అన్వేషించండి

AP CM Jagan - Manchu Vishnu: ఏపీ సీఎం జ‌గ‌న్‌తో సమావేశం కానున్న 'మా' అధ్యక్షుడు విష్ణు మంచు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని 'మా' అధ్యక్షుడు విష్ణు మంచు సమావేశం కానున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, ప్రముఖ హీరో - నిర్మాత మంచు విష్ణు సమావేశం కానున్నారు. జ‌గ‌న్‌ను కలవడం కోసం హైదరాబాద్ నుంచి అమరావతికి విష్ణు బయలు దేరారు. ఈ రోజే జగన్, విష్ణు సమావేశం జరగనుంది.

'మా' అధ్యక్షుడి హోదాలో ఏపీ ముఖ్యమంత్రిని ఇప్పటి వరకూ విష్ణు మంచు కలవలేదు. ఇదే తొలిసారి. ఈ సమావేశంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబధించిన సమస్యల గురించి చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇటీవల చిరంజీవి నేతృత్వంలో మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్. నారాయణమూర్తి తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత త్వరలో పరిశ్రమ సమస్యలకు శుభం కార్డు పడుతుందని ఆశిస్తున్నట్టు చిరంజీవి తెలిపారు. అయితే... అక్కడితో సమస్యకు ముగింపు పడలేదు. కొత్త సమస్యలు తలెత్తాయి. చిరంజీవి పరిశ్రమ పరువు తీశారని, అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి ముందు యాచించినట్టు ప్రవర్తించారని తమ్మారెడ్డి భరద్వాజ, రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. నటుడు వీకే నరేష్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

Also Read: పేర్ని నానితో భేటీ - ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీఎంట్రీపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని ఇండస్ట్రీ తరఫున హీరోలు కలిసి వచ్చిన తర్వాత... మంత్రి పేర్ని నానిని ఇంటికి ఆహ్వానించారు మోహన్ బాబు. ఆ తర్వాత విష్ణు చేసిన ట్వీట్స్ కూడా చర్చనీయాంశం అయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్ - విష్ణు సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. విష్ణుకు జగన్ బావ అయినప్పటికీ... పరిశ్రమ సమస్యల మీద సమావేశం కావడంతో ఏం చర్చకు వస్తాయోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

Also Read: మంజులతో 'కార్తీక దీపం' నిరుపమ్ లిప్ లాక్! టీవీ షోలో ఇద్దరూ...

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishnu Manchu (@vishnumanchu)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.