అన్వేషించండి

Akshaya Tritiya: ఇలా గోల్డ్ కొంటే రూ.2000 వరకు క్యాష్ బ్యాక్, HDFC క్రెడిట్ కార్డ్‌పై తగ్గింపు

Akshaya Tritiya: దేశంలో అక్షయతృతీయ రోజున పసిడి విక్రయాలను పెంచుకునేందుకు షాపులు ఆఫర్లను ప్రకటిస్తుండగా, డిజిటల్ పెట్టుబడులపై ఫోన్ పే క్యాష్ బ్యాక్స్ అందిస్తోంది.

Gold News: దేశవ్యాప్తంగా బంగారు దుకాణాలకు నేడు పసిడి ప్రియులు క్యూ కడుతున్నారు. ఒక్క కాసైనా గోల్డ్ కొనేందుకు చాలా మంది హడావిడిగా ఉన్నారు. అయితే ఒక పక్క నేడు హఠాత్తుగా పెరిగిన గోల్డ్ రేటు వారికి షాక్ ఇచ్చినప్పటికీ దేశంలోని ప్రముఖ బంగారు దుకాణదారులు, ఆన్ లైన్ పేమెంట్ సంస్థలు కొత్త ఆఫర్లతో చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. 

ముందుగా అక్షయతృతీయకు బంగారం కొనుగోళ్లు శుభప్రదంగా భావిస్తారు కాబట్టి.. వినియోగదారులను టార్గెట్ చేసి ప్రముఖ యూపీఐ చెల్లింపుదారు ఫోన్‌పే సరికొత్త ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద పేటీఎం 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి డిజిటల్ కొనుగోళ్లపై రూ.2,000 వరకు తిరిగి పొందేందుకు అనుమతిస్తోంది. ఇందుకోసం కొనుగోలుదారులు కనీసం రూ.1,000 విలువైన బంగారాన్ని కొనాల్సి ఉంటుంది. దీనికి యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా గిఫ్ట్ కూపన్ ద్వారా చెల్లింపులను అనుమతిస్తోంది. ఇందుకోసం కొనుగోలుదారులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి వద్దే కూర్చుని ఫోన్‌పే యాప్‌లోని బిల్స్ సెక్షన్‌లో కనిపించే గోల్డ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి తమ కొనుగోళ్లను పూర్తి చేయవచ్చు. కొనుగోలు విజయవంతంగా పూర్తైన తర్వాత క్యాష్ బ్యాక్ అందుకుంటారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఆఫర్ కింద డిజిటల్ గోల్డ్ ను యూజర్లు మే 12 వరకు అంటే అక్షయతృతీయ హడావిడి తగ్గిన తర్వాత టాటా గ్రూప్ కింద పనిచేస్తున్న సంస్థ క్యారెట్ లేన్ స్టోర్లలో రిడీమ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించబడింది. దీని ప్రకారం గోల్డ్ కాయిన్స్ పై 2 శాతం, స్టడ్ చేయని ఆభరణాలపై 4 శాతం, పొదిగిన నగలపై 10 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. 

ఇదే క్రమంలో హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు జీఆర్టీ జ్యూవెలర్స్ అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. దీనికింద ఎవరైనా వినియోగదారుడు కార్డ్ ద్వారా చేసే కొనుగోళ్లకు 2 శాతం తగ్గింపును ప్రకటించింది. అలాగే బంగారు కడ్డీలు, కాయిన్లపై ఎలాంటి వ్యాల్యూ ఎడిషన్ ఉండబోదని స్పష్టం చేసింది. అలాగే ఎవరైనా కొనుగోలుదారు తొలిసారిగా జీఆర్టీ జ్యువెలర్స్ యాప్ ద్వారా సైన్ ఇన్ అయ్యి చేసే కొనుగోళ్లకు ఏకంగా రూ.1,000 తగ్గింపును అందిస్తోంది. డిజిటల్ యాప్ ద్వారా చేసే కొనుగోళ్లకు ఉచిత డెలివరీతో పాటు 30 రోజుల్లో రిటర్న్ పాలసీని సైతం అందుబాటులో ఉంచింది. ఇలాగే దేశంలోని అనేక ఇతర పసిడి విక్రయ షాపులు పెరిగిన రేట్ల సమయంలో కస్టమర్లను షాపులకు రప్పించుకునేందుకు భారీగా ఆఫర్లు ప్రకటిస్తూ వ్యాపారాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలను గమనిస్తే, 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.860 పెరిగి రూ.67,000 వద్ద రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు నిన్నటి కంటే రూ.930 పెరిగి రూ.73,090గా కొనసాగుతోంది. ఊహించని రీతిలో రెండు రోజుల స్వల్ప తగ్గింపు తర్వాత అక్షయతృతీయ రోజున గోల్డ్ రేట్లు అమాంతం పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. అలాగే ఏపీ, తెలంగాణలో వెండి ధరను గమనిస్తే కేజీ రూ.1,300 పెరిగి రూ.90,000 వద్ద విక్రయించబడుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హ్యాపీ న్యూస్ -హైడ్రాకు కొత్త బాధ్యతలు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హ్యాపీ న్యూస్ -హైడ్రాకు కొత్త బాధ్యతలు  
Allu Aravind: 'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
SBI Clerks Halltickets: ఎస్‌బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఎస్‌బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Attack on Chilkur Balaji Temple Rangarajan | రామరాజ్యం స్థాపించటానికి వచ్చాం అంటూ దాడి | ABP DesamVishwak sen on Prudhviraj Controversy | 11 గొర్రెలు కాంట్రవర్సీపై విశ్వక్ సారీ | ABP DesamAllu Aravind on Ram Charan | రామ్ చరణ్ పై వ్యాఖ్యల వివాదం మీద అల్లు అరవింద్ | ABP DesamPresident Murmu in Maha kumbh 2025 | మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హ్యాపీ న్యూస్ -హైడ్రాకు కొత్త బాధ్యతలు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హ్యాపీ న్యూస్ -హైడ్రాకు కొత్త బాధ్యతలు  
Allu Aravind: 'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
SBI Clerks Halltickets: ఎస్‌బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఎస్‌బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Disqualification on Jagan: లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Monalisa Viral Video: మోసం బాసూ... మోనాలీసా కాదు.
Monalisa Viral Video: మోసం బాసూ... మోనాలీసా కాదు.
Delhi BJP CM Parvesh Verma: జెయింట్ కిల్లర్‌కే ఢిల్లీ సీఎం పదవి- పర్వేశ్‌ వర్మ పేరు దాదాపు ఖరారు! 
జెయింట్ కిల్లర్‌కే ఢిల్లీ సీఎం పదవి- పర్వేశ్‌ వర్మ పేరు దాదాపు ఖరారు! 
Andhra Pradesh Liquor Rates:ఏపీలో పెరిగిన మద్యం ధరలు- రూ. 10 పెంచిన ఎక్సైజ్ శాఖ 
ఏపీలో పెరిగిన మద్యం ధరలు- రూ. 10 పెంచిన ఎక్సైజ్ శాఖ 
Embed widget