవి తీసేయడానికి రాజ్యాంగాన్ని మార్చేందుకు నాలుగు వందల సీట్ల మెజార్టీని కోరుకుంటున్నారని ప్రచారం చేశారు. ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు బీజేపీ నేతలు తంటాలు పడ్డారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాంగం జోలికి ఎవరూ రారని ప్రధాని మోదీ చెప్పుకోవాల్సి వచ్చింది.                       

క్లీన్ స్వీప్ చేస్తామనుకున్న బీజేపీ నేతలు

అయినప్పటికీ  అంశం ఎన్నికల్లో నష్టం చేసిందన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ సారి కూడా ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని బీజేపీ నేతలు అనుకున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ వంటి చోట్ల బీజేపీకి మంచి ఫలితాలు రాలేదు. సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమికి ఎక్కువ వచ్చాయి. రాజ్యాంగం గురించి ఎక్కువగా వారే వ్యతిరేక ప్రచారం చేశారు. మరికొన్ని హిందీ రాష్ట్రాల్లోనూ నష్టం జరిగిందని బీజేపీ పెద్దలు భావించడంతో రాజ్యాంగానికి ఇలా ప్రధాని మోదీ ప్రత్యేకమైన గౌరవం ఇచ్చారని భావిస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ ఇప్పటికీ రాజ్యాంగ ప్రతితోనే మీడియా సమావేశాల్లో పాల్గొంటున్నారు. రాజ్యాంగం జోలికి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పడానికి బీజేపీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.  

 

అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. ఇలా ఎన్డీఏ కూటమి  సమావేశాల్లో రాజ్యాంగానికి ప్రత్యేక గౌరవం ఇవ్వడం ఇదేమొదటి సారి కాదు. 2019లోనూ రాజ్యాంగ ప్రతిని ఇప్పుడు ఉంచినట్లే అప్పుడు ఉంచారు. అలాగే .. ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఆ రాజ్యాంగానికి ప్రమాణం చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే తాను ప్రధాని అయ్యానని తరచూ గుర్తు చేసుకుంటారు కూడా.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Karimnagar: బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Karimnagar: బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Revanth Reddy : మూసీ పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నాం - ప్రజలు చెబితే ఆపేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
మూసీ పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నాం - ప్రజలు చెబితే ఆపేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Haryana Rohingya Connection: రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా చేసుకున్న కాంగ్రెస్ -  హర్యానా ఎన్నికల్లో బయటపడిన కీలక అంశం
రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా చేసుకున్న కాంగ్రెస్ - హర్యానా ఎన్నికల్లో బయటపడిన కీలక అంశం
Nirmal News: వన్యప్రాణులను తరలిస్తోన్న లారీ బోల్తా - రహదారిపై మొసళ్లు, నిర్మల్ జిల్లాలో ఘటన
వన్యప్రాణులను తరలిస్తోన్న లారీ బోల్తా - రహదారిపై మొసళ్లు, నిర్మల్ జిల్లాలో ఘటన
Group 1 Mains Exams: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - గ్రూప్ - 1 అభ్యర్థులతో విడివిడిగా భేటీ, పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - గ్రూప్ - 1 అభ్యర్థులతో విడివిడిగా భేటీ, పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ
Embed widget