అన్వేషించండి

MLA Gautu Shirisha Compliant : సోషల్ మీడియా వేధింపులపై ఎమ్మెల్యే గౌతు శిరీష పోరాటం - విశాఖ కోర్టులో వాంగ్మూలం

Vizag : సోషల్ మీడియాలో వేధింపులపై టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనపై అనేక మంది అసభ్యంగా మాట్లాడారని వారందరిపై ఫిర్యాదు చేశారు.

Vizag news :  సోషల్ మీడియాలో తనపై తప్పుడు రాతలు రాసిన, అసభ్య కరంగా ప్రవర్తించిన వారందరిపై  పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు  గౌతు శిరష మీద, ఆమె కుటుంబం మీద సోషల్ మీడియాలో అత్యంత దారుణమైన పోస్టులు పెట్టేవారు. వాటిపై గతంలో పోలీసులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. విశాఖపట్నం 2nd అడిషనల్ సివిల్ జడ్జి  న్యాయస్థానం లో దావా వేశారు. కోర్టు ఆదేశాల మేరకు స్వయంగా హాజరై వాంగ్మూలం ఇచ్చారు. 

గతంలో  గౌతు శిరీష కుటుంబంపై అసభ్య పోస్టులు                                  

పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు , ఆయన అనుచరులు గౌతు శిరషను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ కార్యకర్లలు సోషల్ మీడియా వేదికగా దారుణమైన పోస్టులు పెట్టేవారు. వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా అప్పట్లో  ప్రభుత్వం నడిపిస్తున్న పెద్ద మనుషులు ఒత్తిడితో ఎటువంటి చర్యలు తీసుకోలేదని అందుకో కోర్టును ఆశ్రయించానన  కవిత ప్రకటించారు.  హద్దు మీరి అసహ్యకర రాతలు రాసేవారికి,  వారిని ప్రోత్సహించే వారిని శిక్షించాలన్నారు. 
MLA Gautu Shirisha Compliant :  సోషల్ మీడియా వేధింపులపై ఎమ్మెల్యే గౌతు శిరీష పోరాటం - విశాఖ కోర్టులో వాంగ్మూలం

వేధింపులకు పాల్పడేవారిపై పోరాడేవారికి మద్దతు                             

అలాంటి సోషల్ మీడియా వేధింపులకు గురి చేసే పోకిరీలను  న్యాయస్థానానికి రప్పించాలని మరోసారి ఇటువంటి సమస్యలు ఉన్న మహిళలు ఎవరూ మనస్తాపానికి గురవ్వకూడదనన్న ఉద్దేశంతోనే తాను న్యాయపోరాటం చేస్తున్నట్లుగా గౌతు శిరీష చెప్పారు. ఇలాంటి తన న్యాయ పోరాటం ద్వారా సభ్య సమాజానికి ఒక అవగాహన కల్పించే తన ప్రయత్నానికి అందరూ మద్దతు తెలపాలని గౌతు శిరీష కోరారు. సామాజిక మాధ్యమాల్లో తన లాంటి  బాధితులు ఎవరు ఉన్న  అలాంటి వారికి తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని  ప్రకటించారు.
MLA Gautu Shirisha Compliant :  సోషల్ మీడియా వేధింపులపై ఎమ్మెల్యే గౌతు శిరీష పోరాటం - విశాఖ కోర్టులో వాంగ్మూలం

ఏపీలో హద్దులు దాటిపోతున్న రాజకీయం                                           

ఏపీలో రాజకీయం సోషల్ మీడియాలో హద్దులు దాటిపోతోంది. రెండు ప్రధాన పార్టీల సోషల్ మీడియా సైన్యాలు వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టులు పెట్టుకుంటున్నాయి. అవి నేతల కుటుంబాలనూ టార్గెట్ చేసుకునేలా ఉంటున్నాయి. గత ప్రభుత్వంలో వైసీపీ  ముఖ్య నేతలు కూడా కొందరు అదే పని చేయడంతో కార్యకర్తలు చెలరేగిపోయారు. అప్పట్లో బాధితులు అయన టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. వాటిపై ప్రైవేటు కేసులు వేసి పోరాడుతున్నారు.                                                     

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget