అన్వేషించండి

karnataka : గుళ్లో కొట్టేసిన డబ్బుల్ని బళ్లో పడేసి వెళ్లాడు - ఉడుపిలో వింత దొంగ

Udupi : గుడిలో హుండీలో కొట్టేసిన డబ్బుల్ని ఓ దొంగ బడిలో పడేసి వెళ్లిపోయాడు. కావాలని పడేశాడా లేకపోతే భయంతో అక్కడ పడేసిపోయాడా అన్నది మాత్రం సస్పెన్స్ గామారింది.

Thief Steals Money From A Temple And Keeps It In A School :  కర్ణాటకలో ఉడుపి సమీపంలో హెమ్మడి అనే గ్రామం ఉంది. అన్ని గ్రామాల్లోగే అక్కడ గుడి ఉంది.. బడి ఉంది. లక్ష్మినరసింహ స్వామి గుడిలో జీర్ణోద్ధరణ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో హుండీని ఎవరూ పట్టించుకోవడం లేదని ఓ దొంగ పగులగొట్టి అందులో ఉన్న డబ్బులన్నీ దోచుకుపోయాడు. విషయం తెలిసుకున్న పూజారి కంగారు పడుతున్న సమయంలో ఊళ్లో ఉన్న గుళ్లో రెండో అంతస్తులో.. ఆలయానికి సంబంధించిన సంచిలో డబ్బులున్నాయన్న విషయం తెలిసింది. ఉదయమే స్కూల్‌కు వచ్చిన పిల్లలు ఆ సంచిని గుర్తించి టీచర్లకు సమాచారం ఇచ్చారు. టీచర్లు ఊరి పెద్దలకు తెలియచేశారు. అప్పుడే గుడిలోనూ చోరీ జరిగిందని తెలియడంతో ఆ డబ్బే అయి ఉంటుందని గుర్తించారు.                                          

ట్రాఫిక్‌లో డబ్బులు వెదజల్లి వీడియో - హైదరాబాద్‌లో యూట్యూబర్ అరాచకం - పట్టించుకోని పోలీసులు

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి దొంగతనం జరిగిన గుడిని.. డబ్బులు వదిలేసిన బడిని పరిశీలించారు. అయితే ఆ దొంగ ఉద్దేశపూర్వకంగా ఇలా చేయలేదని భావిస్తున్నారు. ఎందుకంటే.. ఆ హుండీలో ఉండాల్సిన మొత్తం కన్నా.. చాలా తక్కువ సంచిలో ఉంచాడు. అంతే కాదు.. ఆలయంలోని హుండీతో పాటు మరో మూడు ఇళ్లల్లోనూ చోరీ చేశాడు. ఆ చోరీ చేసిన డబ్బుల్ని ఎక్కడా పడేయలేదు. దీంతో ఆ దొంగ ఉద్దేశపూర్వకంగా పడేసి ఉండవరని అంచనా వేస్తున్నారు.                   

అయితే దొంగ ఇళ్లల్లో దొంగతనం చేసినా భయపడలేదు కానీ.. గుడిలో హుండీలో నగదు దొంగతనం చేయడం వల్ల .. దేవుడికి భయపడి ఉంటారని .. అందకే డబ్బుల్ని బడిలో వదిలేసి వెళ్లిపోయారని అంటున్నారు. మిగతా మొత్తాన్ని ఇంకెక్కడైనా వదిలేసి ఉంటారని  వెదికారు. కానీ ప్రయోజనం లేకపోయింది. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని  స్వాధీనం చేసుకున్నారు. దాన్ని పరిశీలిస్తే.. ఓ వక్తి మొహం కనిపించకుండా వచ్చి దొంగతనం చేసినట్లుగా గర్తించారు. స్పిప్పర్స్ వేసుకుని ఉన్నాడు.. అలాగే గుడిలో వచ్చాడు.. కానీ దొంగతనం చేసే ముందే దేవడికి దండం పెట్టుకున్నాడు. చోరీ జరిగిన మిగతా మూడు ఇళ్లలో ఎంతెంత పోయిందో పోలీసులు బయట పెట్టలేదు.           

టెక్కలి ఇన్‌చార్జిగా దువ్వాడ అవుట్? శ్రీనును తప్పించే యోచనలో జగన్!

అయితే ఆ దొంగ అందరికీ తెలిసిన ఆ ఊరి వ్యక్తే అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఆ ఊరిలోని అనుమానితుల్ని పిలిచి ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా గుడిలో కొట్టిన నగదును బడిలో వదిలేయడంతో..  అందరూ ఏదో సందేశం ఉందనుకున్నారు. కానీ  దొంగ..  అలవాట్లో పొరపాటుగా.. వదిలేసిపోయి ఉంటాడని అంతిమంగా తేల్చుకున్నారు.      

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Ration Shops: ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget