అన్వేషించండి

NTRNeel Movie: ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్ మూవీ స్టోరీ ఇదే! - కొత్త పోస్టర్‌లోనే కథంతా చెప్పేశారు..

NTR31 Story: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్‌ మూవీ స్టోరీ నెట్టింట వైరల్ అవుతుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ కి 'డ్రాగన్' టైటిల్‌ని పరిశీలిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది.  

Jr NTR and Prashanth Neel NTR 31 Movie Story: ఎట్టకేలకు ప్రశాంత్‌ నీల్ - జూనియర్‌ ఎన్టీఆర్‌ మూవీ పట్టాలెక్కింది. నిన్న గప్‌చుప్‌గా NTR31 మూవీ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా.. ప్రశాంత్ నీల్ సతీసమేతంగా వచ్చారు. ఇక అలాగే మైత్రీ మూవీ మేకర్స్‌, కళ్యాణ్‌ రామ్‌లు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్- ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రారంభోత్సవం వేడుకను పింపుల్‌గా నిర్వహించినా.. మూవీ అప్‌డేట్స్ మాత్రం మోతమోగేలా ఉన్నాయి.

2026లో రిలీజ్

ప్రాజెక్ట్‌ లాంచింగ్‌ రోజే మూవీ రిలీజ్‌ డేట్ ప్రకటించి సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌ అందరిలో ఆసక్తిని పెంచింది. పోస్టర్ చూస్తే సింపుల్‌గానే ఉంది, కానీ..  కాస్తా పట్టి చూస్తే అసలు విషయం తెలుస్తోంది. డార్క్‌ థిమ్‌లో ఎన్టీఆర్‌-నీల్‌ అనే టైటిల్‌తో జనవరి 9, 2026లో సినిమాను వరల్డ్ వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పోస్టర్‌ బ్యాగ్రౌండ్‌ చూస్తే వరల్డ్ మ్యాప్ కనిపిస్తుంది. దానిలో ఒకవైపు 1969 అని రాసుంది, దానికి కుడివైపు గోల్డెన్ ట్రయాంగిల్ అని ఉంది.

పోస్టర్లోనే ఉంది కథంతా..

ఇక టాప్‌లో లెఫ్ట్ కార్నర్‌ చూస్తే చైనా, భూటాన్, బెంగాల్- కోల్‌కతా అని రాసుంది. ఇదంతా మూవీ కాన్సెప్ట్‌ అని అర్థమైపోతుంది. దీంతో ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్‌ మీడియా NTR3 స్టోరీలైన్ వైరల్‌ అవుతుంది.  అయితే గతంలో ప్రశాంత్‌ నీల్ ఓ ఇంటర్య్వూలో మూవీ గురించి మాట్లాడుతూ..‌ ఎన్టీఆర్‌తో సినిమా అనగానే అంతా ఇది ఓ యాక్షన్‌ మూవీ అయ్యింటుందని అనుకుంటున్నారు. కానీ, తాను ఈ సినిమాతో కొత్త జానర్‌ టచ్‌ చేశానని చెప్పారు. నిజానికి ప్రశాంత్‌ నీల్ సినిమాల బలం యాక్షన్‌, మైన్స్‌. కానీ ఈ ప్రాజెక్ట్‌లో తాను యాక్షన్‌ జోలికి వెళ్లాలి అనుకోవడం లేదన్నాడు. ఇది తనకు కొత్త కథ అంటూ చెప్పుకొచ్చాడు.NTRNeel Movie: ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్ మూవీ స్టోరీ ఇదే! - కొత్త పోస్టర్‌లోనే కథంతా చెప్పేశారు..

అందుకే డ్రాగన్ అనుకుంటున్నారా?

NTR31 కొత్త పోస్టర్‌ గమనిస్తే ఈ సినిమా చైనా, ఇండియాకు మధ్య సాగే కథాంశం అని తెలుస్తోంది.1969 ఓపియం మాఫియాకి రిలేట్ చేస్తూ.. డ్రగ్ మాఫియాలో ఎన్టీఆర్ డ్రగ్ లార్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. 1969 రోజుల్లో కలకత్తా పోర్ట్ గోల్డెన్ ట్రయాంగిల్‌కి దగ్గరగా ఉండటంతో.. ఓపియం స్మగ్లింగ్ కి అడ్డాగా ఉండేదట, దాంతో ఆ పోర్టు నుంచే స్మగ్లింగ్ ఎక్కువగా జరిగేదట.చూస్తుంటే ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారం చేసుకుని ప్రశాంత్‌ నీల్‌ తనదైన స్టైల్లో కథను రాసుకున్నాడట. చైనా డ్రగ్స్‌ మాఫీయా కోల్‌కాత్తాలో యాక్టివ్‌గా ఉండటం.. అక్కడ అక్కడ లోకల్స్‌ గ్యాంగ్స్‌కి, వీరికి తరచూ గోడవలు జరుగుతుంటాయి. ఈ లింకులు సౌత్ ఈస్ట్ ఆసియాకే కాకుండా యూరప్ వరకు విస్తరించాయి అంటారు.

ఇప్పుడు ఇదే పాయింట్‌తో ప్రశాంత్‌ NTR31 ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నారని టాక్‌. ఈ కథలో చైనా ప్రమేయమే ప్రధానంగా ఉండటంతో ఈ సినిమాకు 'డ్రాగన్‌' అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారట. దీనిపై ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ లేకపోయినా..ఈ సినిమాకు 'డ్రాగన్‌' టైటిల్‌ అనుకుంటున్నట్టు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కథ ఇది తారపూర్‌ పవర్ స్టేషన్‌ నేపథ్యంలో సాగనుందంటూ మరో స్టోరీ లైన్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. 1969లో భారత్‌లో ప్రారంభించిన తొలి అటామిక్‌ న్యూక్లియర్ పవర్ స్టేషన్ చూట్టూ ఈ కథ సాగుతుందని అంటున్నారు. రి దీనిపై క్లారిటీ రావాలంటే నెక్ట్స్‌ అప్‌డేట్‌ వరకు వేచి చూడాల్సిందే. 

Also Read: శోభితతో ఎంగేజ్‌మెంట్ తర్వాత ఫస్ట్‌టైం బయటకు వచ్చిన నాగ చైతన్య - రాజమండ్రి పెళ్లిలో చై సందడి!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Embed widget