అన్వేషించండి

Delhi Pollution: ఢిల్లీని మళ్లీ కమ్మేసిన కాలుష్యం,దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత

Delhi Pollution Level: ఢిల్లీలో మరోసారి గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది.

Delhi Air Pollution Level: 


తగ్గిన ఎయిర్ క్వాలిటీ..

Delhi Pollution News: ఢిల్లీలో వాయు కాలుష్య (Delhi Pollution) తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కాస్త ఊపిరి పీల్చుకునే లోపు మళ్లీ గాలి నాణ్యత దారుణంగా పడిపోతోంది. ప్రస్తుతానికి అక్కడి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Delhi AQI)"Severe" కేటగిరీలోనే ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) వెల్లడించిన వివరాల ప్రకారం ఆనంద్‌ విహార్‌లో గాలి నాణ్యత 411గా నమోదైంది. అలీపూర్‌లో 432,వజీర్‌పూర్‌లో 443,ఆర్‌కే పురం 422గా నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడం, గాలి వేగమూ తగ్గిపోవడం వల్ల మళ్లీ కాలుష్య స్థాయి పెరిగింది. ఎక్కడ చూసినా పొగమంచే కనిపిస్తోంది.

దాదాపు వారం రోజులుగా "Very Poor" కేటగిరీలో ఉన్న గాలి నాణ్యత ఇప్పుడు "Severe"కి చేరుకుంది. వారం రోజులుగా గాలులు కాస్త వేగంగా వీచాయి. ఫలితంగా కాలుష్య స్థాయి తగ్గింది. ప్రస్తుత పరిస్థితులపై ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ స్పందించారు. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం తీసుకొచ్చిన Graded Response Action Plan (GRAP) ఆంక్షల్ని మళ్లీ విధించనున్నట్టు వెల్లడించారు. స్టేజ్-4 ఆంక్షల్ని అమల్లోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలిపారు. గాలి నాణ్యత ఇంకా పడిపోతే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఆంక్షల్లో భాగంగా...ఢిల్లీలోకి భారీ ట్రక్‌లను అనుమతించరు. నిర్మాణ పనులనూ ఎక్కడికక్కడే ఆపేస్తారు. వారం రోజుల క్రితం పరిస్థితులు మెరుగు పడడం వల్ల ఈ ఆంక్షల్ని ఎత్తేశారు. ప్రస్తుతానికి GRAP III ఆంక్షలు అమలవుతున్నాయి. BS III పెట్రోల్‌ వాహనాలతో పాటు BS IV డీజిల్ వాహనాలు ఢిల్లీలోకి రాకుండా బ్యాన్ చేశారు. 

"ఈ కాలుష్యంతో ఊపిరి పీల్చుకోవడమే చాలా కష్టంగా ఉంది. మొన్నటి వరకూ కాస్త ఊరట లభించింది. మళ్లీ ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ తగ్గిపోయింది. రెండు మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉంది"

- స్థానికులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget