అన్వేషించండి

MLA Gautu Shirisha Compliant : సోషల్ మీడియా వేధింపులపై ఎమ్మెల్యే గౌతు శిరీష పోరాటం - విశాఖ కోర్టులో వాంగ్మూలం

Vizag : సోషల్ మీడియాలో వేధింపులపై టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనపై అనేక మంది అసభ్యంగా మాట్లాడారని వారందరిపై ఫిర్యాదు చేశారు.

Vizag news :  సోషల్ మీడియాలో తనపై తప్పుడు రాతలు రాసిన, అసభ్య కరంగా ప్రవర్తించిన వారందరిపై  పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు  గౌతు శిరష మీద, ఆమె కుటుంబం మీద సోషల్ మీడియాలో అత్యంత దారుణమైన పోస్టులు పెట్టేవారు. వాటిపై గతంలో పోలీసులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. విశాఖపట్నం 2nd అడిషనల్ సివిల్ జడ్జి  న్యాయస్థానం లో దావా వేశారు. కోర్టు ఆదేశాల మేరకు స్వయంగా హాజరై వాంగ్మూలం ఇచ్చారు. 

గతంలో  గౌతు శిరీష కుటుంబంపై అసభ్య పోస్టులు                                  

పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు , ఆయన అనుచరులు గౌతు శిరషను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ కార్యకర్లలు సోషల్ మీడియా వేదికగా దారుణమైన పోస్టులు పెట్టేవారు. వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా అప్పట్లో  ప్రభుత్వం నడిపిస్తున్న పెద్ద మనుషులు ఒత్తిడితో ఎటువంటి చర్యలు తీసుకోలేదని అందుకో కోర్టును ఆశ్రయించానన  కవిత ప్రకటించారు.  హద్దు మీరి అసహ్యకర రాతలు రాసేవారికి,  వారిని ప్రోత్సహించే వారిని శిక్షించాలన్నారు. 
MLA Gautu Shirisha Compliant : సోషల్ మీడియా వేధింపులపై ఎమ్మెల్యే గౌతు శిరీష పోరాటం - విశాఖ కోర్టులో వాంగ్మూలం

వేధింపులకు పాల్పడేవారిపై పోరాడేవారికి మద్దతు                             

అలాంటి సోషల్ మీడియా వేధింపులకు గురి చేసే పోకిరీలను  న్యాయస్థానానికి రప్పించాలని మరోసారి ఇటువంటి సమస్యలు ఉన్న మహిళలు ఎవరూ మనస్తాపానికి గురవ్వకూడదనన్న ఉద్దేశంతోనే తాను న్యాయపోరాటం చేస్తున్నట్లుగా గౌతు శిరీష చెప్పారు. ఇలాంటి తన న్యాయ పోరాటం ద్వారా సభ్య సమాజానికి ఒక అవగాహన కల్పించే తన ప్రయత్నానికి అందరూ మద్దతు తెలపాలని గౌతు శిరీష కోరారు. సామాజిక మాధ్యమాల్లో తన లాంటి  బాధితులు ఎవరు ఉన్న  అలాంటి వారికి తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని  ప్రకటించారు.
MLA Gautu Shirisha Compliant : సోషల్ మీడియా వేధింపులపై ఎమ్మెల్యే గౌతు శిరీష పోరాటం - విశాఖ కోర్టులో వాంగ్మూలం

ఏపీలో హద్దులు దాటిపోతున్న రాజకీయం                                           

ఏపీలో రాజకీయం సోషల్ మీడియాలో హద్దులు దాటిపోతోంది. రెండు ప్రధాన పార్టీల సోషల్ మీడియా సైన్యాలు వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టులు పెట్టుకుంటున్నాయి. అవి నేతల కుటుంబాలనూ టార్గెట్ చేసుకునేలా ఉంటున్నాయి. గత ప్రభుత్వంలో వైసీపీ  ముఖ్య నేతలు కూడా కొందరు అదే పని చేయడంతో కార్యకర్తలు చెలరేగిపోయారు. అప్పట్లో బాధితులు అయన టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. వాటిపై ప్రైవేటు కేసులు వేసి పోరాడుతున్నారు.                                                     

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Somu Veerraju: కమ్యూనిస్టులు దేశానికి నీచులు - సోము వీర్రాజు ఆగ్రహం !
కమ్యూనిస్టులు దేశానికి నీచులు - సోము వీర్రాజు ఆగ్రహం !
Iran-US ceasefire: అమెరికా - ఇరాన్ మధ్య కాల్పుల విరమణ దిశగా ముందడుగు - 45 రోజుల ఒప్పందం జరిగే చాన్స్
అమెరికా - ఇరాన్ మధ్య కాల్పుల విరమణ దిశగా ముందడుగు - 45 రోజుల ఒప్పందం జరిగే చాన్స్
Dragon Boat Racing: రాజమండ్రిలో బోట్ రేసింగ్.. భారత్‌లో తొలిసారిగా 25 దేశాలు పాల్గొంటున్న భారీ ఈవెంట్.. తేదీలివే
రాజమండ్రిలో బోట్ రేసింగ్.. భారత్‌లో తొలిసారిగా 25 దేశాలు పాల్గొంటున్న భారీ ఈవెంట్.. తేదీలివే

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
Car Maintenance Guide: తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
Organ Transplant Green Channel: ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
Car SafetyTips in Summer : ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
Somu Veerraju: కమ్యూనిస్టులు దేశానికి నీచులు - సోము వీర్రాజు ఆగ్రహం !
కమ్యూనిస్టులు దేశానికి నీచులు - సోము వీర్రాజు ఆగ్రహం !
FASTag Rule: హైవే ప్రయాణికులకు అలర్ట్ - ఏప్రిల్ 10 నుంచి మారనున్న టోల్ నిబంధనలు!
హైవే ప్రయాణికులకు అలర్ట్ - ఏప్రిల్ 10 నుంచి మారనున్న టోల్ నిబంధనలు!
Embed widget