By: ABP Desam | Updated at : 10 Feb 2022 03:45 PM (IST)
Edited By: Murali Krishna
దేశంలో కరోనా కేసుల వివరాలు
దేశంలో కొత్తగా 67,084 కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం కంటే ఈరోజు కరోనా కేసులు కాస్త తగ్గాయి. కొత్తగా 1,241 మంది మృతి చెందారు. 1,67,882 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
వ్యాక్సినేషన్..
దేశంలో ఇప్పటివరకు 171 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. బుధవారం ఒక్కరోజే 44 లక్షలకు పైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
15-18 ఏళ్ల మధ్య ఉన్న కోటి మంది పిల్లలకు రెండు డోసుల వ్యాక్సిన్ అందించినట్లు అధికారులు తెలిపారు.
మహారాష్ట్రలో కొత్తగా 7,142 కరోనా కేసులు నమోదయ్యాయి. 92 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,43,247కు పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 75,93,291 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒమిక్రాన్ కేసులు తాజాగా ఏం నమోదు కాలేదు.
Also Read: RBI Policy Highlights: మార్పుల్లేవ్! వరుసగా పదోసారీ యథాతథంగా రెపో, రివర్స్ రెపో రేట్లు
ఉదయం లేవగానే ఈ పనులు చేసి చూడండి - ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం
Diet Drinks: ‘డైట్’ సోడా డ్రింక్స్ సేఫ్ అనుకుంటున్నారా? ఎంత ముప్పో తెలిస్తే మళ్లీ ముట్టరు!
Banana: అరటి పండు అతిగా తింటున్నారా? ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త
Periods Pain: నెలసరి నొప్పి రాకుండా ఉండాలంటే తాగాల్సిన డ్రింకులు ఇవే
Heathy Heart: ఎంత నవ్వితే గుండెకు అంత మంచిది, హైబీపీ - మధుమేహం కూడా అదుపులో, ఇకనైనా నవ్వండి
TS Congress : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్పై కాంగ్రెస్ ఫైర్ !
KCR Medchal : దేశాన్ని మతం పేరుతో విడదీసే ప్రయత్నం - తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్ !
YSRCP Vs Janasena : వైఎస్ఆర్సీపీ నేతలది బ్రిటిష్ డీఎన్ఏ - కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి రాజకీయమన్న జనసేన !
Common Charging Port: మొబైల్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ అన్నిటికీ ఒకే చార్జర్లు - కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!