అన్వేషించండి

YS Sharmila: ఎకరాకు 25 వేల పరిహారం ఇవ్వాల్సిందే - వైఎస్ షర్మిల డిమాండ్

YS Sharmila in Peddapuram: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఏలేరు జలాశయం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. పెద్దాపురం మండలం, కండ్రుకోట గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు

YS Sharmila Comments: ఏలేరు జలాశయం రైతులను నిండా ముంచిందని.. వేల ఎకరాలు నీట మునిగాయని వైఎస్ షర్మిల అన్నారు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలే అని ఆరోపించారు. ఏలేరు మరమ్మత్తుల మీద ఎవరు దృష్టి పెట్టలేదని షర్మిల అన్నారు. మరమత్తులు లేక రైతులు దారుణంగా నష్టపోయారని.. ఒక్కో రైతు ఇప్పటి వరకు 30 వేల వరకు పెట్టుబడి నష్టపోయారని అన్నారు. పెట్టిన పెట్టుబడి మొత్తం వరదపాలు అయిందని.. 
ఈ నష్టానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. పెద్దాపురం మండలం, కండ్రుకోట గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పరిశీలించారు. 

‘‘వైఎస్ఆర్ హయాంలో ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టారు. 135 కోట్లు కూడా విడుదల చేసి పనులు కూడా మొదలు పెట్టాడు. వైఎస్ఆర్ చనిపోయాక ఏలేరు ఆధునీకరణ పై ఎవరు దృష్టి పెట్టలేదు. ఇప్పుడు బాబు జగన్ తప్పిదమే అంటున్నాడు. జగన్ బాబు తప్పిదం అంటున్నారు. బాబు హయాంలో ఆధునీకరణ పనులు ఎందుకు చేయలేదు? గత 10 ఏళ్లుగా ఏలేరు ఆధునీకరణ పై ఇద్దరికీ పట్టింపు లేదు. జగన్ హయాంలో ప్రాజెక్టులను గాలికి వదిలేశారు. తట్టెడు మట్టి కూడా తీయలేదు. 

డ్యాం లు కొట్టుకు పోతున్నా జగన్ కి పట్టింపు లేదు. నిర్లక్ష్యం ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఎకరాలు నష్టం వచ్చింది. చంద్రబాబు ఎకరాకు 10 వేల పరిహారం ఇస్త అన్నాడు. 10 వేలు ఇస్తే ఏ మూలకు చాలుతుందో చెప్పాలి. కనీసం ఎకరాకు 25 వేల పరిహారం ప్రకటన చేయాలి. జగన్ హయాంలో ఎకరాకు 4 వేల పరిహారం అని మోసం చేశాడు. జగన్ చేసిన మోసం మళ్ళీ బాబు చేయొద్దు. ఎన్డీయే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

రాష్ట్రంలో జరిగిన నష్టంపై వెంటనే పరిహారం ఇవ్వండి. ఎన్డీయే ప్రభుత్వానికి రాష్ట్రం అంటే చిన్న చూపు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఎవరైనా రైతుల మీద పర్యటనకు రావాలి. కష్టాలు చూడాలి. రైతుల పక్షాన నిలబడాలి’’ అని షర్మిల మాట్లాడారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: జానీ మాస్టర్ పరారీలో ఉన్నారా? ఫోన్ స్విచాఫ్ - పట్టుకునేందుకు పోలీసులు స్కెచ్!
జానీ మాస్టర్ పరారీలో ఉన్నారా? ఫోన్ స్విచాఫ్ - పట్టుకునేందుకు పోలీసులు స్కెచ్!
Ganesh Festival 2024: ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్
ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్
JK Election: జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య తొలి దశ పోలింగ్- అందరూ వచ్చి ఓటు వేయాలని ప్రధాని పిలుపు
జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య తొలి దశ పోలింగ్- అందరూ వచ్చి ఓటు వేయాలని ప్రధాని పిలుపు
TTD Clarity On Anam Video: ఆనంను టార్గెట్ చేసిన వైసీపీ-సాక్ష్యాధారాలతో బదులిచ్చిన టీటీడీ
ఆనంను టార్గెట్ చేసిన వైసీపీ-సాక్ష్యాధారాలతో బదులిచ్చిన టీటీడీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan World Record | ఏపీ పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ రికార్డు | ABP DesamOperation Polo గురించి 76 ఏళ్ల క్రితం newspapers ఏం రాశాయి | Telangana Liberation Day | ABP Desamనిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: జానీ మాస్టర్ పరారీలో ఉన్నారా? ఫోన్ స్విచాఫ్ - పట్టుకునేందుకు పోలీసులు స్కెచ్!
జానీ మాస్టర్ పరారీలో ఉన్నారా? ఫోన్ స్విచాఫ్ - పట్టుకునేందుకు పోలీసులు స్కెచ్!
Ganesh Festival 2024: ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్
ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్
JK Election: జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య తొలి దశ పోలింగ్- అందరూ వచ్చి ఓటు వేయాలని ప్రధాని పిలుపు
జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య తొలి దశ పోలింగ్- అందరూ వచ్చి ఓటు వేయాలని ప్రధాని పిలుపు
TTD Clarity On Anam Video: ఆనంను టార్గెట్ చేసిన వైసీపీ-సాక్ష్యాధారాలతో బదులిచ్చిన టీటీడీ
ఆనంను టార్గెట్ చేసిన వైసీపీ-సాక్ష్యాధారాలతో బదులిచ్చిన టీటీడీ
Vijayawada News: విజయవాడ వరద ప్రాంత ప్రజలకు మరో హెచ్చరిక- కనీస జాగ్రత్తలు తీసుకోకుంటే పెను ప్రమాదం
విజయవాడ వరద ప్రాంత ప్రజలకు మరో హెచ్చరిక- కనీస జాగ్రత్తలు తీసుకోకుంటే పెను ప్రమాదం
Modi America Tour: భారత ప్రధాని మోదీని కలిసేందుకు ట్రంప్ ఉత్సాహం.. ఎందుకంటే..?
భారత ప్రధాని మోదీని కలిసేందుకు ట్రంప్ ఉత్సాహం.. ఎందుకంటే..?
Jamili Elections : జమిలీ ఎన్నికలు ఎలా సాధ్యం ?  బీజేపీ పెద్దల వ్యూహం ఏమిటి ?
జమిలీ ఎన్నికలు ఎలా సాధ్యం ? బీజేపీ పెద్దల వ్యూహం ఏమిటి ?
Covid News: ప్రపంచాన్ని భయపెడుతున్న కొవిడ్ కొత్త వేరియంట్‌- ప్రాణాంతకమంటున్న వైద్యులు- జాగ్రత్తపడాలని హెచ్చరిక
ప్రపంచాన్ని భయపెడుతున్న కొవిడ్ కొత్త వేరియంట్‌- ప్రాణాంతకమంటున్న వైద్యులు- జాగ్రత్తపడాలని హెచ్చరిక
Embed widget