సీబీఎస్ఈ పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష ప్రశ్నాపత్రంపై తలెత్తిన వివాదంపై పార్లమెంటులో వాడివేడీ చర్చ జరిగింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ఈ ప్రశ్నాపత్రంలోని ఓ వ్యాసం అభ్యంతరకరంగా ఉందని.. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు.
వివాదమేంటి?
సీబీఎస్ఈ ప్రశ్నాపత్రంలోని ఓ కాంప్రహెన్షన్ ప్యాసేజీలోని వ్యాఖ్యలు మహిళా సమానత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. శనివారం నిర్వహించిన ఈ పరీక్ష ప్రశ్నాపత్రంలో 'భర్త అడుగుజాడల్లో నడవడం ద్వారానే ఒక తల్లి తన పిల్లల నుంచి విధేయత వంటివాటిని పొందగలుగుతుంది' అంటూ పలు అంశాలున్నాయి.
అయితే ఇలాంటి వ్యాఖ్యల వల్ల మహిళా సమానత్వం దెబ్బతింటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పలువురు విపక్ష నేతలు దీనిని ఖండించారు.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా మండిపడ్డారు. ఇది ఆర్ఎస్ఎస్- భాజపా చేసిన కుట్ర అని విమర్శించారు.
Also Read: Texas Shooting: అమెరికాలో కాల్పుల మోత.. ఒకరు మృతి, 13 మందికి గాయాలు
Also Read: Harnaaz Sandhu Video: ఆ సమాధానమే 21 ఏళ్ల తర్వాత 'విశ్వసుందరి' టైటిల్ తెచ్చిపెట్టింది!
Also Read: Miss Universe 2021: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల
Also Read: 2001 Parliament Attack: పార్లమెంటుపై ఉగ్రదాడికి 20 ఏళ్లు.. వీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
Also Read: Mumbai: అద్దాల వెనుక అందమైన అమ్మాయిలు.. పగలగొడితే సీక్రెట్ రూమ్.. ఆహా ఓహో!
Also Read: PM Modi in Varanasi: వారణాసి పర్యటనలో మోదీ.. కాల భైరవుడికి ప్రత్యేక పూజలు
Also Read: Corona Cases: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 7,350 మందికి వైరస్
Also Read: కరోనా సోకితే ఈ ఆహారపదార్థాలు దూరం పెట్టాలి... తిన్నారో అంతే సంగతులు
Also Read: పొగతాగని వారిలో ఆ క్యాన్సర్ త్వరగా నయమయ్యే అవకాశం
Also Read: విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే
Also Read: పొట్ట నిండా లాగించాక అసౌకర్యంగా ఉందా... ఇలా చేయండి