అన్వేషించండి

Andhra Pradesh Floods: కుట్రలు జరుగుతున్నాయేమో- చంద్రబాబు సంచలన కామెంట్స్

Chandra Babu: విజయవాడలో వరదసాయంపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని పరిణామాలు చూస్తుంటే కుట్రలు జరుగుతున్నట్టు అనుమానంగా ఉందన్నారు.

Vijayawada Floods: వరద బాధితులకు సహాయం చేయడంలో అలసత్వం చేసిన అధికారులపై చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు... కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. వరద నగరంలో డివిజన్‌కు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించినట్టు చెప్పారు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగమంతా విజయవాడలోనే ఉందన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, నీళ్లు అందించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని.. పది జిల్లాల నుంచి వస్తుందన్నారు. ఏ ఒక్కరు కూడా ఆకలి దాహంతో ఇబ్బంది పడకూడదని చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నట్టు వివరించారు. 

కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడ్లవల్లేరుతోపాటు వరద సాయం, వరదలు రావడంపై జరుగుతున్న ప్రచారం, ప్రభుత్వం స్కూల్స్‌లో ఫుడ్ పాయిజన్ ఇలా అన్నింటిపై కూడా ప్రభుత్వం మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు సీఎం చంద్రబాబు నేరుగా చెప్పడం సంచలనంగా మారింది. 

ప్రజలు బాధల్లో ఉంటే ఆదుకోవాల్సిన వ్యక్తులు రాజకీయం చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని కచ్చితంగా ఆఖరి బాధితుడిని ఆదుకునేందుకు ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రతి డివిజన్‌కు అధికారులను నియమించామని వారి ఫోన్ నెంబర్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పాములు, తేళ్లు వస్తున్నట్టు ప్రజలు ఫోన్లు చేస్తున్నారని అలాంటి సమస్యలను అధికారులు వెంటనే అడ్రెస్ చేయాలని సీఎం సూచించారు. 

ప్రజలకు అందుతున్న సాయంపై ఎప్పటికప్పుడు ఐవీఆర్‌ఎస్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని చంద్రబాబు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో ఆహారం అందలేదని, నీళ్లు లేవని ఇలా రకరకాల సమస్యలు వస్తున్నాయని వాటిని వెంటనే అధికారులు అక్కడకు పంపించి సమస్య పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. టెక్నాలజీపై ఆధార పడటమే కాకుండా తానుకూడా స్వయంగా పరిశీలించి కొన్ని సమస్యలు తెలుసుకుంటున్నానని అన్నారు. 

ఇప్పటి వరకు అధికారులకు చెబుతూ వచ్చామని ఇకపై ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించని పక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు. ఇకపై ఎవర్నీ ఉపేక్షించేది లేదన్నారు. ఫిర్యాదులు వస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇది మన ఫ్యామిలీకి వచ్చిన సమస్య అని అందరూ సహకరించాలని ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. చేతనైన సాయం చేయాలని సూచించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Instagram Love Tragedy: ఇన్‌స్టా లవ్ విషాదాంతం.. భర్తను వదిలి ప్రియుడితో పెళ్లి! కాలువలో దూకి ఇద్దరూ ఆత్మహత్య
ఇన్‌స్టా లవ్ విషాదాంతం.. భర్తను వదిలి ప్రియుడితో పెళ్లి! కాలువలో దూకి ఇద్దరూ ఆత్మహత్య
AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
Eluru MP Putta Mahesh Yadav: నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక

వీడియోలు

Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Meeting CMs: నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
Harshaveena: న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
PM E-Drive Schemes:పీఎం ఈడ్రైవ్ స్కీమ్‌ గురించి తెలుసా? 2 లక్షల పెట్టుబడితో నెలకు 5 లక్షల వరకు సంపాదన!ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై కేంద్రం సబ్సిడీ!
పీఎం ఈడ్రైవ్ స్కీమ్‌ గురించి తెలుసా? 2 లక్షల పెట్టుబడితో నెలకు 5 లక్షల వరకు సంపాదన!ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై కేంద్రం సబ్సిడీ!
Tunguska Missile System: భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
Nellore Latest News: నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
Commercial gas: హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
Bellamkonda Sai Sreenivas : ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
Embed widget