అన్వేషించండి

Covid 19 India: దేశంలో మళ్లీ పంజా విసురుతున్న కరోనా.. రెండు రోజులుగా పెరుగుతున్న కేసుల సంఖ్య

దేశంలో తగ్గినట్టే తగ్గి కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. కొత్తగా పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.

LIVE

Key Events
Covid 19 India Update: India reports 41,195 new coronavirus cases in single day Covid 19 India: దేశంలో మళ్లీ  పంజా విసురుతున్న కరోనా..  రెండు రోజులుగా పెరుగుతున్న కేసుల సంఖ్య
దేశంలో పెరిగిన కరోనా కేసులు

Background

దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. మొన్నటికి మొన్న నలభై వేల లోపు రిజిస్టరైన పాజిటివ్ కేసులు ఇప్పుడు మళ్లీ ఎగబాకుతున్నాయి. గత 24 గంటల్లో 41 వేల 195 కొత్త కేసులు రిజిస్టర్ అయ్యాయి. 490 మంది చనిపోయినట్టు కేంద్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో చెప్పింది. కొత్త వెలుగు చూసిన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3, 20, 77, 706కి పెరిగింది. 

 

 

18:46 PM (IST)  •  12 Aug 2021

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలివే

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 1,859 కరోనా కేసులు నమోదవ్వగా 13 మంది మరణించారు. కరోనా నుంచి 1,575 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 18,688 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 70,757 మందికి కరోనా పరీక్షలు చేశారు

11:38 AM (IST)  •  12 Aug 2021

కేంద్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్

11:36 AM (IST)  •  12 Aug 2021

అత్యధికం కేరళలోనే..

కేంద్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం కేరళలో ఉన్నాయి. కేరళలో 23,500, మహారాష్ట్రలో 5,560, ఆంధ్రప్రదేశ్‌లో 1869, తమిళనాడులో 1964, కర్ణాటకలో 1826, పశ్చిమబెంగాల్‌లో 639 కేసులు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 48.73 కోట్లకు పైగా టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

11:34 AM (IST)  •  12 Aug 2021

దేశంలో 41,195 కోవిడ్ కేసులు

దేశంలో కోవిడ్ ఉద్ధృతి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 41,195 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ బారిన పడిన వారిలో 490 మంది మరణించారని తెలిపింది. దీంతో కోవిడ్ మృతుల సంఖ్య 4,29,669కి పెరిగింది. కోవిడ్ బారిన పడి కోలుకున్న వారి (రికవరీ) రేటు 97.45 శాతంగా ఉందని తెలిపింది. 

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pitapuram Varma: పిఠాపురంలో ఇసుక  , గంజాయి  మాఫియా విజృంభణ - టీడీపీ నేత వర్మ ఆరోపణ
పిఠాపురంలో ఇసుక , గంజాయి మాఫియా విజృంభణ - టీడీపీ నేత వర్మ ఆరోపణ
Amaravati Women : అమరావతి మహిళలపై టీవీ చానల్ డిబేట్‌లో అనుచిత వ్యాఖ్యలు - తీవ్ర ఆగ్రహం - చర్యలు తీసుకుంటారా?
అమరావతి మహిళలపై టీవీ చానల్ డిబేట్‌లో అనుచిత వ్యాఖ్యలు - తీవ్ర ఆగ్రహం - చర్యలు తీసుకుంటారా?
Telugudesam Joinings: టీడీపీలో కోవర్టుల కలకలం - హైకమాండ్ పర్మిషన్ ఉంటేనే ఇక కండువా !
టీడీపీలో కోవర్టుల కలకలం - హైకమాండ్ పర్మిషన్ ఉంటేనే ఇక కండువా !
Vijay Mallya: అప్పు 6 వేల కోట్లు - బ్యాంకులు జమ చేసుకుంది 14 వేల కోట్లు - అయినా మాల్యాను ఎందుకు పరారీలో ఉన్నారు?
అప్పు 6 వేల కోట్లు - బ్యాంకులు జమ చేసుకుంది 14 వేల కోట్లు - అయినా మాల్యాను ఎందుకు పరారీలో ఉన్నారు?
Advertisement

