By: ABP Desam | Updated at : 09 May 2022 11:13 AM (IST)
Edited By: Murali Krishna
దేశంలో కరోనా కేసుల వివరాలు
Covid Update:
దేశంలో కొత్తగా 3,207 కరోనా కేసులు నమోదుకాగా 29 మంది మృతి చెందారు. 3,410 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#COVID19 | India reports 3,207 fresh cases, 3,410 recoveries, and 29 deaths in the last 24 hours. Active cases 20,403 pic.twitter.com/wb3403nXmh
— ANI (@ANI) May 9, 2022
మొత్తం కేసుల సంఖ్య 4,31,05,401కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 20,403గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.05గా ఉంది.
రికవరీ రేటు 98.74గా ఉంది. డైలీ కొవిడ్ పాజిటివిటీ రేటు 0.95గా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.85గా ఉంది.
వ్యాక్సినేషన్
తాజాగా 13,50,622 మందికి కరోనా టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,90,34,90,396కు చేరింది. ఆదివారం ఒక్కరోజే 3 లక్షల 36 వేలకుపైగా కరోనా టెస్టులు నిర్వహించింది కేంద్రం.
మహారాష్ట్రలో కొత్తగా 224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు కరోనాతో మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 78,79,278కి చేరింది. మరణాల సంఖ్య 1,47,847కు పెరిగింది. ఒక్క ముంబయిలోనే కొత్తగా 123 కరోనా కేసులు వచ్చాయి.
Also Read: Loudspeaker Row: కర్ణాటకలో హై అలర్ట్- 'హనుమాన్ చాలీసా vs అజాన్'- పోలీసులు పరేషాన్!
Also Read: UP: ఆ పథకం అమలులో తెలంగాణ టాప్- ఉత్తర్ప్రదేశ్ అట్టర్ ఫ్లాప్- అట్లుంటది మనతోని!
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
BJP Telugu States Rajya Sabha: తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరికి రాజ్యసభ ! బీజేపీలో ఎవరా అదృష్టవంతుడు ?
Yasin Malik Case Verdict: మాలిక్కు జీవిత ఖైదుతోపాటు జరిమానా కూడా విధించిన కోర్టు- తీర్పు పూర్తి వివరాలు ఇవే
Five Congress Leaders : కాంగ్రెస్కు గుడ్ బై చెబుతున్న సీనియర్లు ! ఆపడం లేదా ? ఆగడం లేదా ?
Yasin Malik Case Verdict:కశ్మీర్ వేర్పాటువేద నేత యాసిన్ మాలిక్కు జీవిత ఖైదు
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు