అన్వేషించండి

Guppedanta Manasu Serial Today June 8th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: గంగలో కలిసిన డీబీఎస్టీ కాలేజీ పరువు - రిషి సార్ చనిపోలేదన్న వసు.. షాక్‌లో మహేంద్ర, మను

Guppedanta Manasu Today Episode: డీబీఎస్టీ కాలేజీకి ఎగ్జామ్ సెంటర్ కాన్సిల్ చేయడంతో.. కాలేజీ ర్యాంకింగ్ పడిపోతుందని మహేంద్ర, వసుధార, మన షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode: ఈ మధ్య తన జాతకం బాగుందని అన్నీ కలిసి వస్తున్నాయని శైలేంద్ర దేవయానితో చెప్తూ హ్యాపీగ ఫీలవుతుంటే ఇంతలో ఫణీంద్ర వస్తాడు. ఎందుకు కలసి వస్తున్నాయి. నువ్వు కాలేజీలో చేసిన ఘనకార్యం తెలిసింది. అంటూ శైలేంద్రను తిడతాడు. ఎన్నిసార్లు  చెప్పినా నువ్వు మారవారా? నేను ఏం చెప్పిన పెడ చెవిన పెట్టడం అసలు మనిషి లక్షణాలు ఒక్కటన్నా ఉన్నాయారా? అంటాడు. ఇంతలో దేవయాని కలగజేసుకుని ఏం చేశాడని అడుగుతుంది. వాడు నీకు తెలియకుండా చేస్తాడా? అంటూ పశువు కన్నా పది సార్లు చెబితే మారుతుంది. మీకు ఎన్ని సార్లు  చెప్పినా మారరా? అంటూ తిట్టి వెళ్లిపోతాడు. ధరణి కూడా సెటైర్లు  వేసి వెళ్తుంది.

శైలేంద్ర: మామ్‌ ముందు దీన్ని తప్పించాలి. అన్ని విషయాలు  డాడ్‌కి చేరవేస్తుంది ఇదే.. ఇప్పుడు కూడా నేను చేసింది డాడ్‌కు చెప్పింది ఇదే

దేవయాని: ఇంతకీ నువ్వు ఏం చేశావురా?

శైలేంద్ర: వసుధార పేపర్‌లో ప్రకటన ఇచ్చింది కదా అందులోని నెంబర్ కు ఫోన్‌ చేసి..

 అని శైలేంద్ర, పుల్లయ్యలాగా వసుధారకు ఫోన్‌ చేసింది మొత్తం చెప్తాడు. దీంతో దేవయాని హ్యాపీగా ఫీలవుతుంది. మొన్న వాళ్లు నన్ను ఆడుకుంటే నిన్న వాళ్లను ఓ ఆటాడుకున్నాను అంటాడు శైలేంద్ర. మరోవైపు వసుధార, రిషిని గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. లోకాన్ని జల్లెడ పట్టైనా సరే మీ జాడ కనుక్కుంటాను  అనుకుంటుంది. తర్వాత కాలేజీకి చెకింగ్‌ ఆఫీసర్స్‌ వస్తారు. వాళ్లతో శైలేంద్ర ఈ కాలేజీలో ఏ వసతులు లేవని చెప్తాడు. మా తమ్ముడు చదువుతున్నాడని వాణ్ని పిలుస్తాను మీరే  అడగండి అని చెప్పి ఒక స్టూడెంట్‌ ను పిలిచి ఈ కాలేజీ గురించి చెప్పు అనగానే ఈ కాలేజీలో ఏ వసతులు లేవని ఆ స్టూడెంట్‌ చెప్తాడు. దీంతో చెకింగ్‌  ఆఫీసర్లు వెళ్లిపోతారు. తర్వాత డీబీఎస్టీ కాలేజీకి ఎగ్జామ్‌  సెంటర్‌ రిజెక్టు చేశారని తెలిసి వసుధార బాధపడుతుంది.

మహేంద్ర: వసుదార ఏమైందమ్మా ఎందుకలా  ఉన్నావు.

మను: మేడం రిషి సార్‌ గురించి ఏమైనా తెలిసిందా? ఏంటో చెప్పండి మేడం ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు.

వసు:  మన కాలేజీకి ఎగ్జామినేషన్‌ సెంటర్‌ క్యాన్షిల్‌ చేశారు.  

మను: వాట్‌ మన కాలేజీకి ఎగ్జామినేషన్‌ సెంటర్‌ క్యాన్షిల్‌ చేయడం ఏంటి?