వీడియోలు

KTR about Medigadda Construction | కాళేశ్వరం ప్రాజెక్ట్ పై హరీష్ రావు ప్రెసెంటేషన్KTR about Kaleshwaram NDSA Report | కాళేశ్వరం ప్రాజెక్ట్ NDSA రిపోర్ట్ పై కేటీఆర్Nirmala Sitharaman interacts with Students | స్టూడెంట్స్ తో నిర్మలా సీతారామన్ ముచ్చట్లుGold used in Ayodhya Ram Mandir | అయోధ్య సెకండ్ ఫేజ్ ప్రారంభం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pitapuram Varma: పిఠాపురంలో ఇసుక  , గంజాయి  మాఫియా విజృంభణ - టీడీపీ నేత వర్మ ఆరోపణ
పిఠాపురంలో ఇసుక , గంజాయి మాఫియా విజృంభణ - టీడీపీ నేత వర్మ ఆరోపణ
Amaravati Women : అమరావతి మహిళలపై టీవీ చానల్ డిబేట్‌లో అనుచిత వ్యాఖ్యలు - తీవ్ర ఆగ్రహం - చర్యలు తీసుకుంటారా?
అమరావతి మహిళలపై టీవీ చానల్ డిబేట్‌లో అనుచిత వ్యాఖ్యలు - తీవ్ర ఆగ్రహం - చర్యలు తీసుకుంటారా?
Telugudesam Joinings: టీడీపీలో కోవర్టుల కలకలం - హైకమాండ్ పర్మిషన్ ఉంటేనే ఇక కండువా !
టీడీపీలో కోవర్టుల కలకలం - హైకమాండ్ పర్మిషన్ ఉంటేనే ఇక కండువా !
Vijay Mallya: అప్పు 6 వేల కోట్లు - బ్యాంకులు జమ చేసుకుంది 14 వేల కోట్లు - అయినా మాల్యాను ఎందుకు పరారీలో ఉన్నారు?
అప్పు 6 వేల కోట్లు - బ్యాంకులు జమ చేసుకుంది 14 వేల కోట్లు - అయినా మాల్యాను ఎందుకు పరారీలో ఉన్నారు?
Vivek Ramaswamy: వివేక్ రామస్వామిపై అమెరికాలో వర్ణవివక్ష -కలర్‌ను బట్టి  ఇండియాకు డిపోర్టు చేయాలని కామెంట్స్
వివేక్ రామస్వామిపై అమెరికాలో వర్ణవివక్ష -కలర్‌ను బట్టి ఇండియాకు డిపోర్టు చేయాలని కామెంట్స్
Dhee Re Release: 'కన్నప్ప' విడుదలకు ముందు విష్ణు మంచుకు షాక్... డిజప్పాయింట్ చేసిన 'ఢీ' రీ రిలీజ్‌... మరీ ఇంత పూర్ రెస్పాన్స్ ఏంటి?
'కన్నప్ప' విడుదలకు ముందు విష్ణు మంచుకు షాక్... డిజప్పాయింట్ చేసిన 'ఢీ' రీ రిలీజ్‌... మరీ ఇంత పూర్ రెస్పాన్స్ ఏంటి?
TOSS SSC And Inter results 2025: తెలంగాణలో ఓపెన్ స్కూల్‌ టెన్స్, ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణలో ఓపెన్ స్కూల్‌ టెన్స్, ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల
Vijayabhanu Passed Away: ఎన్టీఆర్, కమల్, చిరుతో నటించిన సీనియర్ యాక్ట్రెస్ ఇకలేరు... అమెరికా నుంచి వచ్చి చెన్నైలోని సొంతింట్లో మృతి
ఎన్టీఆర్, కమల్, చిరుతో నటించిన సీనియర్ యాక్ట్రెస్ ఇకలేరు... అమెరికా నుంచి వచ్చి చెన్నైలోని సొంతింట్లో మృతి
Embed widget