అన్వేషించండి

Adilabad News: ఆదిలాబాద్ రిమ్స్ వైద్య విద్యార్థుల ఆందోళన విరమణ - విచారణ కమిటీతో చర్చలు సఫలం, 15 డిమాండ్లు నెరవేర్చాలని వినతి

Telangana News: తమపై దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గత 4 రోజులుగా ఆందోళన చేస్తోన్న ఆదిలాబాద్ రిమ్స్ వైద్య విద్యార్థులు శనివారం సమ్మె విరమించారు.

Adilabad Rims Junior Doctors Ceased Protest: ఆదిలాబాద్ రిమ్స్ (Adilabad RIMS) లో మెడికోలు (Medicos) శనివారం సమ్మె విరమించారు. బయటి వ్యక్తులు తమపై దాడి చేశారని, వారిని కఠినంగా శిక్షించాలని గత 4 రోజులుగా వైద్య విద్యార్థులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిమ్స్ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు (Junior Doctors) విధులు బహిష్కరించారు. డైరెక్టర్ ను మార్చాలని డిమాండ్ చేశారు. కాగా, శనివారం విచారణ కమిటీలు, వైద్య విద్యార్థులకు జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఈ క్రమంలో ఆందోళన విరమిస్తున్నట్లు మెడికోలు ప్రకటించారు. ముఖ్యంగా తమ 15 డిమాండ్లను నెరవేర్చాలని కమిటీ దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. భవిష్యత్తులో తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో తిరిగి ఆందోళన నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఇదీ జరిగింది

 
ఐదుగురి అరెస్ట్
 
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం కలిగించగా, వైద్య విద్యార్థులు విధులకు దూరంగా ఉంటూ ఆందోళన నిర్వహించారు. అత్యవసర సేవలకు తప్ప మిగిలిన సేవలకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. ఘటనపై విచారించిన పోలీసులు రిమ్స్ ప్రొఫెసర్ సహా ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. రిమ్స్ హాస్టల్ ఆవరణలోకి బయటి వ్యక్తులను తీసుకొచ్చి దాడి చేయించిన ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి కుమార్ ను టర్మినేట్ చేశారు. ఈ క్రమంలో ఆందోళనలు కొనసాగుతుండగా, తాజాగా కమిటీలతో వైద్య విద్యార్థులు చర్చలు సఫలం కావడంతో నిరసన విరమించారు.

Also Read: Telangana News: 'ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలి' - బస్సుకు అడ్డంగా నిలబడి యువకుడి నిరసన, ఎక్కడంటే.?

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోలవరం వివాదంపై విచారణ.. ఏపీకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరణ
పోలవరం వివాదంపై విచారణ.. ఏపీకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరణ
Supreme Court: పోలవరం వివాదం.. సుప్రీంకోర్టులో తెలంగాణకు చుక్కెదురు, ఏపీకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరణ
పోలవరం వివాదం.. సుప్రీంకోర్టులో తెలంగాణకు చుక్కెదురు, ఏపీకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరణ
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ సంచలన ఆరోపణలు
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ ఆరోపణలు
187km రేంజ్‌తో కొత్త Vida VX2 Plus లాంచ్‌ - ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఆన్‌రోడ్ ధర వివరాలు ఇవే!
సింగిల్‌ ఛార్జ్‌తో దాదాపు 190km జర్నీ- భారీ బ్యాటరీతో Vida VX2 Plus లాంచ్‌, తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంత?
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Embed widget