Continues below advertisement
Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

ఈ రచయిత టాప్ స్టోరీలు

IPL ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మ్యాచ్‌ల రీస్టార్ట్ డేట్ ఫిక్స్! షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు
ప్రభుత్వం నుంచి మీ ఫోన్‌కే ఎమర్జెన్సీ అలర్ట్.. అందుకోసం మీరు ఏం చేయాలంటే
ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ట్రావెల్ అడ్వైజరీ.. ఇవి పాటిస్తే నో ప్రాబ్లమ్
దేశం కోసం ప్రాణాలు అర్పించిన బీఎస్ఎఫ్ జవాన్, పాక్‌తో పోరాడుతూ అమరుడైన ఇంతియాజ్
Operation Sindoorలో 100 మంది ఉగ్రవాదులు హతం, ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది: రాజ్‌నాథ్ సింగ్
ఏబీపీ న్యూస్ ఫేస్‌బుక్ బ్యాన్ చేసిన పాక్.. ఆపరేషన్ సింధూర్ తర్వాత నిజాలంటే వణుకు
పాకిస్తాన్‌లో పేలుళ్ల మోత.. లాహోర్‌, కరాచీ సహా పలు నగరాల్లో డ్రోన్ దాడులు- భారత్‌పై ఆరోపణలు
పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో హై అలర్ట్, పోలీసుల సెలవులు రద్దు.. యాంటీ డ్రోన్ సిస్టమ్ యాక్టివేట్
భారత్ దాడుల తరువాత ఉగ్రవాదుల శిబిరాలు ఎలా మారాయో శాటిలైట్ ఫొటోస్ చూశారా
పాతబస్తీలో హైడ్రా కూల్చివేతలకు అడ్డంకులు.. పోలీసులు, స్థానికులకు మధ్య తోపులాటతో ఉద్రిక్తత
ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ క్రాష్ కావడంతో ఐదుగురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం- సీఎం సంతాపం
మందుపాతర పేల్చిన మావోయిస్టులు, ముగ్గురు పోలీసులు మృతి
ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్స్ వాల్యుయేషన్ స్కామ్ కేసులో కీలక పరిణామం
నేడు ఏపీ కేబినెట్ భేటీ, ఆపరేషన్ సిందూర్ సహా మంత్రివర్గం చర్చించే అంశాలివే
కెరీర్ చివరి దశకు వచ్చేసింది, ఇన్నాళ్లు సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు- ధోనీ కీలక వ్యాఖ్యలు
భారత్, పాక్ దాడులు ఆపేయాలి.. అవసరమైతే సాయం చేసేందుకు సిద్ధమేనన్న డొనాల్డ్ ట్రంప్
చిన్నప్పుడే తల్లిదండ్రులు మందలించింటే ఇలా అయ్యేవాడు కాదు.. వృద్ధ దంపతుల హత్య కేసు ఛేదించిన పోలీసులు
చెప్పి మరీ దాడి చేసిన ఇండియన్ ఆర్మీ.. ఆపరేషన్ సిందూర్‌కు ముందు రిలీజ్ చేసిన వీడియో వైరల్
ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌.. 15 మందికిపైగా నక్సలైట్లు మృతి!
గాంధీ మార్గంలో నడిచినందుకే మన దేశానికి ఈ గతి పట్టింది- పవన్ కల్యాణ్
ఆపరేషన్ సిందూర్‌లో ఉగ్రవాది మసూద్ అజహర్ కుటుంబంలో 14 మంది మృతి! వారి స్థావరం ఎక్కడుంది..
కసబ్, డేవిడ్ హెడ్లీ ట్రైనింగ్ తీసుకున్న బేస్ క్యాంపులు బద్దలయ్యాయి- కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్
పాక్ ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు ఆపరేషన్ సిందూర్, ఇది బాధ్యతాయుతమై దాడిగా పేర్కొన్న భారత్
భారత్ టార్గెట్ చేసి ధ్వంసం చేసిన పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాల పూర్తి వివరాలు
Sponsored Links by Taboola