అన్వేషించండి

AICC New Office : ఢిల్లీలో కాంగ్రెస్‌కు కొత్త ఆఫీస్ - పేరు ఇందిరా భవన్ -బుధవారమే ఓపెనింగ్ !

Congress: ఢిల్లీలో ఏఐసిసి కొత్త కార్యాలయం ఇందిరా భవన్ బుధవారం ప్రారంభం కానుంది. ఐదు దశాబ్దాల తర్వాత పార్టీ కార్యాలయం మారుతోంందది.

AICC new office in Delhi  Indira Bhavan  will be inaugurated on Wednesday:  అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం సర్వ హంగులతో సిద్ధమయింది. బుధవారం సోనియాగాంధీ కాంగ్రెస్​ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీ చేరుకుంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. 

పదిహేనేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించి ఇప్పటికి పూర్తి చేసుకున్న కాంగ్రెస్                          

ఢిల్లీలో ‘24 అక్బర్ రోడ్’ ఇప్పటి వరకూ ఏఐసిసి కార్యాలయంగా ఉంది. దాదాపుగా ఐదు దశాబ్దాల నుంచి అదే ఆఫీసు. ఇప్పుడు కొత్త ఆఫీసుని దీన్​దయాళ్​ ఉపాధ్యాయ్ మార్గ్ కి మారుస్తున్నారు. కాంగ్రెస్  పార్టీ కొత్త కార్యాలయ నిర్మాణం పదిహేనేళ్లుగా సాగగుుతోంది.  2009లో  సోనియా  ఏఐసీసీ నేతగా ఉన్నపుడు నిర్మాణం ప్రారంభించారు. జన్ సంఘ్  సిద్ధాంతకర్తల్లో ఒకరైన దీన్​దయాళ్​ ఉపాధ్యాయ పేరిట ఉన్న రోడ్ లో కాంగ్రెస్ కొత్త ఆఫీసు ఉండటాన్ని ఆ పార్టీ నాయకత్వం ఇష్టపడటం లేదు. అందుకే వెనుక గేట్ నే మెయిన్ గేట్‌గా ప్రకటించి వెనుక గేట్ నుంచి రాకపోకలు జరిపేలా నిర్ణయించి, పార్టీ కార్యాలయ చిరునామాను ‘9ఎ కోట్ల రోడ్’గా ప్రకటించారు. దీనికి ఇందిరా భవన్ అని పేరు పెట్టారు.  

ప్రస్తుతం అక్బర్ రోడ్‌లో కార్యాలయం - బిజీగా ఉన్న ప్రాంతం కావడంతో తరలింపు               
  
ప్రస్తుతం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంగా సేవలందిస్తున్న 24, అక్బర్‌‌‌‌ రోడ్‌‌‌‌  భవంతి ఢిల్లీలో అత్యంత బిజీ ఏరియాలో ఉంది.  పాలనా భవనాలతో పాటు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారుల నివాస భవనాలు మాత్రమే ఉంటాయి. అన్నీ కేంద్ర ప్రభుత్వ బంగ్లాలే. ఏఐసీసీ ఆఫీసు ఉన్నది కూడా ప్రభుత్వ బంగ్లాలోనే.   ఆ ప్రాంతంలో రాజకీయ పార్టీల కార్యాలయాలపై సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ఇచ్చిన ఆదేశాల తర్వాత  డీడీయూ మార్గ్‌‌‌‌లో వివిధ రాజకీయ పార్టీలకు స్థలాలను కేటాయించారు.   

ఎప్పుడో  సొంత ఆఫీస్ కట్టుకున్న బీజేపీ -ఇన్నాళ్లకు పూర్తి చేసుకున్న కాంగ్రెస్          

బీజేపీ తమకు కేటాయించిన స్థలంలో అధునాతన సదుపాయాలతో ఓ భవనాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మించుకుంది.  బీజేపీ కన్నా చాలా ఏళ్ల క్రితమే కాంగ్రెస్‌‌‌‌  పార్టీ కూడా డీడీయూ మార్గ్‌‌‌‌లో తమకు కేటాయించిన స్థలంలో భవన నిర్మాణం చేపట్టినా అధికారం పోవడంతో నిర్మాణాన్ని నత్తనడకన కొనసాగించారు.  ఇప్పుడు పూర్తికావడంతో అక్కడి నుంచి కార్యకలాపాలను కొనసాగించాలని కాంగ్రెస్‌‌‌‌  పార్టీ నిర్ణయించింది.    మొత్తం 6 అంతస్థుల్లో నిర్మించిన ఈ  భవనంలో అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు.  ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పార్టీకి చెందిన 400 మంది కీలక నాయకులు హాజరుకానున్నారు.

Also Read: Padi Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట - బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి

టాప్ హెడ్ లైన్స్

India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Breaking News: భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
ABP Desam Top 10, 26 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 26 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget