అన్వేషించండి

LS Elections 2024: ఎన్నికలకు ఏనుగుల ఆటంకం, తరమలేక తల పట్టుకుంటున్న అధికారులు

LS Elections 2024: ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో ఏనుగులు దాడి చేసే ప్రమాదం ఉండడం వల్ల ఎన్నికల నిర్వహణకు అధికారులు అవస్థలు పడుతున్నారు.

Lok Sabha Elections 2024: ఎన్నికలకు ఏనుగుల ఆటంకం కలుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని పలు నియోజకవర్గంలో ఈ సమస్య వచ్చి పడింది. ఎన్నికల నిర్వహణ కష్టంగా ఉందని అధికారులు వాపోతున్నారు. మే 7వ తేదీన లోక్‌సభ మూడో విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేశారు. కోర్బా ప్రాంతంలో భారీ సంఖ్యలో ఏనుగులు (Elephants in Korba) సంచరిస్తున్నాయని వెల్లడించారు. ఓటింగ్ జరిగే సమయంలో ఏనుగులు అకస్మాత్తుగా దాడి చేసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అటవీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. కోర్బా జిల్లాలోని దాదాపు 65 పోలింగ్‌ బూత్‌లపై ప్రత్యేకంగా నిఘా పెడుతున్నారు. ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఏనుగుల దాడులు నమోదవుతున్నాయని, అందుకే ఓటర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రతి గ్రామానికీ వెళ్లి అక్కడి ఓటర్లతో మాట్లాడుతున్నారు. వీలైనంత వరకూ ఉదయమే వచ్చి ఓటు వేసి వెళ్లేలా (Elephants Attack) చూడాలని చెబుతున్నారు. కోర్బా జిల్లా కలెక్టర్ కూడా ఈ సమస్యపై దృష్టి సారించారు. ఏనుగులు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో ట్రాక్ చేస్తున్నామని, పోలింగ్ రోజు ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు. 

"జిల్లాలో కొన్ని చోట్ల ఏనుగులు ప్రజలపై దాడులు చేస్తున్నాయి. ఆ ప్రాంతాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాం. కోర్బా జిల్లాని రెండు ఫారెస్ట్ డివిజన్‌లు విభజించాం. అక్కడి ప్రజలనీ అప్రమత్తం చేస్తున్నాం. ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం. సాయంత్రం ఈ దాడులు ఎక్కువగా జరిగే ప్రమాదముంది. అది పోలింగ్‌పై ప్రభావం చూపిస్తుండొచ్చు. ఇది పంటలు చేతికొచ్చే కాలం. వాటిని తినేందుకు గుంపులు గుంపులుగా ఏనుగులు తరలి వస్తాయి. అందుకే ఉదయమే వచ్చి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం"

- అటవీ అధికారులు

అటవీ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం..ఏనుగులను రాత్రి పూట సంచరిస్తుంటాయి. వాటిని ట్రాక్ చేయడం చాలా కష్టం. ఏనుగులను గేట్‌వేగా పిలుచుకునే కోర్బాలో మనుషులపై దాడులు పెరుగుతున్నాయి. 2019-23 మధ్య కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో ఏనుగుల దాడుల్లో కనీసం 245 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Embed widget