News
News
వీడియోలు ఆటలు
X

Vishakha News : శ్వేత మృతి కేసులో మరో ట్విస్ట్- అడపడుచు భర్తపై తీవ్ర ఆరోపణలు

Vishakha News : విశాఖ ఆర్కే బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన ఇరవై నాలుగేళ్ల శ్వేత మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు.

FOLLOW US: 
Share:

Vishakha News : విశాఖ మహిళ శ్వేత మృతి కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పుడు తాజాగా శ్వేత తల్లి చేసిన ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. ఆ ఆరోపణలతోనే ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. 
వరుసకు అన్న అయ్యే ఆడపడుచు భర్త తనపై కన్నేశాడని శ్వేత తరచూ చెప్పేది అంటున్నారు ఆమె తల్లి. లైంగికంగా వేధించేవాడని ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై చాలా సార్లు ఇంట్లో గొడవలు జరిగాయన్నారు. అత్తింటి వాళ్లు ఎవరూ శ్వేతకు మద్దతుగా నిలవలేదని... దీంతో వేధింపులు మరింత రెట్టింపు అయినట్టు చెబుతున్నారు. 

ఇదే యాంగిల్‌లో విచారణ చేసిన పోలీసులకు మరికొన్ని విషయాలు తెలిసినట్టు సమాచారం. ఇప్పటికే శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు... ఇది అనుమానాస్పద మృతిగానే కేసు రిజిస్టర్ చేసి విచారిస్తున్నారు. కేజీహెచ్‌లో ముగ్గురు వైద్యుల బృందంతో ఈ పోస్టుమార్టం నిర్వహించారు. ఆడపడుచు భర్త లైంగిక వేధింపుల విషయంలో కొన్ని ప్రాథమిక నివేదిక లభించినట్టు తెలుస్తోంది. 

విశాఖ ఆర్కే బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన ఇరవై నాలుగేళ్ల శ్వేత మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. అత్తింటివారు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నందున ఆమె కన్నవారే అంతిమసంస్కరణలు నిర్వహించారు. కేసులో ఇప్పటి వరకు లభించిన ఆధారాలతో శ్వేత ఆడపడుచు భర్తపై లైంగిక వేధింపుల కేసు, అత్త, ఆడపడుచుపై వరకట్న వేధింపుల కేసులు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఆ దిశగానే విచారణ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో శ్వేత భర్త, అత్తామామ, ఆడపడుచు, ఆమె భర్త కూడా ఉన్నారు. 

Published at : 28 Apr 2023 01:20 PM (IST) Tags: ANDHRA PRADESH Swetha Vizag News

సంబంధిత కథనాలు

Visakhapatnam Port: రెండు సరికొత్త రికార్డులను సాధించిన విశాఖ పోర్టు, మే లో 49 కంటైనర్ నౌకలను హ్యాండిల్ చేసి రికార్డు  

Visakhapatnam Port: రెండు సరికొత్త రికార్డులను సాధించిన విశాఖ పోర్టు, మే లో 49 కంటైనర్ నౌకలను హ్యాండిల్ చేసి రికార్డు  

Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?

Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?

APPSC: త్వరలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ ఛైర్మన్

APPSC: త్వరలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ ఛైర్మన్

AP News: ఇంధన పొదుపు రాష్ట్రంగా ఏపీ, నాలుగేళ్లలో రూ.4 వేల కోట్లు ఆదా

AP News: ఇంధన పొదుపు రాష్ట్రంగా ఏపీ, నాలుగేళ్లలో రూ.4 వేల కోట్లు ఆదా

Vizianagaram News : విజయనగరం డిప్యూటీ మేయర్ రాజీనామా - కారణమేమిటంటే ?

Vizianagaram News :  విజయనగరం డిప్యూటీ మేయర్ రాజీనామా -  కారణమేమిటంటే ?

టాప్ స్టోరీస్

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు