అన్వేషించండి

PM Modi: రూటు మార్చిన మోదీ, ఎమెజీలతో కాంగ్రెస్ అవినీతిపై ట్వీట్లు

PM Modi Using Emojis: గత కొద్ది రోజులుగా ఇండియాలో ట్రెండింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహూపై ఐటీ దాడులు జరగడమే. 

Emojis In Social Media Posts: గత కొద్ది రోజులుగా ఇండియాలో ట్రెండింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి చెందిన రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహూ (Dheeraj Sahu)పై ఐటీ దాడులు జరగడమే. ఎంపీ ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.350 కోట్లకు పైగా పట్టుబడ్డాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అందరూ స్పందించడం కామన్. కానీ నరేంద్ర మోదీ (PM Narendra Modi) స్పందించారు. అది కూడా తన శైలికి కొత్తగా సోషల్ మీడియాలో (Social Media) ఎమోజీ(Emojis)లతో కాంగ్రెస్ ఎంపీ అవినీతిపై ఘాటుగా వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. ప్రముఖ వెబస్‌ సిరీస్ 'మనీ హీస్ట్' (Money Heist)కు చెందిన వీడియోను ఉపయోగించి బీజేపీ చేసిన పోస్ట్‌ను మంగళవారం ప్రధాని మోదీ రీట్వీట్ చేశారు.  

డిసెంబరు 8న, ప్రధాని మోదీ కాంగ్రెస్ ఎంపీ అవినీతి గురించి పోస్ట్ చేశారు. నగదుతో నింపిన అల్మారాలతో ప్రచురితమైన వార్తాపత్రికలను పోస్ట్ చేశారు.  దేశప్రజలు ఈ కరెన్సీ నోట్ల కుప్పలను చూసి ఆ తర్వాత తమ నాయకుల నిజాయితీ 'ప్రసంగాలను' వినాలంటూ సటైర్లు వేశారు. దోచుకున్న ప్రజాధనం  ప్రతి పైసా తిరిగి ఇవ్వాల్సిందే. ఇది మోడీ హామీ అంటూ పోస్ట్ చేశారు.  

ఈ పోస్ట్‌లో గమనించదగ్గ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. హిందీలో చేసిన ఆ ట్వీట్ ఎర్రని క్రాస్, బ్యాంక్ నోట్ ఎమోజీలతో నిండి ఉంది. అందులో కన్నీళ్లతో నవ్వుతున్నట్లు ఎమోజీలు కూడా ఉన్నాయి. ప్రధాని ఎమోజీలతో పోస్ట్ చేసిన రెండో ట్వీట్ ఇది. ఎమోజీలు చాలా సాధారణం, మన భావాలను తెలియజేయడానికి వాటిని ఉపయోగిస్తాం. చిత్రాల మాదిరిగానే, ఎమోజీ కూడా వెయ్యి పదాలను తెలియజేస్తుంది. ఒక ఉన్నత పదవిలో ఉన్న నాయకుడు  ఎమోజీలను ఉపయోగించడం అసాధారణం. 

కానీ ప్రధాని వాటిని ఉపయోగిస్తూ నెటిజన్లను అలరిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రభావ‌వంత‌మైన క‌మ్యూనికేట‌ర్‌గా ఇప్పటికే పేరు పొందారు. ఎప్పటికప్పుడు కొత్త పుంత‌లు తొక్కుతున్న టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ముందుంటారు. ట్రెండింగ్‌లో ఉన్న విషయాలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంటారు. డిసెంబర్ 5న X లో చేసిన పోస్ట్‌లో మోదీ మొదట ఎమోజీలను ఉపయోగించారు. అది కాస్తా ఇంటర్నెట్‌‌లో వైరల్ అయ్యింది.  ఓ టీవీ వీడియో క్లిప్‌ను ప్రధాని మోదీ Xలో పంచుకున్నారు. అందులో హెచ్చరికలు, నవ్వుల ఎమోజీలు ఉన్నాయి. 

ఇలా మొదటిసారి ఎమోజీలతో ట్వీట్ రావడం చూసి చాలా మంది ప్రధాని మోదీ ట్విటర్ హ్యాక్ అయ్యిందని భావించారు. తరువాత వరుసగా వచ్చిన ట్వీట్లను చూసి ఇది హ్యాకర్ల పని కాదని నిర్ధారించుకున్నారు. ప్రధాని మోదీ దేశంలోని యువతను కనెక్ట్ అవ్వడానికి ఎమోజీలు, పాప్-కల్చర్ సూచనలను ఉపయోగిస్తున్నారు. ఈ ఎమోజీల భాషా అన్ని భాషా అడ్డంకులను దాటుతుంది. జనాదరణ పొందిన ఈ ఎమోజీ సంస్కృతి యువతలో ఎక్కువగా ఉంది. వారిని ఆకట్టుకోవడానికి ఇది ఒక వ్యూహాత్మక చర్యగా పలువురు అభిప్రాయపడుతున్నారు. 

ప్రధాని దృష్టి ఎప్పుడూ దేశంలోని యువతపైనే ఉంటుంది. యువత అభివృద్ధి కోసం ప్రభుత్వం మేరా యువ భారత్ అనే స్వయం ప్రతిపత్తి సంస్థను ఏర్పాటు చేశారు. దేశంలోని యువత భారతదేశాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తారని అనేక ప్రసంగాలలో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. 2024లో ఎన్నికలు జరిగినప్పుడు వచ్చే ఐదేళ్లపాటు దేశాన్ని ఎవరు నడిపించాలో కూడా దేశంలోని యువత నిర్ణయిస్తారు. 2024లో 8.3 మిలియన్ల మంది మొదటిసారి ఓటు వేసే వారు ఉన్నారు.

అవినీతి, ఇతర కీలక అంశాలను వారి భాషలోనే వారికి తెలియజేయడం చాలా కీలకం. ఇందులో భాగంగానే మోదీ  ఎమోజీలను ఉపయోగిస్తున్నారు.  ఓటర్లలో ఎక్కువ శాతం మంది సోషల్ మీడియా, పాప్ సంస్కృతిని అనుసరిస్తున్నారు. వారి కోసం ప్రధాని మోదీ ఎమోజీలను ఉపయోగిస్తున్నారు.  దేశం నాడిని బాగా అర్థం చేసుకున్న ప్రముఖ నాయకుడిగా మోదీ పొందారు. తాజాగా ఎమోజీలతో ఆ విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget