అన్వేషించండి

BJP Candidates List 2022 : గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి యోగి పోటీ.. యూపీ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ !

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. సీఎం యోగి .. సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్ అర్బన్ నుంచే పోటీ చేస్తారు

ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేదానిపై జరుగుతున్న చర్చకు పుల్‌స్టాప్ పెట్టారు ఆ పార్టీ నేతలు. తొలి విడత ఎన్నికలు జరగనున్న గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి ఆదిత్యనాథ్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. బీజేపీ తమ అభ్యర్థులను తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. గోరఖ్ పూర్ అర్బన్ స్థానం నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరును ప్రకటించారు.  తొలి దశ ఎన్నికలు జరగనున్న 58 స్థానాలకు గాను 57 మంది అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. రెండో దశ ఎన్నికల్లో 55 స్థానాలకు గాను 38 మంది అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. 

Also Read: ఎలక్షన్ టైం కదా.. రైతులు కొట్టినా తియ్యని దెబ్బే..! ఉత్తరాది బీజేపీ ఎమ్మెల్యేకు ఎంత కష్టమో...?

BJP Candidates List 2022 : గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి యోగి పోటీ.. యూపీ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ !

బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ లు విడుదల చేశారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సిరతు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే ఆయన గతంలో గోరఖ్‌పూర్ నుంచే ఎంపీగా గెలుస్తూ వచ్చారు. అక్కడి సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పుడే సీఎంగాబాధ్యతలు చేపట్టారు. 

Also Read: యూపీ సీఎంగా తొలి ప్రాధాన్యత ఎవరికి?.. ABP- సీ ఓటర్ సర్వే ఫలితాలు ఇవే!

తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో ఎస్పీ,  బీఎస్పీ పొత్తు పెట్టుకుని పోటీ చేయడంతో సీఎం సిట్టింగ్ సీటు అయినప్పటికీ బీజేపీ ఓడిపోయింది. తర్వాత సాధారణ ఎన్నికల్లో మాత్రం మళ్లీ గోరఖ్‌పూర్ నుంచి భోజ్‌పురి నటుడు రవికిషన్‌ను నిలబెట్టి విజయం సాధించారు. అచ్చి వచ్చిన నియోజకవర్గం కావడంతో గోరఖ్‌పూర్ నుంచే ఆదిత్యనాథ్ బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇంతకు ముందు ఆయన అయోధ్య నుంచి బరిలోకి దిగుతారన్న ప్రచారం జరిగింది.  

Also Read: UP Election 2021: 'యూపీ ఎలక్షన్లు 2024 సాధారణ ఎన్నికలకు సెమీస్ కావు'

 
యూపీలో మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏడు దశల పోలింగ్‌లో తొలి విడత పోలింగ్  ఫిబ్రవరి 10న జరగనుంది. గత ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 303 స్థానాలు గెలుచుకుని తిరుగులేని ఆధిక్యత సాధించింది. అప్పటి వరకూ  అధికార పార్టీగా ఉన్న సమాజ్ వాదీ పార్టీకి  49 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు సమాజ్ వాదీ బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది .

Also Read: పంజాబ్ ఎన్నికల్లో భాజాపా- కెప్టెన్ దోస్తీ.. 101 శాతం విజయం తమదేనని ధీమా

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget