అన్వేషించండి

AP Voter List: ఓటర్ల జాబితాపై గందరగోళం, దొంగ ఓట్లపై అలర్ట్ గా ఉండాలని వైసీపీ శ్రేణులకు సజ్జల సూచనలు

YSRCP Alert over Fake Votes in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితా పై ఇప్పటికే గందరగోళం నెలకొంది. దొంగ ఓట్ల వ్యవహరంలో అలర్ట్ గా ఉండాలని సజ్జల రామక్రిష్ణారెడ్డి శ్రేణులకు సూచించారు.

YSRCP Alert over Fake Votes in Andhra Pradesh: ఈ నెల 21 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కు ఎన్నికల కమిషన్ సన్నద్దం అయింది. ఈ క్రమంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి నాయకులు అలర్ట్ అయ్యారు. నియోజకవర్గాల వారీగా దొంగ ఓట్ల వ్యవహరంలో అలర్ట్ గా ఉండాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి శ్రేణులకు సూచించారు.

21 నుండి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. 
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితా పై ఇప్పటికే గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల్లో అధికార, ప్రతిపక్ష పార్టిలు దొంగ ఓట్ల వ్యవహరంలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడ ఫిర్యాదులు అందటంతో, రాష్ట్ర ఎన్నికల అధికారి సైతం ఢిల్లీకి వెళ్లి పరిస్దితులను వివరించారు. ఈ వ్యవహరంతో రాష్ట్రంలోని ఓటర్ల జాబితా పై ప్రత్యేకగా సమగ్ర సవనరణకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీని పై రాజకీయ పార్టిలు అలర్ట్ అయ్యాయి. ఎక్కడెక్కడ దొంగ ఓట్లు ఉన్నాయనే విషయాలు పై పార్టీలు పోటా పోటీగా వివరాలను సేకరించే పనిలో ఉన్నాయి..

వైసీపీ శ్రేణులను అలర్ట్ చేసిస సజ్జల...
ఓటర్ల జాబితా వ్యవహరంలో  ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ యంత్రాంగం క్రియాశీలకంగా వ్యవహరించేలా శాసనసభ్యులు, కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పరిశీలకులు బాధ్యతతో పని చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు ఇచ్చారు. పార్టీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, పార్టీ పరిశీలకులు, జేసిఎస్ కోఆర్డినేటర్లతో  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సజ్జల రామకృష్ణారెడ్డి  టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.  దొంగఓట్ల తొలగింపు, అర్హులైన వారిని ఓటర్లుగా చేర్చే విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. 2014. నుంచి 2019 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బోగస్, సెకండ్ ఓట్లను చేర్పించి వ్యవస్ధను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు.  ఓటర్ల లిస్ట్ ను తమకు అనుకూలంగా తెలుగు దేశం మార్చుకుందని అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు.  బూత్ స్దాయి వరకు పరిశీలించి బోగస్ ఓట్లను గుర్తించి ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకువెళ్ళాలన్నారు.  పార్టీ బూత్ కమిటీల ఇన్ ఛార్జులు, గృహ సారధులతో  రెగ్యులర్ గా సమీక్షలు నిర్వహించాలని పార్టి శ్రేణులకు సజ్జల ఆదేశాలు ఇచ్చారు.  ప్రతిపక్షాలు ఈ విషయంలో అక్రమాలకు పాల్పడే అవకాశాలు ఉన్న దృష్ట్యా ఇందులో  ఏమరుపాటు లేకుండా జాగ్రత్త వ్యవహరించాలన్నారు. 

ముందస్తు ఎన్నికలంటూ టీడీపీ మైండ్ గేమ్...
ఇప్పటికే తెలుగు దేశం పార్టీ మైండ్ గేమ్ ను మెదలు పెట్టిందని, ముందస్తు ఎన్నికల పేరుతో ఇప్పటికే ప్రజలను గందరగోళ పరిచే చర్యకు తెర తీసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి  రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  మరో వైపున కుల, మతాల పరంగా రెచ్చగొట్టే కార్యక్రమాలను చేపట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టిలో ఉన్న  శాసనసభ్యులను టార్గెట్ చేస్తూ మాట్లాడటం తెలుగు దేశం క వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. ఇలాంటి మైండ్ గేమ్ ల విషయంలో అలర్ట్ గా ఉండాలన్నారు..

పవన్ వ్యాఖ్యలను తిప్పి కొట్టాలి...
 ముఖ్యమంత్రి తన పరిపాలనా కాలంలో వ్యవస్దలను ప్రక్షాళన చేసి నిర్మించిన మంచి వాతావరణాన్ని చెడగొట్టేవిధంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్  వైషమ్యాలను సృష్టిస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ప్రజలలో ప్రభుత్వం పట్ల ఉన్న సంతృప్తిని దెబ్బతీసేందుకు అయోమయ వాతావరణం నెలకొనేందుకు యధాశక్తిగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇటీవల కాలంలో ఈ విధానం పీక్స్  కు చేరిందని అన్నారు. పవన్ కల్యాణ్ ఊగిపోతూ ఒకదానికొకటి పొంతన లేకుండా,  సినిమా స్క్రీన్ పై యాక్షన్ చేసినట్లు మాట్లాడుతున్నారని, పవన్ వ్యాఖ్యలను  ధీటుగా ఎదుర్కోవాలని శ్రేణులకు సజ్జల పిలుపునిచ్చారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget