అన్వేషించండి

VijaySai Reddy BC : జనాభా ప్రాదిపదికన రిజర్వేషన్లు అడగాలి - వైఎస్ఆర్‌సీపీ బీసీ నేతల సమావేశంలో విజయసాయిరెడ్డి సలహా!

బీసీలు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అడగాలని విజయసాయిరెడ్డి సూచించారు. తాడేపల్లిలో వైఎస్ఆర్‌సీపీ బీసీ నేతలతో సమావేశం అయ్యారు.


VijaySai Reddy BC :  బీసీ సామాజికవర్గాలకు చెందిన వారు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అడగాలని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. పార్టీలోని వివిధ బీసీ వర్గాలకు చెందిన నేతలతో ఆయన తాడేపల్లిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో కొన్ని  ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఎస్సి  ఎస్టీ  లకు  రిజర్వేషన్లను  రాజ్యాంగం ఇచ్చిందన్నారు.  జనాభా  ప్రాతిపదికన  బిసి లు   రిజర్వేషన్లు  అడగాలని.. కొన్ని  వర్గాలను ఎస్సి  ఎస్టీ  లో  కలపాలని  కోరితే  సాధ్యం కాదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.  ఏ  ఒక్క  సామాజిక  వర్గానికి అన్యాయం   జరగకుండా  రిజర్వేషన్లు  ఉండాలన్నారు. 

సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. ముఖ్యమంత్రితో ఆదేశాలు ఐ ప్యాక్ సహకారంతో బీసీ నేతలతో సమావేశం అయ్యామన్నారు.  భవిష్యత్  లో  బీసీల  సమస్యలు  పరిష్కారం  పై  చర్చ జరిగిందన్నారు.  225  మంది  ప్రజా  ప్రతినిధులు  ఈ సమావేశానికి  హాజరయ్యారని.. తెలిపారు.  మరో  పది  రోజుల్లో  స్థానిక  బిసి ప్రజా  ప్రతినిధులు తో  మరో  సమావేశం  నిర్వహిస్తున్నామని..  26  జిల్లాలలో  కూడా  బిసి  ల సమస్యల  పరిష్కారం  కోసం  సమావేశాలు  ఉంటాయని ప్రకటించారు.  ప్రతి  పనిలో  బిసిల శ్రమ  కృషి  ఉన్నాయన్నారు. అందుకే   వైసీపీ  బిసి లకు  అత్యధిక  ప్రాధాన్యత  ఇస్తోందని గుర్తు చేశారు. సీఎం  అహర్నిశలు  బిసి ల  అభ్యున్నతికి  కృషి చేస్తున్నారన్నారు.  ప్రస్తుత సమవేశంలో 139 బీసీ సామాజిక వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని.... 225 మంది ప్రతినిధులు హాజరయ్యారన్నారు.  

స్థానిక ఎన్నికల్లో గతంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉండేవి. కానీ హైకోర్టు తీర్పు కారణంగా గత ఎన్నికల్లో కేవలం 24 శాతం వరకే నిర్ణయించి ఎన్నికలు జరిపారు . దీంతో బీసీ వర్గాల్లో అసంతృప్తి ఏర్పడిందని ప్రభుత్వం గుర్తించినట్లుగా కనిపిస్తోంది. అందుకే రిజర్వేషన్ల అంశంలో బీసీ నేతలతో ప్రస్తుతం సమావేశాలు నిర్వహిస్తున్నారని.. బీసీలు యాభై శాతం మందికిపైగా ఉన్నారని జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అడగాలని సూచిస్తున్నారని భావిస్తున్నారు. ఈ అంశంపై జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించడంతో... ఈ అంశాన్ని రిజర్వేషన్ల ఉద్యమంగా మార్చే ఆలోచనలో ఉన్నారని భావిస్తున్నారు. 

కాపు రిజర్వేషన్ల అంశం కూడా ఏపీలో అపరిష్కృతంగా ఉంది. కాపు రిజర్వేషన్లను జగన్ సీఎం  అయ్యాక తొలగించారు. కేంద్రం ఈడబ్ల్యూఎస్ కోటా కింద పదిశాతం రిజర్వేషన్లు ఇస్తే వాటిలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల చట్టపరమైన లాంఛనాలు పూర్తయ్యాయి. సర్టిఫికెట్ల జారీనే మిగిలింది. అయితే జగన్ అధికారంలోకి రాగానే ఆ రిజర్వేషన్లు సాద్యం కావని తొలగించారు. ఇలాంటి డిమాండ్‌ల కారణంగా ప్రస్తుతం విజయసాయిరెడ్డి సమావేశాలు రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget