అన్వేషించండి

ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు, మూడు రోజుల్లో రెండుసార్లు అలజడి

Delhi Earthquake: ఢిల్లీలో మరోసారి భూమి తీవ్రంగా కంపించింది.

Delhi Earthquake:


ఢిల్లీలో భూకంపం  

ఢిల్లీలో మరోసారి భూమి తీవ్రంగా కంపించింది. ఇటీవలే నేపాల్‌లో సంభవించిన భూకంప ధాటికి ఢిల్లీలోనూ ప్రభావం కనిపించింది. ఇప్పుడు మరోసారి తీవ్రంగా భూమి కంపించింది. ఇవాళ సాయంత్రం (నవంబర్ 6) 4.18 గంటలకు భూమి కంపించినట్టు అధికారులు వెల్లడించారు. 

నేపాల్‌లో ఇప్పటికే భూకంపం అలజడి సృష్టించింది. అక్కడ రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రత నమోదైంది. ఆ వెంటనే దేశ రాజధానిలో భూమి కంపించింది. మూడు రోజుల్లోనే రెండు సార్లు భూకంపం నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఢిల్లీతో పాటు NCR ప్రాంతంలోనూ ఈ ప్రభావం కనిపించింది.  నవంబర్ 3న అర్ధరాత్రి 11.30 గంటలకు నేపాల్‌లో భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రత నమోదైంది. అప్పుడు కూడా ఢిల్లీలో ఈ ప్రభావం కనిపించింది. పలు చోట్ల భూప్రకంపనలు నమోదయ్యాయి. ఆ సమయంలో ఢిల్లీతో పాటు బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోనూ భూమి కంపించింది. 

నేపాల్‌లో ఇటీవల సంభవించిన భూకంపానికి 157 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. 2015లోనూ నేపాల్‌లో తీవ్ర భూకంపం నమోదైంది. అప్పుడు రిక్టర్‌ స్కేల్‌పై 7.8 తీవ్రత నమోదైంది. ఆ ధాటికి అప్పట్లో 9 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 22 వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. 35 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. National Disaster Management Authority ఎప్పటికప్పుడు భూకంపాలపై అలెర్ట్‌ చేస్తూనే ఉంది. భూమి కంపించినప్పుడు భయపడకుండా టేబుల్‌ కింద దాక్కోవాలని సూచిస్తోంది. భూప్రకంపనలు ఆగిపోయేంత వరకూ అలాగే ఉండాలని చెబుతోంది. నేపాల్‌లో అక్టోబర్ 3, అక్టోబర్ 22, నవంబర్ 3న భూకంపాలు నమోదయ్యాయి. అక్టోబర్ 3 న 4.6 మ్యాగ్నిట్యూడ్‌ నమోదైంది. మిగతా రెండు భూకంపాలు మాత్రం 6.2 తీవ్రతతో అలజడి సృష్టించాయి. జరాకోట్. రుకుమ్ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. వెంటనే నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. మొత్తం 157 మంది మృతుల్లో 105 మంది జరాకోట్‌కి చెందిన వాళ్లు కాగా...52 మంది రుకుమ్‌ వాసులు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget