అన్వేషించండి

Ramayan: రణబీర్, యశ్, సాయి పల్లవిల ‘రామాయణ్’ - హిట్ ఫార్ములాను ఫాలో అవుతున్న మేకర్స్

Ramayan Movie Release: నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ‘రామాయణ్’ గురించి ఇప్పటికే ఎన్నో రూమర్స్ బయటికి రాగా తాజాగా అందులోకి మరో రూమర్ యాడ్ అయ్యింది.

Nitesh Tiwari Ramayan Latest Update: రామాయణం లాంటి ఇతిహాసాన్ని ఎంతమంది దర్శకులు ఎన్నిసార్లు తెరకెక్కించినా... దానిని చూడడానికి ప్రేక్షకులు ముందుకొస్తారు. అందుకే బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ కూడా ఈసారి తన స్టైల్‌లో రామాయణాన్ని చెప్పడానికి సిద్ధమయ్యాడు. అసలు నితేష్ తివారీ రామాయణాన్ని తెరకెక్కిస్తున్న వార్తలు నిజమా కాదా అని ప్రేక్షకులు కన్‌ఫ్యూజన్‌లో ఉండగా తాజాగా ఈ మూవీ సెట్స్ నుండి ఫోటోలు లీక్ అవ్వడంతో ప్రేక్షకులకు ఓ క్లారిటీ వచ్చింది. తాజాగా ఈ సినిమా గురించి మరొక ఆసక్తికర రూమర్ బాలీవుడ్‌లో వైరల్ అవుతోంది. ఈ రామాయణం కేవలం ఒక భాగంగా మాత్రమే విడుదల కావడం లేదట.

సెట్స్ నుంచి లీకైన ఫోటోలు...

నితేష్ తివారీ... తను తెరకెక్కించే రామాయణం కోసం ఎంచుకున్న క్యాస్టింగ్‌తోనే ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేశారు. రణబీర్ కపూర్‌ను రాముడిగా సాయి పల్లవిను సీతగా, కన్నడ స్టార్ యశ్‌ను రావణాసురుడిగా ఎంపిక చేయడంతో ఫ్యాన్స్ అంతా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఇతర క్యాస్టింగ్ వివరాలు పూర్తిగా బయటికి రాకపోయినా.. ‘రామాయణ్’ సెట్స్ నుండి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు వైరల్ అవ్వడంతో కొన్నిరోజుల పాటు సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే టాక్ నడిచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ రూమర్ బయటికొచ్చింది.

రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు...

బాలీవుడ్‌లో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ‘రామాయణ్’ను రెండు భాగాలుగా విడుదల చేయాలని దర్శకుడు నితేష్ తివారీ నిర్ణయించుకున్నారట. గత కొన్నాళ్లుగా ఒక సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయడం ఒక హిట్ ఫార్ములాగా మారిపోయింది. అలాగే ఈ సినిమా స్కేల్‌ను దృష్టిలో పెట్టుకొని తను ఈ ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. అంతే కాకుండా ఇలా చేయడం వల్ల కథను రెండు దృష్టి కోణాల్లో చూపించవచ్చని దర్శకుడు భావిస్తున్నారట. మామూలుగా రెండు భాగాలుగా వచ్చే సినిమాలు... ముందుగా మొదటి భాగం షూటింగ్‌ను పూర్తి చేసుకొని, అది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత రెండో భాగం షూటింగ్ మొదలవుతుంది. కానీ ‘రామాయణ్’ అలా కాకుండా రెండు భాగాలుగా ఒకేసారి షూటింగ్ జరగనుందని తెలుస్తోంది.

ఒకే భారీ షెడ్యూల్..

‘రామాయణ్’ పార్ట్ 1 ప్రేక్షకుల ముందుకు రాకముందే పార్ట్ 2 షూటింగ్ కూడా ప్రారంభించనున్నారట మేకర్స్. ఈ రెండు భాగాల షూటింగ్‌ను పూర్తి చేయడం కోసం 350 రోజుల షెడ్యూల్‌ను ప్రిపేర్ చేసిందట టీమ్. ఈ షెడ్యూల్స్‌లో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్‌తో పాటు ఇతర మూవీ క్యాస్టింగ్ కూడా పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. ఒక ఏడాది వ్యవధిలోనే ‘రామాయణ్’కు సంబంధించిన రెండు భాగాలు విడుదలయ్యేలా కూడా సన్నాహాలు చేస్తోందట మూవీ టీమ్. మొత్తానికి రోజుకు ఒక లేటెస్ట్ రూమర్‌పై నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ్’పై ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ అవుతోంది. ఇక ఈ మూవీ రెండు భాగాలుగా వస్తుందనే వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: ఆ ప్రొడ్యూసర్లు నా ఇమేజ్‌ను పాడుచేయాలని చూస్తున్నారు, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను - పాయల్ రాజ్‌పుత్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
PPF Rules: పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
తిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?
తిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?
Embed widget