అన్వేషించండి

Hyper Aadi : అమ్మాయిపై అనుచిత వ్యాఖ్యలు, హైపర్ ఆదిపై దాడి - ఇంతకీ ఏం జరిగిందంటే?

‘జబర్దస్త్’ కమెడియన్ హైపర్ ఆది, ఒంగోలులో ఓ అమ్మాయిని కామెంట్ చేయడంతో చితకబాదారంటూ వార్తలు వినిపించాయి. తాజాగా ఈ ఊహాగానాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

Attack On Hyper Adi: హైపర్ ఆది. తెలుగు సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చాడు. చక్కటి కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. నెమ్మదిగా అదిరిపోయే పంచులతో పాపులర్ అయ్యాడు. అదిరిపోయే కామెడీ టైమింగ్ తో టీమ్ లీడర్ గా ఎదిగాడు. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘జబర్దస్త్’  షో మాత్రమే కాకుండా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’, ‘ఢీ’ షోలలోనూ అలరిస్తున్నాడు. తన మార్క్ పంచులతో నవ్వుల పువ్వులు పూయిస్తున్నాడు. ఓవైపు బుల్లితెరపై రాణిస్తూనే మరోవైను సినిమాల్లోనూ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే 20కి పైగా సినిమాల్లో నటించాడు. సినిమాల్లోనూ తన మార్క్ పంచ్ డైలాగులుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.  

హైపర్ ఆదిని కొట్టిన ఒంగోలు వాసులు?

ఇక అమ్మాయిపై హైపర్ ఆది వేసే పంచులు బాగా ఆకట్టుకుంటాయి. ఒక్కోసారి ఆయన వేసే డబుల్ మీనింగ్ డైలాగులు, సటైర్లు నవ్వించినా, మరికొన్నిసార్లు చికాకు పుట్టిస్తాయి. కొద్ది రోజుల క్రితం ఒంగోలులో ఓ ఈవెంట్ కు వెళ్లారట హైపర్ ఆది. అక్కడ ఓ అమ్మాయి పట్టుకుని డబుల్ మీనింగ్ పంచ్ వేశారట. దీంతో ఆ అమ్మాయికి చిర్రెత్తుకొచ్చి విషయం తన వాళ్లుతో చెప్పిందట. అందరూ కలిసి హైపర్ ఆది వీపు విమానం మోత మోగించారట. ఈ వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆ వార్తలపై ఇప్పటి వరకు హైపర్ ఆది ఎలాంటి వివరణ ఇవ్వాలేదు.

దాడి గురించి అసలు విషయం చెప్పిన ఆది

తాజాగా ఈ వార్తల గురించి హైపర్ ఆది స్పందించారు. అసలు ఏం జరిగింది? అనే విషయాన్ని చెప్పుకొచ్చారు. జోర్దార్ సుజాత హోస్ట్ గా ఓ ఛానల్ లో ‘జోర్దార్ పార్టీ విత్ సుజాత’ పేరుతో ఓ టాక్ షో రన్ అవుతుంది. రీసెంట్ గా హైపర్ ఆది ఈ షోలో పాల్గొన్నారు. తన షోకు గెస్టుగా వచ్చిన ఆది నుంచి సుజాత ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఓ అమ్మాయిని అల్లరి చేసినందుకు ఒంగోలులో కొట్టారంట కదా? అని అడిగింది. దీంతో హైపర్ ఆది వివరణ ఇచ్చారు.

తాను స్కిట్లలో అమ్మాయిల పట్ల కామెంట్స్ చేసినంత మాత్రాన బయట అమ్మాయిలతోనూ అలాగే మాట్లాడుతాను అనుకుంటే పొరపాటు అన్నారు. నేను బయట అమ్మాయిలతో అసలు మాట్లాడను అని చెప్పారు. తన గురించి సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు. మొత్తంగా ఇన్నాళ్లు ఆది గురించి వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలిపోయిందని కొందరు అంటుంటే, ఎవరైనా తన్నులు తింటే తిన్నాం అని చెప్తారా? అలాగే ఆది కూడా ఏం జరగలేదని చెప్తున్నారంటూ మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. అమ్మాయిలతో అస్సలు మాట్లాడను అని ఆది చెప్పడమే అబద్దం అని ఇంకొంత మంది అంటున్నారు.

Read Also: ‘హనుమాన్‘తో ‘శ్రీఆంజనేయం‘ - ఇంట్రెస్టింగ్ పిక్ షేర్ చేసిన తేజ సజ్జ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
Andhra Pradesh Latest News:ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ED Rains: హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఈడీ ఆకస్మిక దాడులు, చెన్నై నుంచి వచ్చి తనిఖీలు చేస్తున్న అధికారులు
హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఈడీ ఆకస్మిక దాడులు, చెన్నై నుంచి వచ్చి తనిఖీలు చేస్తున్న అధికారులు
AP Cabinet decisions: ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PBKS vs KKR Match Highlights | కేకేఆర్ పై 16 పరుగుల తేడాతో పంజాబ్ సెన్సేషనల్ విక్టరీ | ABP DesamMS Dhoni Player of the Match vs LSG | ఆరేళ్ల తర్వాత తొలిసారి IPL 2025 లో ధోని కి అవార్డ్PBKS vs KKR Match preview IPL 2025 | నేడు పంజాబ్ ను ఢీకొట్టనున్న కోల్ కతాRishabh Pant 63 vs CSK | IPL 2025 సీజన్ లో తొలిసారి టచ్ లోకి వచ్చిన రిషభ్ పంత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
Andhra Pradesh Latest News:ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ED Rains: హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఈడీ ఆకస్మిక దాడులు, చెన్నై నుంచి వచ్చి తనిఖీలు చేస్తున్న అధికారులు
హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఈడీ ఆకస్మిక దాడులు, చెన్నై నుంచి వచ్చి తనిఖీలు చేస్తున్న అధికారులు
AP Cabinet decisions: ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
Gold and Silver Prices: బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో ఇదిగో పూర్తి సమాచారం!
బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో ఇదిగో పూర్తి సమాచారం!
Tamannaah Bhatia: తమన్నా ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా? ఇలాంటి వింత కాంబో ప్రపంచంలో ఇంకెవ్వరూ ఇష్టపడరేమో
తమన్నా ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా? ఇలాంటి వింత కాంబో ప్రపంచంలో ఇంకెవ్వరూ ఇష్టపడరేమో
Earthquake: అఫ్గాన్‌లో భారీ భూకంపం, భారత్‌లో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కంపించిన భూమి
అఫ్గాన్‌లో భారీ భూకంపం, భారత్‌లో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కంపించిన భూమి
CM Chandrababu: కేంద్ర గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహకారం, ప్రధానికి సీఎం చంద్రబాబు లేఖ
కేంద్ర గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహకారం, ప్రధానికి సీఎం చంద్రబాబు లేఖ
Embed widget