మహేంద్ర: ఏంటి అమ్మా ఇదంతా.. డీబీఎస్టీ కాలేజీలో ఎగ్జామినేషన్‌ సెంటర్‌ లేకపోవడం ఏంటి? అసలు ఇలా ఎందుకు జరిగింది.

అంటూ ముగ్గురూ ఇదే విషయంపై చర్చించుకుంటారు. వెంటనే మహేంద్ర, మినిస్టర్‌కు ఫోన్‌ చేస్తాడు. మన కాలేజీకి ఎగ్జామినేషన్‌  సెంటర్‌ ఇవ్వలేదని చెప్తాడు. లిస్ట్‌  ఫైనల్‌ అయ్యాక నేనేం చేయలేనని నేను కాలేజీకే వస్తున్నానని అక్కడికి వచ్చాక మాట్లాడదాం అని చెప్తాడు.

మినిష్టర్: ఏంటి వసుదార ఇది ఎందుకు ఇదంతా..?

వసు: రిషి సార్‌ కనిపించడం లేదని ప్రకటన ఇచ్చాను సార్‌.

మినిస్టర్: ఆ విషయం నాకు తెలుస్తుందమ్మా ఎందుకు ఇలా చేశావు అని అడుగుతున్నాను.

వసు: ఆచూకి తెలిసిన వాళ్లు ఎవరైనా చెప్తారని ఇలా చేశాను సార్‌.

మినిస్టర్: ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది. చనిపోయిన వ్యక్తి గురించి ఆచూకి తెలియడమేంటి?

వసు: సార్‌  రిషి సార్‌ చనిపోలేదు.

అనగానే మినిస్టర్ షాక్‌ అవుతాడు. చనిపోలేదని నీకెవరు చెప్పారని అడగ్గానే నా మనస్సాక్షి చెప్తుంది అని వసుధార చెప్పడంతో.. రిషి మీద ఉన్న ప్రేమతో వసుధార అలా మాట్లాడుతుందని రిషి చనిపోయినప్పటి నుంచి వింతగా మాట్లాడుతుందని శైలేంద్ర చెప్తాడు. దీంతో మినిస్టర్ వసుధారను రిషి చనిపోయాడని కన్వీన్స్  చేయాలని చూస్తాడు. దీంతో వసుధార ఒప్పుకోదు. రిషి సార్‌ బతికే ఉన్నాడని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: పవన్‌ గురించి చెప్పమంటూ ఫ్యాన్స్‌‌ రిక్వెస్ట్‌ - నేరుగా ఆయనకే ఫోన్‌ చేసి మాట్లాడతా, రేణు దేశాయ్‌ కామెంట్స్‌

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today march 14th:‘మేఘసందేశం’ సీరియల్‌: శివ, బిందుల పెళ్లి చేస్తానన్న అపూర్వ – ఆనందంలో బిందు
‘మేఘసందేశం’ సీరియల్‌: శివ, బిందుల పెళ్లి చేస్తానన్న అపూర్వ – ఆనందంలో బిందు
Brahmamudi Serial Today march 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణ రూం చెక్‌ చేసిన భ్రమరాంభ – భయంతో వణికిపోయిన అపర్ణ
‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణ రూం చెక్‌ చేసిన భ్రమరాంభ – భయంతో వణికిపోయిన అపర్ణ
Nindu Manasulu Serial Today March14th: సిద్దూ ప్రాణాల మీదకు తెచ్చావని ప్రేరణను అనరాని మాటలు అన్న సిద్దూ తల్లి...అయినా తన రక్తం ఇచ్చి సిద్దూ ప్రాణాలు కాపాడిన ప్రేరణ
నిండుమనసులు: సిద్దూ ప్రాణాల మీదకు తెచ్చావని ప్రేరణను అనరాని మాటలు అన్న సిద్దూ తల్లి...అయినా తన రక్తం ఇచ్చి సిద్దూ ప్రాణాలు కాపాడిన ప్రేరణ
Illu Illalu Pillalu Serial Today March 14th: వేరే అమ్మాయితో తిరుగుతున్న విశ్వను చూసిన ధీరజ్ ఏం చేశాడు...? మేనల్లుడు చేసిన పనికి భద్రావతి రియాక్షన్ ఏంటి..?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వేరే అమ్మాయితో తిరుగుతున్న విశ్వను చూసిన ధీరజ్ ఏం చేశాడు...? మేనల్లుడు చేసిన పనికి భద్రావతి రియాక్షన్ ఏంటి..?

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Iran War Updates: దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
Embed widget